Close

Press Release

Filter:

పత్రికా ప్రకటన భీమవరం: మే 31,2023 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలను అత్యంత పారదర్శంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతి సంబంధిత అధికారులను సూచించారు ఆదేశించారు.

Published on: 31/05/2023

పత్రికా ప్రకటన భీమవరం: మే 31,2023 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలను అత్యంత పారదర్శంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతి సంబంధిత అధికారులను సూచించారు ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతి సంబంధిత అధికారులతో సమావేశమై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జిల్లా, అంతర్ జిల్లా బదిలీలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బదిలీలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని ఆదేశించారు. ఎటువంటి […]

More

పత్రికా ప్రకటన. మొగల్తూరు: మే 30, 2023. బ్లూ ఫ్లాగ్ బీచ్ ప్రాజెక్టు, గోల్డ్ కోస్ట్ బీచ్ రిసార్ట్, బీచ్ రిసార్ట్ మూడు ప్రాజెక్టుల కోసం పర్యాటక స్థలాన్ని పరిశీలించిన జిల్లా జాయింటు కలెక్టరు ఎస్.రామ్ సుందర్ రెడ్డి .

Published on: 30/05/2023

పత్రికా ప్రకటన. మొగల్తూరు: మే 30, 2023. బ్లూ ఫ్లాగ్ బీచ్ ప్రాజెక్టు, గోల్డ్ కోస్ట్ బీచ్ రిసార్ట్, బీచ్ రిసార్ట్ మూడు ప్రాజెక్టుల కోసం పర్యాటక స్థలాన్ని పరిశీలించిన జిల్లా జాయింటు కలెక్టరు ఎస్.రామ్ సుందర్ రెడ్డి … మంగళ వారం మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్, కె పి పాలెం సౌత్ లో సుమారు 66 ఎకరాలు పర్యాటక స్థలాన్ని జిల్లా జాయింటు కలెక్టరు పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లా తీరప్రాంతం నరసాపురం నియోజక […]

More

పత్రికా ప్రకటన భీమవరం: మే 29,2023 అతిసారం నియంత్రణకు దృష్టి సారించడంతోపాటు, సచివాలయాల స్థాయిలో విస్తృత ప్రచారానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published on: 29/05/2023

పత్రికా ప్రకటన భీమవరం: మే 29,2023 అతిసారం నియంత్రణకు దృష్టి సారించడంతోపాటు, సచివాలయాల స్థాయిలో విస్తృత ప్రచారానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో ‘అతిసార నియంత్రణ, ముందస్తు చర్యలు’ పై సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అతిసారం నియంత్రణపై వైద్య శాఖ ఆధ్వర్యంలో జూన్ 5 నుండి 17 వరకు విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన […]

More

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ అధ్వర్యములో జిల్లా కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంతి ఐ ఏ ఎస్ గారి సూచనాలమేరకు ప్రతి సోమవారం ఆర్జీదారులకు మరియు వారి వెంట వచ్చే సహాయకులకు చిరుధాన్యాలతో చేసిన అల్పాహారం, మరియు మజ్జిగ పంపిణి చేయడం జరుగుచున్నది.

Published on: 29/05/2023

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ అధ్వర్యములో జిల్లా కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంతి ఐ ఏ ఎస్ గారి సూచనాలమేరకు ప్రతి సోమవారం ఆర్జీదారులకు మరియు వారి వెంట వచ్చే సహాయకులకు చిరుధాన్యాలతో చేసిన అల్పాహారం, మరియు మజ్జిగ పంపిణి చేయడం జరుగుచున్నది. ఈ రోజు చిరుధాన్యాలతో ఇడ్లీ మరియు మజ్జిగ సుమారు రెండు వందల మందికి జిల్లా చైర్మన్ శివరామ భద్రి రాజు గారు , రెడ్ క్రాస్ సభ్యులు […]

More

పత్రికా ప్రకటన. భీమవరం: మే 29, 2023 పర్యావరణానికి హితం కలిగే విద్యుత్ వాహనాల వినియోగంపై ఆలోచన చేయాలని జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి అన్నారు

Published on: 29/05/2023

పత్రికా ప్రకటన. భీమవరం: మే 29, 2023 పర్యావరణానికి హితం కలిగే విద్యుత్ వాహనాల వినియోగంపై ఆలోచన చేయాలని జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి అన్నారు సోమవారం జిల్లా కలెక్టరు కార్యాలయం ప్రాంగణంలో ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాల నెడ్ క్యాప్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘గో ఎలక్ట్రిక్ క్యాంపెయిన్’ జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి లాంఛనంగా ప్రారంభించారు. విద్యుత్ కార్లు, మోటారు బైకులు, ఆటోల పరిశీలించి, వాటి పనితీరు, ధరల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా […]

