ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 12/02/2026అమృతవన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి అమృత వన్ పథకం సమర్ధవంతంగా అమలు చేసి ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. భీమవరం పట్టణం శ్రీరాంపురం, ఏఎస్ఆర్ నగర్ లో చేపట్టిన అమృత్ ఫేజ్ -1 పనులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి క్షేత్ర స్థాయిలో పరిశీలించి, సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా […]
Moreజిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూల కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 12/02/2026నులి పురుగుల నిర్మూలనకు 1 టు 19 వయసు కలిగిన పిల్లలందరికీ ఆల్బెండజోల్ తప్పనిసరిగా టాబ్లెట్లు అందించాలి 1 – 2 సంవత్సరాల వరకు వయసు కలిగిన పిల్లలకు ఆల్బెండజోల్ సగం టాబ్లెట్ (200 mg) మాత్రమే పొడి చేసి నీటిలో కరిగించి అందించాలి. అంగన్వాడి సిబ్బంది చిన్నారుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 3 – 19 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలకు మధ్యాహ్న భోజనం అనంతరం ఆల్బెండజోల్ (400 mg) పూర్తి మాత్రను చప్పరించి […]
Moreపట్టాదార్ పాస్ పుస్తకాల ముద్రణలో తప్పులకు తావు లేకుండా చూడాలి–జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 11/02/2026అప్సడ రిజిస్ట్రేషన్లో అవినీతి ఆరోపణలు వస్తే కఠిన చర్యలు అప్సడ (AP-SDA) రిజిస్ట్రేషనల ప్రక్రియలో రైతులను ఇబ్బందులకు గురిచేసిన లేదా అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్ ఛాంబర్ నుండి బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్డీవోలు, మత్స్య శాఖ అధికారులు, తహసిల్దార్లు, మండల సర్వేయర్లతో గూగుల్ మీట్ ద్వారా అప్సడ రిజిస్ట్రేషన్లు, నూతన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ ప్రగతిపై […]
Moreకేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దత్తత గ్రామం పెద్దమైనవాని లంక సముద్రం ఒడ్డున నిర్మిస్తున్న అడ్డుకట్టను పరిశీలించిన–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 11/02/2026నరసాపురం మండలం పెద్దమైనవాని లంక వద్ద నిర్మాణంలో ఉన్న సముద్రపు కోత నిరోధక అడ్డుకట్ట నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులు ఎప్పటికీ పూర్తవుతాయి, ఇంకా ఏమి పనులు చేపట్టాలి, తదితరు వివరాలను డిలైట్ కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మీ గ్రామ ప్రజల కోసం చేస్తున్న ఎంత […]
Moreమ్యుటేషన్ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 11/02/2026నరసాపురం ఆర్డీవో కార్యాలయంను బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించి కొన్ని భూమి, స్థిరాస్తిలకు సంబంధించి యజమాన్యంలో మార్పులను ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసే ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మ్యుటేషన్ ప్రక్రియను వివాదాలకు తావు లేకుండా పక్కగా నిర్వహించాలన్నారు. మ్యుటేషన్ అనేది భూమి యజమాన్యంలో మార్పు వచ్చినప్పుడు ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసే ముఖ్యమైన ప్రక్రియ అన్నారు. ఇది చట్టబద్ధ హక్కుకు ప్రత్యామ్నాయం […]
Moreరైతులు ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, రుణాలు పొందాలంటే ఈ పంట నమోదు తప్పనిసరి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 11/02/2026నరసాపురం మండలం ఎల్.బి చర్ల భైరవపాలెంలో రైతులు కూనపురెడ్డి మల్లిఖార్జునరావు, బర్రి ముసలయ్య ఈ-క్రాప్ బుకింగ్ ను బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంలో రైతుతో మాట్లాడుతూ ఏ వెరైటీ వేశారు, విస్తీర్ణం ఎంత, పంట రుణం ఏమైనా తీసుకున్నారా, ఎప్పటికీ కోతలకు వస్తుంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో వ్యవసాయ శాఖ సిబ్బంది […]
Moreరెండు సంవత్సరాలుగా పరిష్కారం కానీ చిన్న మామిడిపల్లి, దర్శిపర్రు గ్రామాల రైతుల భూముల రిజిస్ట్రేషన్లకు విముక్తి…
Published on: 11/02/2026ఆయా గ్రామాల రైతులలో వెల్లివిరిసిన ఆనందం వెబ్ ల్యాండ్ లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించి, పరిశీలించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి… నరసాపురం సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించి నరసాపురం మండలం చిన్న మామిడిపల్లి, పెంటపాడు మండలం దర్శిపర్రు గ్రామాలలో రైతుల భూముల పెండింగ్ రిజిస్ట్రేషన్ల పరిష్కారానికి నేడు వెబ్ ల్యాండ్ లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించి, పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి […]
Moreసామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 11/02/2026జిల్లాలో మహా శివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు.. పారిశుధ్యం, మెడికల్ క్యాంపులు పక్కాగా నిర్వహించాలి ప్రత్యేక దర్శనాలతో సామాన్య భక్తులకు ఇబ్బంది కలకూడదు.. దివ్యాంగుల దర్శనాలకు ప్రాధాన్యత నివ్వాలి శైవ క్షేత్రాలు వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలి.. మహా శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై .. జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో మహా శివరాత్రి సందర్భంగా సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ ఎటువంటి అసౌకర్యం లేకుండా చక్కని దర్శనం కలిగేలా మహా శివారాత్రి ఉత్సవాల ఏర్పాట్లను […]
Moreమున్సిపాలిటీల పరిధిలో చేపట్టిన వివిధ ఇంజనీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలి.
Published on: 10/02/2026జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలలో వేగం పెంచాలి.. రానున్న ఉగాది నాటికి పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలి… ఇప్పటికే నిర్మాణం పూర్తయిన వాటిలో లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మత్తులు చేయించాలి.. మున్సిపల్ కమిషనర్లు పబ్లిక్ టాయిలెట్లపై ప్రత్యేక దృష్టి సారించాలి జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో ఆయా పట్టణాల్లో చేపట్టిన టిడ్కో గృహాల నిర్మాణం, డంపింగ్ […]
Moreప్రతి ఫైలు ఉన్నతాధికారులకు ఈ-ఆఫీస్ ద్వారానే పంపేందుకు అధికారులు, ఉద్యోగులు సన్నద్ధం కావాలి–జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 10/02/2026ప్రభుత్వ కార్యాలయాల నుండి ఇకపై ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ-ఆఫీస్ ద్వారానే నిర్వహించాలి. జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి మంగళవారం ఈ-ఆఫీస్ నిర్వహణపై రెవిన్యూ అధికారులకు, ఉద్యోగులకు గూగుల్ మీట్ ద్వారా నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలలో ఇకపై ప్రతి ఫైలు ఈ ఆఫీస్ ద్వారానే ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలని […]
More