Close

Press Release

Filter by:

ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అందిస్తున్న కానుకగా ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని అభివర్ణించిన కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ

Published on: 04/10/2025

ఆటో డ్రైవర్లకు అండగా కూటమి సర్కార్ ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ ల డ్రైవర్లకు ఏటా రూ.15,000 ఆర్థిక సాయం.. రాష్ట్రవ్యాప్తంగా 2.90 లక్షల మందికి రూ.436 కోట్ల లబ్ధి ప్రభుత్వ విధానాల విషయంలో గత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తేడా గమనించాలని సూచించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఆటో డ్రైవర్లకు అండగా కూటమి సర్కార్ ఉంటుందని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ భరోసానిచ్చారు. శనివారం భీమవరం మున్సిపల్ కార్యాలయం […]

More

ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణకు అధికారులు సన్నద్ధం కావాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టీ. రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 03/10/2025

మిల్లర్ల నుండి నాణ్యమైన గోనే సంచులను సేకరించి రైతులకు అందించేందుకు ఇప్పటి నుండే చర్యలు చేపట్టాలి శుక్రవారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి ధాన్యం సేకరణ, రీ సర్వే, జిఎస్టి, సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్, ఇళ్ల స్థలాలు తదితర అంశాల ప్రగతిపై మండలాల వారీగా డిఆర్ఓ, రెవిన్యూ డివిజనల్ అధికారులు, ఎంపీడీవోలు, తాసిల్దారులు, కమర్షియల్ టాక్స్, వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా […]

More

రీ సర్వేలో వచ్చిన ప్రతి పిటిషన్ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు

Published on: 03/10/2025

రీ సర్వే ఫేజ్ -2 లో ఉండి మండలం పాందువ్వ గ్రామానికి చెందిన 675 రైతుల భూములలో రీ సర్వే నిర్వహించగా 225 మంది రైతుల నుండి విస్తీర్ణంలో తేడాలు వచ్చాయని అప్పీల్ చేసుకోగా, దీనిపై జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం పాందువ్వ గ్రామ సచివాలయం వద్ద గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో 675 మంది రైతులకు భూములు ఉండగా […]

More

ఎంఎస్ఎంఇ, చేనేత, హస్తకళల ఉత్పత్తులకు జిఎస్టి తగ్గింపుపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 03/10/2025

సూపర్ జిఎస్టి….సూపర్ సేవింగ్స్ రెండవ వారం ప్రచార కార్యక్రమం అమలులో భాగంగా భీమవరం కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఎంఎస్ఎంఈ, చేనేత, హస్తకళల ఉత్పత్తుల ప్రదర్శనను శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన టేకు చెక్కతో తయారుచేసిన ఎడ్ల బండి, నాగలి, వివిధ దేవత మూర్తులు, చేనేత వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, ప్యాకింగ్ మెటీరియల్ తదితర ఉత్పత్తులను పరిశీలించి జీఎస్టీ తగ్గింపునకు ముందు ప్రస్తుత ధర సంబంధించిన వివరాలు […]

More

జిల్లాలో అర్హత కలిగిన 8,489 మంది లబ్ధిదారులకు అక్టోబర్ 4న “ఆటో డ్రైవర్ల సేవలో” పథకం ద్వారా లబ్ధి చేకూరనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 03/10/2025

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ అక్టోబర్ 4న “ఆటో డ్రైవర్ల సేవలో” పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి లాంచనంగా ప్రారంభించనున్నారని, దీనికి అనుగుణంగా నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లకు నమూనా చెక్కులను […]

More

జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 02/10/2025

సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఉండి మార్కెట్ యార్డ్ లో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ సూపర్ జీఎస్టీ , సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉండి మార్కెట్ యార్డులో నిర్వహించిన కార్యక్రమంలో ఉండి నియోజకవర్గం రైతులు టాక్టర్లతో ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. భారీ ఎత్తున నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ […]

More

మహాత్మా గాంధీ మార్గం అనుసరణీయమని, నేటి యువత వారి స్ఫూర్తితో ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 02/10/2025

గురువారం అక్టోబర్ 2 గాంధీజీ జయంతిని పురస్కరించుకొని స్థానిక పాత బస్టాండ్ సెంటర్ బాంబే బేకరీ ఎదురుగా ఉన్న గాంధీజీ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ రాణి, భీమవరం శాసనసభ్యులు మరియు పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే ఇదే రోజు మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి, చింతలపాటి బాపిరాజు జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా […]

More

పారిశుధ్య కార్యకలాపాలలో అత్యుత్తమ పనితీరును గుర్తిస్తూ భారత ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల తరహాలో రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు ప్రకటన

Published on: 02/10/2025

పశ్చిమగోదావరి జిల్లా ఒక రాష్ట్రస్థాయి, 49 జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు కైవసం భారతదేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రం 17 అవార్డు విభాగాలలో ఇటువంటి సమగ్ర శుభ్రత సర్వేను నిర్వహించడం జరిగింది. అవార్డు గ్రహీతలు ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, బహిరంగ ప్రదేశాలలో పరిశుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, పునర్వినియోగం తగ్గించు రీసైకిల్, స్థిరమైన పద్ధతులలో కొత్త ప్రమాణాలు విభాగాలలో ఈ వార్డులను గెలుచుకోవడం జరిగింది స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు 2025 జిల్లా స్థాయి […]

More

సూపర్ జీఎస్టీ…..సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 01/10/2025

జీఎస్టీ తగ్గింపు ద్వారా ప్రజలకు లభించే ఆర్థిక ప్రయోజనాల గురించి జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలిసేలా అధికారులు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. సూపర్ జీఎస్టీ…సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా బుధవారం పెనుమంట్ర మండలం ఆలమూరు సచివాలయం వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ఎగ్జిబిషన్లో ఏర్పాటుచేసిన వివిధ వ్యవసాయ యంత్ర పరికరాలను, పనిముట్లను, జీఎస్టీ తగ్గింపునకు ముందు ధరలు, తగ్గించిన తరువాత ధరల వ్యత్యాసాన్ని పరిశీలించారు. ఈ […]

More

రైతు బాగుంటేనే జిల్లా, రాష్ట్రం, దేశం బాగుంటాయని, రైతుకు బాసటగా నిలిచేందుకు జిఎస్టి స్లాబులను మదింపు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 01/10/2025

బుధవారం తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సర్కిల్ నందు సూపర్ జీఎస్టీ ..సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా వాణిజ్య పన్నులు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వ్యవసాయ పనిముట్లు, యంత్ర పరికరాల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు జీఎస్టీ నోడల్ అధికారి టి.రాహుల్ కుమార్ రెడ్డి ప్రారంభించి, తిలకించారు. జిఎస్టి తగ్గింపుకు ముందు తర్వాత రైతులకు కలిగిన ఆర్థిక ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా […]

More