More

పత్రికా ప్రకటన. భీమవరం: మే 28,2023. నేడు ఓటమి రేపటి విజయానికి నాంది అని, గెలుపు ఓటములు క్రీడా కారులు సమానంగా స్వీకరించాలని రాష్ట్ర పౌరసర ఫరాలు, వినియోగ దారుల శాఖ మంత్రి డా.కారుమూరి. వెంకట నాగేశ్వరరావు

Published on: 28/05/2023

పత్రికా ప్రకటన. భీమవరం: మే 28,2023. నేడు ఓటమి రేపటి విజయానికి నాంది అని, గెలుపు ఓటములు క్రీడా కారులు సమానంగా స్వీకరించాలని రాష్ట్ర పౌరసర ఫరాలు, వినియోగ దారుల శాఖ మంత్రి డా.కారుమూరి. వెంకట నాగేశ్వరరావు ఆదివారం స్థానిక డి యన్ ఆర్ కాలేజీలో గ్రౌండులో డాక్టరు కారుమూరి దివ్యాంగుల క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలను ,ఆంధ్రా క్రికెట్ పెడరేషన్ ఆఫ్ దివ్యాంగుల ఆధ్వర్యంలో 26,27,28 తేదీలు నిర్వహించారు. ఆదివారం ముగింపు రోజున సెంట్రల్ జోన్ […]

More

పత్రికా ప్రకటన భీమవరం: మే 27,202 బాల్య వివాహాలు, బాల కార్మికులను నిరోధించడంలో సంక్షేమం,విద్య కార్యదర్శులు కీలకపాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతి అన్నారు.

Published on: 27/05/2023

పత్రికా ప్రకటన భీమవరం: మే 27,202 బాల్య వివాహాలు, బాల కార్మికులను నిరోధించడంలో సంక్షేమం,విద్య కార్యదర్శులు కీలకపాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతి అన్నారు. శనివారం స్థానిక విష్ణు కాలేజ్ ఆడిటోరియంలో ‘సాంఘిక సంక్షేమ వసతి గృహాల నిర్వహణ, సంక్షేమ పథకాలు’ అనే అంశంపై నిర్వహించిన సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమం, విద్య కార్యక్రమాలు అమలులో సంక్షేమం,విద్య కార్యదర్శులు రెండు కళ్ళులా పనిచేయాలన్నారు. 18 సంత్సరాలలోపు […]

More

పత్రికా ప్రకటన. ఉండి: మే 27, 2023. తాగునీటి వనరులను కలుషితం చేస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతి హెచ్చరించారు.

Published on: 27/05/2023

పత్రికా ప్రకటన. ఉండి: మే 27, 2023. తాగునీటి వనరులను కలుషితం చేస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతి హెచ్చరించారు. పాములపర్రు మంచి నీటి చెరువును అధికారులతో కలసి జిల్లా కలెక్టరు శనివారం పరిశీలించి దిశా నిర్దేశం చేశారు. చెరువుకు నీరు వచ్చే మార్గంలో ఉన్న ఆక్వా చెరువులను తనిఖీ చేసి వ్యర్ధాలు కాలువలో విడిచిపెట్టకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టరు ఆదేశించారు. ప్రతి గ్రామంలో మంచి నీటి చెరువులు శుభ్రతపై […]

More

పత్రికా ప్రకటన భీమవరం: మే 27, 2023 వైద్యం అందించడంలో నైపుణ్యత ఉన్నప్పుడే విజయాన్ని పొందగలమని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతి తెలిపారు.

Published on: 27/05/2023

పత్రికా ప్రకటన భీమవరం: మే 27, 2023 వైద్యం అందించడంలో నైపుణ్యత ఉన్నప్పుడే విజయాన్ని పొందగలమని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతి తెలిపారు. శనివారం స్థానిక విష్ణు కాలేజ్ డెంటల్ ఆడిటోరియంలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ (ఎమ్.ఎల్.హెచ్.పి)కు నిర్వహించిన ‘బేసిక్ లైఫ్ సపోర్ట్ వర్క్ షాప్ కు’ జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య విద్యలో మెళుకువతో కూడిన నైపుణ్యతను సాధించినప్పుడే వృత్తిలో రాణించగలరని తెలిపారు. […]

More

పత్రికా ప్రకటన భీమవరం: మే 26,2023 లాభసాటి నిర్ణయాలతో రైతులకు మరింత మేలు చేకూర్చేలా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి తెలిపారు.

Published on: 26/05/2023

పత్రికా ప్రకటన భీమవరం: మే 26,2023 లాభసాటి నిర్ణయాలతో రైతులకు మరింత మేలు చేకూర్చేలా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక స్పందన సమావేశ మందిరంలో జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం కైగాల శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు అందించే లక్ష్యంగా 1.08 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను ఏడాది మొత్తానికి అందుబాటు […]

More