పత్రికా ప్రకటన భీమవరం: జూలై 4, 2023 పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సీ /యస్.టి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు
Published on: 04/07/2023పత్రికా ప్రకటన భీమవరం: జూలై 4, 2023 పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సీ /యస్.టి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మంగళవారం జిల్లా కలెక్టర్ చాంబర్ నందు జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతిని ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు శ్రీమతి జిల్లెల సత్య సుధామ, పొన్నమండ బాలకృష్ణ, డాక్టర్ చీకటమిల్లి మంగరాజు, తెన్నేటి జగజ్జివన రావు, సింగం త్రిమూర్తులు, సిహెచ్ వి.ఆర్ భరత్, తోటకూర వెంకట సుబ్బరాజు […]
Moreపత్రికా ప్రకటన భీమవరం: జూలై 4,2023 ఏరియా ఆసుపత్రులలో నూరు శాతం డెలివరీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి సంబంధిత సూపరింటెండెంట్స్ ను ఆదేశించారు.
Published on: 04/07/2023పత్రికా ప్రకటన భీమవరం: జూలై 4,2023 ఏరియా ఆసుపత్రులలో నూరు శాతం డెలివరీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి సంబంధిత సూపరింటెండెంట్స్ ను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి వైద్య శాఖ పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏరియా హాస్పిటల్ లో నూరు శాతం ప్రసవాలు జరిగేలా సంబంధిత సూపరింటెండెంట్లు కృషి చేయాలని ఆదేశించారు. కొన్ని ఏరియా […]
Moreపత్రికా ప్రకటన భీమవరం: జూలై 4,2023 షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై అఘాయిత్యాలు, నేరాలు నిరోధించేందుకు సంబంధిత అధికారులు, సభ్యులు కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామ సుందర్ రెడ్డి తెలిపారు
Published on: 04/07/2023పత్రికా ప్రకటన భీమవరం: జూలై 4,2023 షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై అఘాయిత్యాలు, నేరాలు నిరోధించేందుకు సంబంధిత అధికారులు, సభ్యులు కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామ సుందర్ రెడ్డి తెలిపారు మంగళవారం స్థానిక స్పందన సమావేశ మందిరంలో పౌర హక్కుల రక్షణ (PCR) మరియు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు అట్రాసిటీల నిరోధక (POA) చట్టాల అమలు తీరుపై సంబంధిత అధికారులు, కమిటీ సభ్యులతో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశం […]
Moreపత్రికా ప్రకటన. భీమవరం:జూలై 03,2023. జగనన్న సురక్ష కార్యక్రమం ప్రత్యేక క్యాంపులను మరింత సంవర్ధవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి ఆదేశించారు..
Published on: 03/07/2023పత్రికా ప్రకటన. భీమవరం:జూలై 03,2023. జగనన్న సురక్ష కార్యక్రమం ప్రత్యేక క్యాంపులను మరింత సంవర్ధవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి ఆదేశించారు… సోమవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతి, జిల్లా జాయింటు కలెక్టరు ఎస్.రామ్ సుందర్ రెడ్డితో కలిసి జగనన్న సురక్ష, గృహానిర్మాణం, మనబడి – నాడు నేడు, జగనన్నకు చెబుదాం, జాతీయ ఉపాధి హామీ పనులు, జలకళ తదితర అంశాలపై మండల అధికారులతో […]
Moreపత్రికా ప్రకటన. భీమవరం: జూలై 03,2023. అర్జీల పరిష్కారంలో జాప్యం లేకుండా నాణ్యమైన విధంగా పరిష్కరించాలని అధికార్లను జిల్లా కలెక్టరు శ్రీమతి పి. ప్రశాంతి ఆదేశించారు
Published on: 03/07/2023పత్రికా ప్రకటన. భీమవరం: జూలై 03,2023. అర్జీల పరిష్కారంలో జాప్యం లేకుండా నాణ్యమైన విధంగా పరిష్కరించాలని అధికార్లను జిల్లా కలెక్టరు శ్రీమతి పి. ప్రశాంతి ఆదేశించారు … సోమవారం జిల్లా కలెక్టరేటు స్పందన సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్ర మానికి జిల్లా నలుమూలల నుండి తమ సమస్యలు పరిష్కారానికి వచ్చిన ప్రజల నుంచి జిల్లా కలెక్టరు వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన అర్జీలను గడువులోగా పరిష్కరించే విధంగా […]
