అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎంతో విలువైనదని, రక్త నిధిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 01/10/2025తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో నూతన బ్లడ్ బ్యాంక్ ప్రారంభం… అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు బ్లడ్ బ్యాంక్ ను అందుబాటులోనికి తీసుకొచ్చాం.. స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ ఈ కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంపు ప్రారంభం. ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసంలో భాగంగా సీమంతాలు, అన్నప్రాసన నిర్వహణ… మహిళలు, ఆడపిల్లలను ఆరోగ్యంగా ఉంచే లక్ష్యంతో మెడికల్ క్యాంపుల ద్వారా పరీక్షలు నిర్వహణ .. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. .. శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ […]
Moreనెలకు రూ.4 వేలు పింఛన్ పొందడం ద్వారా గౌరవంగా బ్రతక గలుగుతున్నాం..
Published on: 01/10/2025పిల్లలు పట్టించుకోకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు పెద్ద మొత్తంలో పెన్షన్ అందించి అండగా నిలుస్తున్నారు.. పింఛను అందుకుంటూ కన్నీటి పర్యంతమైన వృద్ధుడు… తినడానికి, మందులకు లోటు లేకుండా ఉంది.. రాష్ట్ర ముఖ్యమంత్రికి నా వందనాలు ఆర్థిక ఆసరాగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు నిలుస్తున్నాయని, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. బుధవారం భీమవరం ఆదర్శనగర్ కాట్రేగుంటలో డిఆర్డిఏ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ […]
Moreకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు రెట్టింపు ప్రయోజనాలను అందిస్తూ అండగా నిలుస్తున్నాయి–కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ
Published on: 30/09/2025జిఎస్టి తగ్గింపు ద్వారా వ్యవసాయ రంగానికి మరింత ఊతం జిఎస్టి తగ్గింపుతో వ్యవసాయ రంగంలో చేకూరిన ప్రయోజనాన్ని అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ట్రాక్టర్లు ర్యాలీలో స్వయంగా ట్రాక్టర్ ను నడిపిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.. రైతాంగాన్ని ప్రోత్సహించే దిశగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఉపయోగించే వస్తువులు, పనిముట్లుపై భారీ మొత్తంలో జీఎస్టీ తగ్గింపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మరింత అండగా నిలిచాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి […]
Moreకేంద్ర ప్రభుత్వ పథకాల అమలు ద్వారా పశ్చిమగోదావరి జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలి–కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ.
Published on: 30/09/2025మంగళవారం కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా అభివృద్ధి, సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, పీఏసీ చైర్మన్ భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి […]
Moreజీఎస్టీ తగ్గింపును అమలు చేయకపోతే చర్యలు తప్పవు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 29/09/2025జిఎస్టి తగ్గింపుపై నేటి నుండి అక్టోబర్,19వ తేదీ వరకు జిల్లాలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమాలు ఇంటింటికి వెళ్లి జిఎస్టి తగ్గింపు పై ప్రతీ కటుంటుంబానికి తెలియజేయాలి జిల్లా, నియోజకవర్గ, మండల, వార్డ్ సచివాలయ స్థాయిలో జీఎస్టీ ఛాంపియన్స్ ద్వారా ప్రజలకు విస్తృత అవగాహన జిఎస్టి తగ్గింపుకు సంబంధించిన ఫిర్యాదులను సంబంధిత బిల్లుతో పి.జి.ఆర్.ఎస్ లో సమర్పించవచ్చు.. జిల్లాలో సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్ పై జీఎస్టీ ఛాంపియన్స్ ద్వారా ప్రజలకు పూర్తి […]
Moreమెగా డీఎస్సీ -2025 లో ప్రతిభ కనబరిచి ఉద్యోగ నియామక పత్రాలను పొందిన అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అభినందన జ్ఞాపికలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 29/09/2025నిరుద్యోగులకు వరం మెగా డీఎస్సీ విద్యార్థులకు చక్కగా పాఠాలు చెప్పి మంచి ప్రేరణ కలిగించాలి.. మా జీవితాలు మారాయంటూ అభ్యర్థుల ఆనందోత్సవాలు. మెగా డీఎస్సీ 2025లో ఎంపికైన ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులకు మంచి విద్యా బోధన చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా ఆన్లైన్లో శిక్షణ పొంది, మెగా డీఎస్సీలో ఎంపికైన 9 మంది ఉపాధ్యాయులను సోమవారం పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ […]
Moreఅర్జీలు రీఓపెన్ కు ఆస్కారం లేకుండా పరిష్కరించాలి–జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి.
Published on: 29/09/2025పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారం పారదర్శకత, నాణ్యతతో ఉండాలి. ఫిర్యాదుదారులతో మాట్లాడి నిర్ణీత గడువులోపున పరిష్కారం చూపాలి. సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, పి జి ఆర్ ఎస్ వై.దోసి రెడ్డి, డ్వామా పిడి డా.కెసిహెచ్ అప్పారావు, జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా […]
Moreవైద్య శిబిరాల ద్వారా అవగాహన పొందాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 29/09/2025మహిళే కుటుంబానికి వెన్నెముక మహిళా ఉద్యోగినిలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి జిల్లాలో అక్టోబర్ 17 నుండి నేటి వరకు 3,158 వైద్య శిబిరాలు నిర్వహించి, 1,05,425 మందికి స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి జిల్లాలోని ప్రతి మహిళ వైద్య శిబిరాల ద్వారా ముందస్తు పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యంతమైన మహిళ ద్వారా బలమైన కుటుంబం ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లో “స్వస్థ నారి – సశక్తి పరివార్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా […]
Moreజీఎస్టీ తగ్గింపు వలన పలు వర్గాల ప్రజలకు చేకూరుతున్న లబ్దిపై విస్తృత అవగాహన కల్పించండి–వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 27/09/2025సూపర్ జిఎస్టీ – సూపర్ సేవింగ్స్ పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి సూపర్ జిఎస్టీ – సూపర్ సేవింగ్స్ పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూపర్ జిఎస్టీ – సూపర్ సేవింగ్స్ పై జిల్లా జాయింట్ కలెక్టర్, కమర్షియల్ టాక్స్ డిప్యూటీ కమిషనర్, డిపిఓ, జి ఎస్ డబ్ల్యూ […]
Moreసూపర్ జీఎస్టీ…..సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 27/09/2025జీఎస్టీ తగ్గింపు ఫలాలు జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలిసేలా అధికారులు ప్రణాళిక బద్ధంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. శనివారం కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో వాణిజ్యపన్నుల శాఖ ఆధ్వర్యంలో జిఎస్టి సంస్కరణల అమలులో భాగంగా వివిధ వ్యాపార రంగాలైన ఆటోమొబైల్స్, పౌల్ట్రీ, ఆక్వా, ట్రాన్స్పోర్ట్, కన్స్ట్రక్షన్స్, ఇన్సూరెన్స్, చాంబర్ ఆఫ్ కామర్స్, కిరాణా మర్చంట్ తదితర వ్యాపార సంస్థలు అసోసియేషన్స్ ప్రతినిధులు, జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ […]
More