తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి కి శాశ్వత రహదారికి కృషి చేస్తానని ప్రకటించిన కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ
Published on: 04/06/2026మారంపల్లి గ్రామ రహదారి నిర్మాణానికి భూమి కొనుగోలుకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ రూ.10 లక్షల ఔదార్యం రైతులకు రూ.20 లక్షల అడ్వాన్స్ పంపిణీ తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామానికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణం కోసం అవసరమైన సహాయ సహకారాలను అందజేయనున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ప్రకటించారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తన సొంత నిధుల నుండి రూ.10 […]
Moreవిభిన్న ప్రతిభావంతులకు పూర్తి సబ్సిడీతో మూడు చక్రాల మోటారు వాహనాల పంపిణీకి భీమవరం, ఉండి నియోజకవర్గాల లబ్ధిదారుల దరఖాస్తుల పరిశీలన పూర్తి
Published on: 03/06/2026అన్ని నియోజకవర్గాల్లో దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన వారికి మూడు చక్రాల మోటార్ వాహనాల అందజేత … జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి అర్హులైన విభిన్న ప్రతిభావంతులకు పెట్రోల్ స్కూటీలను మూడు చక్రాల వాహనాలుగా మార్పు చేసి పూర్తి సబ్సిడీతో ఉచితంగా అందజేయనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. దివ్యాంగులు మూడు చక్రాల మోటార్ వాహనాల కోసం నవంబర్ నెలలో వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో భీమవరం, ఉండి నియోజకవర్గాలకు సంబంధించిన […]
Moreఅర్హత కలిగిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించేందుకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 03/06/2026స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత మరియు పారదర్శక ఎన్నికల నిర్వహణకు ఖచ్చితమైన ఓటర్ల జాబితా ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ బుధవారం ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (Special Intensive Revision – SIR) నిర్వహణపై ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, తహసీల్దారులు, ఎంపీడీవోలు మరియు సంబంధిత అధికారులతో గూగుల్ మీట్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి పౌరుని పేరు ఓటర్ల […]
Moreజనాభా గణన–2027లో భాగంగా గృహ గణన నమోదు రెండు రోజుల్లో నూరు శాతం పూర్తి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశం
Published on: 03/06/2026జిల్లాలో కొనసాగుతున్న జనాభా గణన–2027 లో భాగంగా గృహ గణన నమోదు ప్రక్రియను వచ్చే రెండు రోజుల్లో నూరు శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఒక్క గృహం కూడా నమోదుకు మిగలకుండా ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని సూచించారు. బుధవారం గృహ గణన నమోదులో తక్కువ ప్రగతి ఉన్న మండలాల తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి […]
Moreజూన్ 9న రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలి
Published on: 02/06/2026అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి …. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 9న జిల్లా పర్యటన సందర్భంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. ఈ నెల 9వ తేదీన ఆచంట నియోజకవర్గంలోని సిద్ధాంతంలో ముఖ్యమంత్రి పాల్గొననున్న పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి మంగళవారం జిల్లా కలెక్టర్ […]
Moreభూ సమస్యల పరిష్కారంలో సత్వర మార్గాన్ని చూపుతున్న రెవెన్యూ క్లినిక్స్
Published on: 02/06/202620 విడతలుగా నిర్వహించిన రెవిన్యూ క్లినిక్ ల ద్వారా 433 దరఖాస్తులు పరిష్కారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్స్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి … జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్స్ ఉత్తమ ఫలితాలను అందిస్తున్నాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రెవెన్యూ […]
Moreజూన్ 7 నుంచి 14 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు
Published on: 01/06/2026ప్రతిష్టాత్మకంగా జూన్ 21న యోగాంధ్ర@2026 వెయ్యి మందితో జిల్లా కేంద్రంలో భారీ యోగా ఈవెంట్స్ జిల్లాలోని రెండు ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో జూన్ 13, 14 తేదీలలో “అథ్లెటిక్స్ & స్పోర్ట్స్ గ్రూప్స్” థీమ్తో ప్రత్యేక యోగా కార్యక్రమాలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో యోగాంధ్ర-2026 కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో యోగాంధ్ర-2026 నిర్వహణపై […]
Moreజిల్లా అంతటా 2,21,359మంది లబ్ధిదారులకు రూ.96.77 కోట్లు పింఛన్లు పంపిణీ
Published on: 01/06/2026ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. ……జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం పట్టణం 16వ వార్డు అయ్యవారి వీధిలో సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులను ఆపాయ్యతగా పలకరించి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా, ఆరోగ్యం ఎలా ఉంది, పిల్లలు ఏం చేస్తున్నారు, ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లు అందుతున్నాయా, పింఛన్ అందిస్తున్న సమయంలో సిబ్బంది […]
Moreఉచిత కృత్రిమ చేతుల అమరిక క్యాంపును అర్హులైన విభిన్న ప్రతిభావంతులు (దివ్యాంగులు) సద్వినియోగం చేసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 01/06/2026జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు మెగా కృత్రిమ చేతుల అమరిక శిబిరం సమాచారం గోడపత్రికను సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సాధికారతకు, వారి స్వావలంబన పెంపుకు ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ ఇంటర్నేషనల్ మరియు ఎల్ఎన్-4 హ్యాండ్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 2, 2026న గుంటూరులో మెగాకృత్రిమ చేతుల అమరిక శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ […]
Moreప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్లో ప్రజల నుండి అందిన ఫిర్యాదులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలి.
Published on: 01/06/2026పీజీఆర్ఎస్లో 156 దరఖాస్తులు, రెవెన్యూ క్లినిక్లో 38 దరఖాస్తులు స్వీకరణ. … జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారి ఎ.వెంకటలక్ష్మి, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎన్.వెంకటేశ్వరరావు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు […]
More