ఏలూరు , తేదీ 25-02-2022. జిల్లాలో ఈనెల 27వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమం పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు.
Published on: 25/02/2022పత్రికా ప్రకటన, ఏలూరు , తేదీ .25.2.2022. జిల్లాలో ఈనెల 27వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమం పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ని తన ఛాంబర్లో పల్స్ పోలియో పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనూ , ఆస్పత్రిలోనూ, పాఠశాలలు, అంగన్వాడీకేంద్రలలో, బస్ స్టేషన్ లు, రైల్యే […]
Moreజిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ ఏలూరు, 25-02-2022 జిల్లాలో బ్రిక్ యూనిట్లు ఏర్పాటుకు ఆసక్తి చూపే వారి ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్ సంబందిత అధికారులను ఆదేశించారు.
Published on: 25/02/2022పత్రికా ప్రకటన బ్రిక్ యూనిట్ల స్థాపించే వారిని ప్రోత్సహించండి పిఎంఈజిపి యూనిట్ల స్థాపన వేగవంతం చేయండి జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ ఏలూరు, ఫిబ్రవరి25: జిల్లాలో బ్రిక్ యూనిట్లు ఏర్పాటుకు ఆసక్తి చూపే వారి ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్ సంబందిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశానికి కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్ అధ్యక్షత వహించారు. ఈ […]
Moreపాలకొల్లు.ఫిబ్రవరి.19,2022. పుర ప్రజలకు పురపాలక సంఘం మంచి సేవలు అందించాలి అని , ఎక్కడా శానిటేషన్ గాని దోమలు గాని ఉన్నాయని పిర్యాదు రాకూడదని, పిర్యాదు వస్తె పురపాలక సంఘం వైఫల్యం చెంది నట్లేనని జిల్లా కలెక్టరు శ్రీ వి. ప్రసన్న వెంకటేష్ అన్నారు
Published on: 19/02/2022పాలకొల్లు.ఫిబ్రవరి.19,2022. ప్రెస్ నోటు. నిరుపేదలు ఇళ్లు వేగవంతం చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చెయ్యాలి,ఓ టి యస్ పై అభ్ది దారులకు అవగాహన కల్పించాలి …. పుర ప్రజలకు పురపాలక సంఘం మంచి సేవలు అందించాలి , ఎక్కడా ఏ చిన్న పిర్యాదు రాకూడదు …. టిడ్కో మొదటిదశ ఇండ్లను గృహాప్రవేశాలకు సిద్ధం చెయ్యాలి … జిల్లా కలెక్టరు శ్రీ వి.ప్రసన్న వెంకటేష్ … పుర ప్రజలకు పురపాలక సంఘం మంచి సేవలు అందించాలి అని , […]
Moreఏలూరు, తేదీ. 18.2.2022. గ్రామ, వార్డు సచివాలయంలో వివిధ సేవలు పొందేందుకు , వివిధ గ్రీవెన్స్ దరఖాస్తులు సమర్పించేందుకు ప్రజలు వచ్చినప్పుడు సచివాలయ సిబ్బంది సరైనరీతిలో స్పందించి , చిరునవ్వుతో మాట్లాడి వారిసమస్యను. పరిష్కరించే విధంగా విధులు నిర్వహి0చాలని జిల్లా కలెక్టర్ శ్రీ ప్రసన్న వెంకటేష్ చూచించారు.
Published on: 18/02/2022ఏలూరు, తేదీ. 18.2.2022. గ్రామ, వార్డు సచివాలయంలో వివిధ సేవలు పొందేందుకు , వివిధ గ్రీవెన్స్ దరఖాస్తులు సమర్పించేందుకు ప్రజలు వచ్చినప్పుడు సచివాలయ సిబ్బంది సరైనరీతిలో స్పందించి , చిరునవ్వుతో మాట్లాడి వారిసమస్యను. పరిష్కరించే విధంగా విధులు నిర్వహి0చాలని జిల్లా కలెక్టర్ శ్రీ ప్రసన్న వెంకటేష్ చూచించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని గోదావరి సమావేశ మందిరంలో గ్రామ, వార్డు సచివాలయం సిబ్బందికి నిర్వహించి ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు మంచి ఆలోచనతో బాధ్యతాయుతంగా […]
Moreపత్రికా ప్రకటన ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన ఎంతో అవసరం ఆర్థిక అక్షరాస్యత దిశగా అడుగులు ఆర్థిక భద్రత, ఆర్థిక పురోగతికి డిజిటల్ లావాదేవీలు దోహద పడతాయి ఆర్థిక అక్షరాస్యత పై విద్యార్థులకు అవగాహన కలిగించే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్
Published on: 16/02/2022పత్రికా ప్రకటన ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన ఎంతో అవసరం ఆర్థిక అక్షరాస్యత దిశగా అడుగులు ఆర్థిక భద్రత, ఆర్థిక పురోగతికి డిజిటల్ లావాదేవీలు దోహద పడతాయి ఆర్థిక అక్షరాస్యత పై విద్యార్థులకు అవగాహన కలిగించే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ ఏలూరు/ దెందులూరు ,ఫిబ్రవరి16: స్థిరమైన, భద్రమైన ,సముచితమైన ఆర్థిక సేవలు పొందేందుకు ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ బ్యాంకింగ్ పై ప్రతి ఒక్కరిలో అవగాహన ఎంతో అవసరమని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ […]
Moreఏలూరు , 05-02-2022: ప్రజలు సంతృప్తి చెందే స్థాయిలో జిల్లాలోని పట్టణాలు, నగరాల్లో పారిశుద్ధ్యం రోడ్ల నిర్వహణ, గ్రీనరీ అంశాలలో కనిపించేంత మార్పు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్ మున్సిపల్ కమీషనర్లకు ఆదేశించారు.
