Close

Press Release

Filter by:

సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని, దీనికి అనుగుణంగా మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు కష్టించి పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు.

Published on: 09/02/2026

రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్ సమావేశ మందిరం నందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం మంత్రులు, కార్యదర్శులతో సమావేశమై సమీక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు ఆయా జిల్లాల నుండి వర్చువల్గా పాల్గొన్నారు. భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ […]

More

జిల్లాలో వెట్టిచాకిరి కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 09/02/2026

వెట్టి చాకిరి నిర్మూలన చట్టం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి వెట్టి చాకిరి నిర్మూలన చట్టం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా జిల్లాలో వెట్టి చాకిరీ కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలనకు 50 సంవత్సరాలు పూర్తయి సందర్భంలో దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న స్వర్ణోత్సవ ఉత్సవాలలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో 50 సంవత్సరాల […]

More

ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలలో ప్రజలకు వివిధ ఆర్థిక అంశాలపై అవగాహన కల్పించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 09/02/2026

ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 9 నుండి 13 వ తేదీ వరకు నిర్వహించుచున్న అవగాహన కార్యక్రమాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకువెళ్లి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నందు 2026 ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు అవగాహన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజలు […]

More

ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలి-రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు

Published on: 08/02/2026

రైతులు అన్ని రంగాల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సహాయ సహకారాలు రైతాంగం సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఉండి ఏఎంసీ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఆదివారం ఐసిఏఆర్ భారతీయ వరి పరిశోధనా సంస్థ రాజేంద్రనగర్ హైదరాబాద్ సంస్థ సౌజన్యంతో ఎస్సీ సబ్ ప్లాన్ కు సంబంధించి రూ.28 లక్షల విలువ గల బ్యాటరీ స్ప్రేయర్లను అందజేసే కార్యక్రమానికి రాష్ట్ర […]

More

ప్రభుత్వం రాజ ముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ పట్ల ఆనందం వ్యక్తం చేసిన రైతులు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 07/02/2026

పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ సమయంలో అధికారులు రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలి. తణుకు మండలం తేతలి గ్రామ పంచాయతీ వద్ద శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ సమయంలో అధికారులు రైతులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ పట్టాదారు పాస్ పుస్తకంలో అన్ని […]

More

పారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఉత్పత్తి, ఉద్యోగ కల్పన, ఆదాయం పెరుగుతాయి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 07/02/2026

రైస్ మిల్లర్లు విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి సారించాలి బియ్యం మిల్లింగ్‌లో వచ్చే ఉప ఉత్పత్తులను సరిగ్గా ఉపయోగిస్తే రైస్ మిల్లర్లు వ్యాపారం ద్వారా మరింత ఆర్థికంగా బలపడతారు బై ప్రొడక్ట్స్ వృథా కాకుండా విలువను సృష్టించే మార్గాలు ఎన్నో ఉన్నాయి, రైస్ మిల్లల్లో అందిపిచ్చుకోవాలి… సాంప్రదాయ మిల్లింగ్ నుండి రైస్ మిల్లర్లు వినూత్నంగా ఆలోచనచేసి వ్యాపారాన్ని విస్తరించడం ద్వారా అభివృద్ధి చెందాలి కాళ్ల మండలం పెద్దఅమీరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ నందు శనివారం రైస్ మిల్ […]

More

ప్రభుత్వమే స్వయంగా మెనూను రూపొందించి విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారాన్ని అందిస్తుంది–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 06/02/2026

క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడం ద్వారా భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు అందిస్తుంది.. వసతి గృహాల్లో విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరు కావాలి… ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది.. విద్యార్థులకు స్వయంగా రాత్రి భోజనాన్ని వడ్డించిన కలెక్టర్. ఆకివీడు సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడుతూ క్రమం తప్పకుండా వసతి గృహాలకు హాజరు అవ్వాలని, మీ […]

More

వరికి ప్రత్యామ్నాయంగా ఉద్యానవనం పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 06/02/2026

పశ్చిమగోదావరి జిల్లాలో ఘనంగా నిర్వహించిన హార్టికల్చర్ కాన్ క్లేవ్ – 2026 ఆధునిక పద్ధతులలో అధిక విలువలు కలిగిన కూరగాయలు, పువ్వుల రక్షిత సాగు మరియు కోకో, కొబ్బరి ఆధారిత ఉత్పత్తులు లక్ష్యంగా రైతులకు అవగాహన జిల్లాలో ఉద్యానవన పంటల సాగుకు ఔత్సాహిక రైతులు ముందుకు రావాలి… సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరుకు ఉద్యానవన శాఖ పూర్తి సహాయ సహకారాలను అందిస్తుంది… పశ్చిమగోదావరి జిల్లా భీమవరం టౌన్ హాల్ నందు శుక్రవారం జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో […]

More

వివిధ దశల్లో ఉన్న 575 గృహాలు స్టేజ్ కన్వర్షన్ కు పనులను వేగవంతం చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 05/02/2026

ఆప్షన్ త్రీ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలి.. విస్సాకోడేరు లే అవుట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్… ఉగాది నాటికి విస్సాకోడేరు లే అవుట్ లోని 1,900 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలి.. ప్రస్తుతం స్లాబ్ కంప్లీట్ అయిన 120 ఇళ్లకు గోడల నిర్మాణాలను పూర్తి చేయాలి.. పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామంలో ఇళ్ల నిర్మాణాల లేఅవుట్ ను గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొత్తం ఎన్ని […]

More

రోడ్లు వేసే ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించిన తర్వాత మాత్రమే రోడ్లు పనులను ప్రారంభించాలి

Published on: 05/02/2026

ప్రజలకు మరిన్ని మేరైన సర్వీసులు అందించడానికి సకాలంలో పన్నులు వసూలు చేయాలి…. ప్రజలు వారు పొందుతున్న సర్వీసులకు పన్నులు కట్టడానికి సిద్ధంగా ఉన్న ఉద్యోగుల అలసత్వం కనిపిస్తుంది… వివిధ రకాల పన్నులు వసూలు చేయడానికి నిరంతరాయ చర్యలు అవసరం … గ్రామాలను పరిశుభ్రతగా ఉంచడానికి ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలగాలి భీమవరం పట్టణం లోసరి రోడ్డు లోని విష్ణు కన్వెన్షన్ నందు గురువారం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన “పంచాయతీరాజ్ కార్యకలాపాలపై సమీక్ష” సమావేశానికి జిల్లా కలెక్టర్ […]

More