స్వమిత్వ సర్వే ప్రక్రియను వేగవంతంచేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 13/02/2026జిల్లాలో ఫేజ్- 2 స్వమిత్వ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, స్వమిత్వ ప్రోగ్రెస్ పై జిల్లాలోని డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయితీ కార్యదర్శులు, స్వమిత్వ కేటాయించిన సర్వేయరులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ […]
Moreసిఎఎ రిజిస్ట్రేషన్లకు ఎన్ఓసి సంబంధిత ఆర్డీవో కార్యాలయాల ద్వారానే పొందాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 13/02/2026సిఎఎ (Coastal Aquaculture Authority) రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో భాగంగా అవసరమైన ఎన్ఓసి (No Objection Certificate)లను సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారుల కార్యాలయాల ద్వారా మాత్రమే పొందాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు. సిఎఎ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఇనామ్, జమీందారి భూములు అలాగే మొగల్తూరు మండలం, నర్సాపురం , యలమంచిలి, భీమవరం మండలాల్లో వెబ్ ల్యాండ్ లో డేటా లేని రైతులు సాగు చేస్తున్న భూముల వివరాలను మత్స్యశాఖ అధికారులు సమగ్రంగా సేకరించాలని ఆదేశించారు. […]
Moreనూతన పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు, బ్యాంకు రుణాలు మంజూరుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 13/02/2026పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధికి నూతన పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి. పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు స్థాపనకు నిర్ణీత సమయంలోనే అన్ని అనుమతులు జారీ చెయ్యాలి. కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి మరియు ఇన్వెస్టర్లతో ముఖాముఖి సమావేశం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయం, ఆక్వా రంగాలలో అభివృద్ధి సంతృప్తికరంగానే ఉన్న, పారిశ్రామికంగా జిల్లా […]
Moreజిల్లాలో సాగునీటి పారుదలకు ఇబ్బంది లేని విధంగా అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.
Published on: 13/02/2026జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలో చేపట్టిన, చేపట్టవలసిన వివిధ సాగునీటి పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ గత సమావేశంలో శాసనసభ్యులు ప్రస్తావించిన సాగునీటి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు మంజూరు కానీ పనులకు వెంటనే ప్రతిపాదనలను సమర్పించాలని సూచించారు. సాగునీటి డ్రైయిన్ లు, షట్టర్లు, కాలవగట్లు దెబ్బతినే అవకాశం ఉన్న పనులను ముందుగానే […]
Moreజిల్లాలో పీఎం శ్రీ పథకం క్రింద ఎంపిక చేసిన పాఠశాలలో నిర్వహిస్తున్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు
Published on: 12/02/2026జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరము నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పీఎం శ్రీ, ఏ డబ్ల్యు పి అండ్ బి, మనబడి మన భవిష్యత్తు పథకాల కింద ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన పనుల పురోగతిపై విద్యాశాఖ, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో పిఎం శ్రీ పథకం కింద ఎంపిక చేసిన పాఠశాల నందు అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడలు, మరుగుదొడ్లు, దివ్యాంగులకు […]
Moreజాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ సభ్యులు సంక్షేమ వసతి గృహాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 12/02/2026సంక్షేమ వసతి గృహాలలోని విద్యార్థుల ఆరోగ్య విషయాలఫై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. జిల్లాలో సంక్షేమ వసతి గృహాలపై జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ సభ్యులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో సంక్షేమ వసతి గృహాలలోని విద్యార్థుల ఆరోగ్య విషయాల తనిఖీపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ […]
Moreప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 12/02/2026అమృతవన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి అమృత వన్ పథకం సమర్ధవంతంగా అమలు చేసి ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. భీమవరం పట్టణం శ్రీరాంపురం, ఏఎస్ఆర్ నగర్ లో చేపట్టిన అమృత్ ఫేజ్ -1 పనులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి క్షేత్ర స్థాయిలో పరిశీలించి, సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా […]
Moreజిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూల కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 12/02/2026నులి పురుగుల నిర్మూలనకు 1 టు 19 వయసు కలిగిన పిల్లలందరికీ ఆల్బెండజోల్ తప్పనిసరిగా టాబ్లెట్లు అందించాలి 1 – 2 సంవత్సరాల వరకు వయసు కలిగిన పిల్లలకు ఆల్బెండజోల్ సగం టాబ్లెట్ (200 mg) మాత్రమే పొడి చేసి నీటిలో కరిగించి అందించాలి. అంగన్వాడి సిబ్బంది చిన్నారుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 3 – 19 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలకు మధ్యాహ్న భోజనం అనంతరం ఆల్బెండజోల్ (400 mg) పూర్తి మాత్రను చప్పరించి […]
Moreపట్టాదార్ పాస్ పుస్తకాల ముద్రణలో తప్పులకు తావు లేకుండా చూడాలి–జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 11/02/2026అప్సడ రిజిస్ట్రేషన్లో అవినీతి ఆరోపణలు వస్తే కఠిన చర్యలు అప్సడ (AP-SDA) రిజిస్ట్రేషనల ప్రక్రియలో రైతులను ఇబ్బందులకు గురిచేసిన లేదా అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్ ఛాంబర్ నుండి బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్డీవోలు, మత్స్య శాఖ అధికారులు, తహసిల్దార్లు, మండల సర్వేయర్లతో గూగుల్ మీట్ ద్వారా అప్సడ రిజిస్ట్రేషన్లు, నూతన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ ప్రగతిపై […]
Moreకేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దత్తత గ్రామం పెద్దమైనవాని లంక సముద్రం ఒడ్డున నిర్మిస్తున్న అడ్డుకట్టను పరిశీలించిన–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 11/02/2026నరసాపురం మండలం పెద్దమైనవాని లంక వద్ద నిర్మాణంలో ఉన్న సముద్రపు కోత నిరోధక అడ్డుకట్ట నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులు ఎప్పటికీ పూర్తవుతాయి, ఇంకా ఏమి పనులు చేపట్టాలి, తదితరు వివరాలను డిలైట్ కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మీ గ్రామ ప్రజల కోసం చేస్తున్న ఎంత […]
More