గిరిజన సమస్యలపై బ్రిటిష్ పాలకులతో పోరాటాలు చేసిన నాయకుడు బిర్సా ముండను ఆదర్శంగా తీసుకొని గిరిజనులు అభివృద్ధి చెందాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.
Published on: 15/11/2025గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వము వారి ఆదేశాల మేరకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశం మందిరం నందు గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు “శ్రీ భగవాన్ బిర్సాముండా 150వ జయంతి వేడుకల సందర్భంగా గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండ చిత్రపటానికి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ […]
Moreప్రతి ఒక్కరు ఏదో ఒక క్రీడలో తన ప్రతిభను చాటాలి..
Published on: 15/11/2025రాష్ట్రస్థాయిలో స్కూల్ గేమ్స్ అండర్ 14, 17 ఆర్చరీ పోటీల్లో బంగారు, వెండి పథకాలు సాధించిన పశ్చిమగోదావరి జిల్లా విద్యార్థులు …. … అభినందించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి. శనివారం భీమవరం కలెక్టరేట్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డిని స్కూల్ గేమ్స్ అండర్ 14, 17 విభాగాల్లో ఆర్చరీ పోటీల నందు రాష్ట్రస్థాయిలో బంగారు, వెండి పథకాలను సాధించిన క్రీడాకారులు కలవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా […]
Moreజిల్లాలో ప్రజల భద్రతే ద్యేయంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, ఏ విధమైన లోటుపాట్లకు ఎట్టి పరిస్థితుల్లో తావీరాదని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను హెచ్చరించారు
Published on: 13/11/2025జిల్లాలో ప్రజల భద్రతే ధ్యేయంగా ట్రాఫిక్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి… ట్రాఫిక్ అంతరాయం కలిగించే ఏ ఒక్క అక్రమ నియంత్రణను ఉపేక్షించవద్దు ఆక్రమణలు తొలగింపులో జిల్లా యంత్రాంగం మద్దతుగా నిలుస్తుంది.. రోడ్డుకు ఇరువైపులా రోడ్డు పై/మార్జిన్ లో వాహనాలు నిలిపి ఉంచడం, షాపులు వస్తువులు పేర్చి ఉంచడం, నియంత్రించాలి… త్రిబుల్ రైడింగ్, నో హెల్మెట్, ట్రక్కు స్పీడ్ డ్రైవింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దు… మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులను కూడా బాధ్యులను చేయాలి… కమర్షియల్ దుకాణాలు […]
Moreప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయడానికి క్షేత్రస్థాయిలో అధికారులు నిబద్ధత పని చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు
Published on: 12/11/2025మంగళవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఖరీఫ్2025-26 సీజన్ ధాన్యం కొనుగోలు, మరియు అర్హులైన వారి అందరికీ ఇల్లు, పిజిఆర్ఎస్, రీ సర్వే, సంబంధిత అంశాలపై, డిపిసి మెంబర్స్, ఆర్డీవోలు, పి ఎస్ సి ఎస్ లు, తాహ సిల్దార్లు ఎం ఎల్ ఓ లు మండల్ లెవెల్ కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ […]
Moreనవంబర్ 30లోపు ఇళ్ల నిర్మాణాలకు దరఖాస్తులు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశంలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 12/11/2025జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించిన సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాలలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు జిల్లాలో పిఎంఏవై 1.0 కింద 6,600 గృహ నిర్మాణాలు పూర్తి జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆకువీడు మండలం కుప్పనపూడిలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అర్హులైన లబ్ధిదారులు గృహాల మంజూరుకు నవంబర్ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల సాకారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అర్హులైన లబ్ధిదారులు పిఎంఏవై 2.0 పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా […]
Moreధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యం లేనివిధంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 12/11/2025తణుకు నియోజకవర్గంలో ఖరీఫ్ 2025-26 సీజన్ వరి కోతలు ప్రారంభం అయినందున ధాన్యము కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాటుతో సిద్ధంగా ఉండాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. బుధవారం తణుకు మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గస్థాయిలో తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాలకు సంబంధించిన ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి […]
Moreప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది.. తల్లిదండ్రులు అధైర్య పడవద్దు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 12/11/2025ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికల స్థితిగతులను చూసి చలించిపోయిన జిల్లా కలెక్టర్… ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులను సాకటం ఎంతో కష్టమైన పని… ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగుల తల్లిదండ్రులకు మరింత ఓర్పును అందించాలని భగవంతుని ప్రార్థిస్తున్నా.. దివ్యాంగులతో మమేకమై మాటామంతితో ఉత్సాహపరిచిన జిల్లా కలెక్టర్.. వారికి స్వయంగా భోజనం వడ్డించిన జిల్లా కలెక్టర్ ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులను ఎంతో ఓర్పుతో సాకాల్సి ఉంటుందని, మీ ఇబ్బందులకు ఎల్లప్పుడూ ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని, ధైర్యంగా […]
Moreచదువే అభివృద్ధికి మూలం అని గ్రహించి, విద్యకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించిన మూర్తి రాజు దాతృత్వం అనుసరణీయంఅని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 12/11/2025బుధవారం విద్యాదాత, గాంధేయవాది చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాద్ (మూర్తి రాజు) 13వ వర్ధంతి సందర్భంగా జువ్వలపాలెం రోడ్ లోని ఆయన విగ్రహం వద్ద సర్వోదయ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొని మూర్తి రాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ 110 సంవత్సరాల క్రితమే విద్య ఎంత అవసరమో, మరి ముఖ్యంగా ఆడపిల్లలకు ఎంత అవసరమో గుర్తించి […]
Moreనేడు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సామూహిక గృహప్రవేశాలు కార్యక్రమంలో భాగంగా ఆకువీడు మండలం తాళ్లకోడు లే అవుట్ లో కంకణాల కృష్ణవేణి ఇంటిని ప్రారంభించి తాళాలు అందజేసిన పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి..
Published on: 12/11/2025ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో కంకణాల కృష్ణవేణి ఇంటి నిర్మాణం పూర్తి.. ఉపముఖ్యమంత్రి ఆదేశాలతో మూడు నెలల కాలంలోనే ఇంటి నిర్మాణం పూర్తిచేశాల చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపిన కంకణాల కృష్ణవేణి .. అందరూ కలుస్తున్నారు, నేను కలిస్తే పోయేదేముందిలే అనుకున్నా కానీ ఇంత త్వరగా ఇల్లు నిర్మించి ఇస్తారని ఊహించలేదు… లబ్ధిదారు కృష్ణవేణి. రాష్ట్రవ్యాప్తంగా పీఎంఏవై గృహప్రవేశాలు సందడి […]
Moreరేపు బుధవారం పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహప్రవేశాలకు ఏర్పాట్లు పూర్తి..
Published on: 11/11/2025ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకంలో 595 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు ఉత్తర్వులు పంపిణీ … జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల గృహాల నిర్మాణాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రేపు నవంబర్ 12వ తేదీన సామూహిక గృహప్రవేశాలను చేపట్టుటకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 1.0 లో […]
More