NATIONAL VOTERS DAY 2023
Published on: 24/01/2023https://drive.google.com/drive/folders/1pdlFOtvxOlSoHSsZYjcZtYLUHLzJgItK?usp=share_link
Moreపత్రికా ప్రకటన. పాలకొల్లు, డిసెంబరు.20, 2022. గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టు సీఎం డాక్టర్ సమీర్ శర్మ.
Published on: 22/12/2022పత్రికా ప్రకటన. పాలకొల్లు, డిసెంబరు.20, 2022. గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టు సీఎం డాక్టర్ సమీర్ శర్మ. మంగళవారం పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామం లో గ్రామసచివాలయాన్ని జిల్లా కలెక్టర్ తో కలిసి ఆకస్మికంగా ఆయనతనిఖీ చేశారు. ఈ తనిఖీలో కార్యాలయంలో నిర్వహిస్తున్న వివిధ రిజిస్టర్లను పరిశీలించారు. సచివాలయంలో అమలు చేస్తున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అను ఆయన పరిశీలించారు . సచివాలయంలో ఉన్న ప్రెగ్నెంట్ మహిళలు , […]
Moreపత్రికా ప్రకటన భీమవరం:డిసెంబర్ 21, 2022. జిల్లాలో కోడి పందాలను నిర్వహించకుండా ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతి తెలిపారు.
Published on: 21/12/2022పత్రికా ప్రకటన భీమవరం:డిసెంబర్ 21, 2022. జిల్లాలో కోడి పందాలను నిర్వహించకుండా ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతి తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతి కోడిపందాలను నిరోధించడంపై డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో కోడిపందాలు జరగడానికి వీలులేదని, ఒకవేళ పందాలు నిర్వహిస్తే విధించే శిక్షలపై ప్రజలలో […]
Moreపత్రికా ప్రకటన. యలమంచిలి.డిసెంబరు.21,2022. రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను, గ్రామ సచివాలయాలను, తహశీల్డారు కార్యాలయంను జాయింట్ కలెక్టరు జె వి మురళి అకస్మిక తనిఖీలు చేశారు.
Published on: 21/12/2022పత్రికా ప్రకటన. యలమంచిలి.డిసెంబరు.21,2022. రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను, గ్రామ సచివాలయాలను, తహశీల్డారు కార్యాలయంను జాయింట్ కలెక్టరు జె వి మురళి అకస్మిక తనిఖీలు చేశారు. బుధవారం యలమంచిలి మండలం కొంతేరు, మేడపాడు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను, గ్రామ సచివాలయాలను, తహశీల్దారు కార్యాలయంలో రెవిన్యూ రికార్డులను , పెనుమర్రు, గుంపర్రు గ్రామాలకు సంబంధించి ప్రభుత్వ పోరంబోకు భూ వివరాలను మల్టీ పర్పస్ గోడౌన్స్ […]
Moreపత్రికా ప్రకటన. భీమవరం, డిసెంబరు. 21, 2022. జిల్లాలో అన్ని ప్రభుత్వ , జిల్లా పరిషత్ , మండల పరిషత్ పాఠశాలల యందు జగనన్న గోరుముద్ద పధకం ఎం డి ఎం నిర్వహణ నిమిత్తం ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా పనిచేయుటకు అర్హత, ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా విద్యాధికారి ఆర్ .వెంకటరమణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు .
Published on: 21/12/2022పత్రికా ప్రకటన. భీమవరం, డిసెంబరు. 21, 2022. జిల్లాలో అన్ని ప్రభుత్వ , జిల్లా పరిషత్ , మండల పరిషత్ పాఠశాలల యందు జగనన్న గోరుముద్ద పధకం ఎం డి ఎం నిర్వహణ నిమిత్తం ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా పనిచేయుటకు అర్హత, ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా విద్యాధికారి ఆర్ .వెంకటరమణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు . జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పనిచేయడానికి అర్హత ఉన్నవారు ఈనెల 26 వ తేదీ వరకు […]
Moreపత్రికా ప్రకటన, అత్తిలి ,డిసెంబర్ 20, 2022. రాష్ట్రస్థాయి చదరంగం పోటీలలో మన విద్యార్థులు విజేతలుగా నిలిచి పథకాలు సాధించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. బుధవారం అత్తిలి పట్టణంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మండపంలో రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు ప్రారంభోత్సవం , ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టాబుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇచ్చేశారు.