Published on: 05/02/2022పట్టణాభివృద్ధిపై సమీక్షించిన కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ పట్టణాలు, నగరాల్లో పారిశుద్ధ్యంపై చర్చ కనిపించేంత మార్పు రావాలి. ప్రతీ పట్టణంలో ఒక పార్కు అభివృద్ధి చేపట్టాలి ఏలూరు , ఫిబ్రవరి 5 : ప్రజలు సంతృప్తి చెందే స్థాయిలో జిల్లాలోని పట్టణాలు, నగరాల్లో పారిశుద్ధ్యం రోడ్ల నిర్వహణ, గ్రీనరీ అంశాలలో కనిపించేంత మార్పు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ మున్సిపల్ కమీషనర్లకు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమి సమావేశ మందిరంలో శనివారం పట్టణాలు, […]
Moreపత్రికా ప్రకటన , ఏలూరు,తేదీ 04-2-2022. పాలకొల్లు లోని టిడ్కో గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ వి. ప్రసన్న వెంకటేష్
Published on: 04/02/2022పత్రికా ప్రకటన , ఏలూరు,తేదీ .4.2.2022. పాలకొల్లు లోని టిడ్కో గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ ప్రసన్న వెంకటేష్. శుక్రవారం పాలకొల్లు లో నిర్మించిన టిడ్కో గృహ సముదాయం అన్ని బ్లాకు లను కలెక్టర్ పరిశీలించారు. గృహాలు ఏ విధంగా ఉన్నాయి, గృహాలకు నీటి సరఫరా ఎక్కడి నుంచి వస్తుంది, డ్రైనేజ్ వాటర్ ఎలా వెళ్తుంది అని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకొల్లులో 6,144 గృహాలు మంజూరు చేయడం […]
Moreనరసాపురం 04-02-2022. ప్రెస్ నోటు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి , ఆదర్శ సచివాలయంగా సచివాలయం ఉద్యోగులు తీర్చి దిద్దాలి : జిల్లా కలెక్టర్ శ్రీ వి. ప్రసన్న వెంకటేష్ …
Published on: 04/02/2022నరసాపురం.పిబ్రవరి.04,2022. ప్రెస్ నోటు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి , ఆదర్శ సచివాలయంగా సచివాలయం ఉద్యోగులు తీర్చి దిద్దాలి : జిల్లా కలెక్టర్ శ్రీ వి. ప్రసన్న వెంకటేష్ … రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాలు ప్రజలకు మంచి సేవలు అందించి మంచి పేరు తేవాలని జిల్లా కలెక్టర్ శ్రీ వి ప్రసన్న వెంకటేష్ అన్నారు.నరసాపురం పురపాలక పరిధిలో స్కావెంజర్స్ కాలనీ 14 వ వార్డు సచివాలయాన్ని శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు.స్పందన […]
Moreనరసాపురం. 04-02-2022. ప్రెస్ నోటు. ఆక్వాయూనివర్సిటీ ,పోర్టు , ఫిషింగ్ హార్బరు, ఉభయ గోదావరి జిల్లాల ను కలుపుతూ వశిష్ఠ వారధి నిర్మాణ పనుల స్థలాను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్,
Published on: 04/02/2022నరసాపురం. ఫిబ్రవరి.04,2022. ప్రెస్ నోటు. ఆక్వాయూనివర్సిటీ ,పోర్టు , ఫిషింగ్ హార్బరు, ఉభయ గోదావరి జిల్లాల ను కలుపుతూ వశిష్ఠ వారధి నిర్మాణ పనుల స్థలాను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్, జిల్లా జాయింట్ కలెక్టర్, ఇన్చార్జ్ సబ్ కలెక్టర్ శ్రీమతి పి.పద్మావతి, శాసనసభ్యులు ముదునూరు. ప్రసాదరాజు తీర ప్రాంత రూపురేఖలు మార్చి మత్యకారుల జీవితంలో వెలుగులు నింపాలన్నది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం అని జిల్లా కలెక్టర్ శ్రీ వి. ప్రసన్న వెంకటేష్ అన్నారు.నరసాపురం […]
Moreపత్రికా ప్రకటన ఏలూరు,తేదీ.1.2.2022 పేదలందరికీ ఇళ్లు నిర్మాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ వి. ప్రసన్న వెంకటేష్.
Published on: 01/02/2022పత్రికా ప్రకటన ఏలూరు,తేదీ.1.2.2022 పేదలందరికీ ఇళ్లు నిర్మాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ ప్రసన్న వెంకటేష్. మంగళవారం ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామం తిమ్మయ్యపాలెం రోడ్డు అట్ల ఫ్యాక్టరీ సమీపంలో నిర్మిస్తున్న జగనన్న కొలనిలో పేదలందరికీ ఇళ్లు నిర్మాణాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఖాళీ స్థలంలో పార్క్ ను అభివృద్ధి చేయాలని , అంగన్వాడి సెంటర్ నిర్మాణాలను చేపట్టాలని తెలిపారు . ఇళ్లు నిర్మాణానికి వాటర్ సప్లై ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడ […]
More