Moreపత్రికా ప్రకటన. భీమవరం: జూలై 03,2023. అర్జీల పరిష్కారంలో జాప్యం లేకుండా నాణ్యమైన విధంగా పరిష్కరించాలని అధికార్లను జిల్లా కలెక్టరు శ్రీమతి పి. ప్రశాంతి ఆదేశించారు
Published on: 03/07/2023పత్రికా ప్రకటన. భీమవరం: జూలై 03,2023. అర్జీల పరిష్కారంలో జాప్యం లేకుండా నాణ్యమైన విధంగా పరిష్కరించాలని అధికార్లను జిల్లా కలెక్టరు శ్రీమతి పి. ప్రశాంతి ఆదేశించారు … సోమవారం జిల్లా కలెక్టరేటు స్పందన సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్ర మానికి జిల్లా నలుమూలల నుండి తమ సమస్యలు పరిష్కారానికి వచ్చిన ప్రజల నుంచి జిల్లా కలెక్టరు వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన అర్జీలను గడువులోగా పరిష్కరించే విధంగా […]
Moreపత్రికా ప్రకటన. భీమవరం:జూలై 01,2023. ప్రజలు కోరిన ధృవ పత్రాలు అందించి జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతం చెయ్యాలని జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి అన్నారు…
Published on: 01/07/2023పత్రికా ప్రకటన. భీమవరం:జూలై 01,2023. ప్రజలు కోరిన ధృవ పత్రాలు అందించి జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతం చెయ్యాలని జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి అన్నారు… శనివారం ఉండి మండలం పాందువ్య గ్రామ సచివాలయం వద్ద జగనన్న సురక్ష కార్యక్రమం ప్రత్యేక క్యాంపుకు జిల్లా కలెక్టరు ఆకస్మికంగా సందర్శించారు. తొలి రోజు కార్య క్రమంలో ఒక చిన్న గ్రామంలో 350 ధృవ పత్రాలను అందించడం పట్ల జిల్లా కలెక్టరు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా […]
Moreపత్రికా ప్రకటన. భీమవరం: జూన్ 30,2023. వైద్యులు కరోనా సమయంలో చేసిన సేవలు విలువ కట్టలేనివి .. వైద్యులు ప్రత్యక్ష దైవం అని జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి అన్నారు
Published on: 30/06/2023పత్రికా ప్రకటన. భీమవరం: జూన్ 30,2023. వైద్యులు కరోనా సమయంలో చేసిన సేవలు విలువ కట్టలేనివి .. వైద్యులు ప్రత్యక్ష దైవం అని జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి అన్నారు శుక్రవారం కాళ్ళ మండలం పెదమిరం రాధా కృష్ణ కన్వెన్షన్ లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే ఫ్యామిలీ మీట్ సమావేశంలో జిల్లా కలెక్టరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలను జిల్లా కలెక్టరు తెలిపారు. ఈ […]
Moreపత్రికా ప్రకటన. ఆకివీడు: జూన్ 29,2023. ఇంటింటి సర్వే కార్యక్రమం విజయవంతం చేసి జగనన్న సురక్ష పథకానికి మంచి ఫలితాలు సాందించాలని జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి అన్నారు
Published on: 29/06/2023పత్రికా ప్రకటన. ఆకివీడు: జూన్ 29,2023. ఇంటింటి సర్వే కార్యక్రమం విజయవంతం చేసి జగనన్న సురక్ష పథకానికి మంచి ఫలితాలు సాందించాలని జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి అన్నారు గురువారం ఆకివీడు మండలం చినకాపవరం, పెదకాపవరం గ్రామ సచివాలయాలను జిల్లా కలెక్టరు ఆకస్మికంగా తనిఖీ చేశారు. జగనన్న సురక్ష , అమ్మఒడి తది తర పథకాల లబ్ధిదారుల రిజిస్టర్లను జిల్లా కలెక్టరు పరిశీలించారు. జగనన్న సురక్ష ఇంటింటి సర్వే ఎలా జరుగు తుంది ? ఇప్పటివరకు ఎన్ని […]
Moreపత్రికా ప్రకటన భీమవరం: జూన్ 28,2023 రైల్వే అండర్ బ్రిడ్జి సీపేజ్ లను వెంటనే అరికట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.
Published on: 28/06/2023పత్రికా ప్రకటన భీమవరం: జూన్ 28,2023 రైల్వే అండర్ బ్రిడ్జి సీపేజ్ లను వెంటనే అరికట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతి భీమవరం పట్టణంలోని మూడు ఆర్.యు.బి ల సీపేజ్ లపై సంబంధిత రైల్వే అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్ యు బి లలో సీపేజ్ ల వలన ప్రజలు […]
More