Published on: 20/12/2022పత్రికా ప్రకటన, అత్తిలి ,డిసెంబర్ 20, 2022. రాష్ట్రస్థాయి చదరంగం పోటీలలో మన విద్యార్థులు విజేతలుగా నిలిచి పథకాలు సాధించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. బుధవారం అత్తిలి పట్టణంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మండపంలో రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు ప్రారంభోత్సవం , ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టాబుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి క్రీడలకు అత్యధిక […]
Moreపత్రికా ప్రకటన , భీమవరం, డిసెంబర్ 20,2022. క్రీస్తు సత్యం , అహింసను బోధించారని , శాంతి ప్రేమ త్యాగానికి ఏసుక్రీస్తు చిహ్నమని జాయింట్ కలెక్టర్ జెవి మురళి అన్నారు.
Published on: 20/12/2022పత్రికా ప్రకటన , భీమవరం, డిసెంబర్ 20,2022. క్రీస్తు సత్యం , అహింసను బోధించారని , శాంతి ప్రేమ త్యాగానికి ఏసుక్రీస్తు చిహ్నమని జాయింట్ కలెక్టర్ జెవి మురళి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్టమస్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రైస్తవులు శాంతి స్వభావులని, విశ్వాసాన్ని ,భక్తిని చాటుతారని ఆయన అన్నారు. మానవాళి జీవన విధానంలో శాంతి యుతంగా జీవిస్తారని అన్నారు.భారతీయ ఆత్మలో ఏకంగా ఉంటూ […]
Moreపత్రికా ప్రకటన భీమవరం/తాడేరు:డిసెంబర్ 20,2022 సచివాలయ సిబ్బంది ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించినప్పుడే తగిన గుర్తింపు పొందుతారని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయపు ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ సమీర్ శర్మ అన్నారు.
Published on: 20/12/2022పత్రికా ప్రకటన భీమవరం/తాడేరు:డిసెంబర్ 20,2022 సచివాలయ సిబ్బంది ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించినప్పుడే తగిన గుర్తింపు పొందుతారని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయపు ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ సమీర్ శర్మ అన్నారు. మంగళవారం స్థానిక తాడేరు సచివాలయాన్ని డాక్టర్ సమీర్ శర్మ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, సచివాల సిబ్బందితో సమావేశమై పల అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రక్తహీనత, తక్కువ బరువుతో జన్మించిన శిశువులు, స్కూల్ డ్రాప్ ఔట్స్ తదితర అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. […]
Moreపత్రికా ప్రకటన. భీమవరం,డిసెంబరు. 20,2022. Sustainable Development Goals ( సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు) సాధనలో మెడికల్ అండ్ హెల్త్ , స్త్రీ శిశు సంక్షేమ శాఖ , విద్యాశాఖ , వ్యవసాయ శాఖలో ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టు సీఎం డాక్టర్ సమీర్ శర్మ అన్నారు.
Published on: 20/12/2022పత్రికా ప్రకటన. భీమవరం,డిసెంబరు. 20,2022. Sustainable Development Goals ( సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు) సాధనలో మెడికల్ అండ్ హెల్త్ , స్త్రీ శిశు సంక్షేమ శాఖ , విద్యాశాఖ , వ్యవసాయ శాఖలో ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టు సీఎం డాక్టర్ సమీర్ శర్మ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరు కార్యాలయంలో ని సమావేశ మందిరంలో జిల్లాలో Sustainable Development Goals (సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు )సాధించడానికి ప్రతి నెల అందరూ […]
Moreపత్రికా ప్రకటన. పాలకొల్లు, డిసెంబరు.20, 2022. మంగళ వారం పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శివదేవ స్వామివారిని డాక్టర్. సమీర్ శర్మ, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తో కలిసి దర్శించుకున్నారు.
Published on: 20/12/2022పత్రికా ప్రకటన. పాలకొల్లు, డిసెంబరు.20, 2022. మంగళ వారం పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శివదేవ స్వామివారిని డాక్టర్. సమీర్ శర్మ, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తో కలిసి దర్శించుకున్నారు. ముందుగా వారికి ఆలయ ప్రధాన అర్చకులు ర్యాలీ సతీష్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శివదేవ స్వామివారి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డాక్టర్ సమీర్ శర్మకు, జిల్లా కలెక్టర్ కు వేదమంత్రాలతో ఆశీర్వచనం […]
More