Close

Press Release

Filter by:

రామకృష్ణ మఠం సేవా దృక్పథంతో వందమంది తీర ప్రాంత మత్స్యకారుల జీవన అభివృద్ధికి చేసిన సహాయం మరువలేనిదని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 19/11/2025

బుధవారం నరసాపురం మండలం పెదమైనవాని లంక డిజిటల్ కమ్యూనిటీ సెంటర్ నందు రామకృష్ణ మఠం మిషన్ ఆధ్వర్యంలో మత్స్యకారుల జీవన అభివృద్ధి కొరకు పేద మత్స్యకారులతో ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, రాజమండ్రి రామ కృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయానందజీ మహారాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పేద మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడానికి తోడ్పాటు అందిస్తున్న రామకృష్ణ మఠం మిషన్ నిర్వాహకులకు తొలుత […]

More

పిజిఆర్ఎస్ లో వచ్చిన ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published on: 18/11/2025

పిజిఆర్ఎస్ ఫిర్యాదుపై మంగళవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అర్జీదారులను స్వయంగా విచారించి పరిష్కరించడం జరిగింది. పూర్వపరాల్లోకి వెళితే వీరవాసరం మండలం నవుడూరు గ్రామం రావి సత్యవతికి చెందిన ఆస్తి విషయంలో వారి పెద్ద కుమారుడు రావి రాంబాబు ఆగస్టు 25,2025న ఫిర్యాదు చేయడం జరిగింది. పూర్వపరాల్లోకి వెళితే రావి సత్యవతి తన భర్త సంపాదించిన ఆస్తి 1.36 సెంట్లు, అందులో 0.04 సెంట్లులో ఇల్లు ఉందని, తన […]

More

రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 18/11/2025

ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరగాలి రైతు సేవా కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోలు చేయాలి ఆచంట నియోజకవర్గంలో ఖరీఫ్ 2025-26 సీజన్ వరి కోతలు ప్రారంభం అయినందున ధాన్యము కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పగడ్బందీగా ఉండాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆచంట మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గస్థాయిలో ఆచంట, పోడూరు, పెనుగొండ, పెనుమంట్ర మండలాలకు సంబంధించిన ధాన్యం కొనుగోలు […]

More

అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ పథకం కింద రెండవ విడత రైతుల ఖాతాలలో నగదు జమ కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించాలి–జాయింట్ కలెక్టర్ టీ.రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 18/11/2025

మంగళవారం జాయింట్ కలెక్టర్ అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ పథకం కింద రెండవ విడత రైతుల ఖాతాలలో నగదు జమ కార్యక్రమం, ఖరీఫ్ ధాన్యం సేకరణపై రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహసిల్దార్లు, వ్యవసాయ, రవాణా, పౌర సరఫరాల శాఖ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ పథకం కింద రెండవ విడత రైతుల బ్యాంకు ఖాతాలో నగదు జమ కార్యక్రమం జిల్లాలోని […]

More

జిల్లాలో మాదకద్రవ్యాల అణచివేతకు పోలీస్, ఈగల్, రవాణా, ఆర్టీసీ, రైల్వే, ఎక్సైజ్ శాఖలు దగ్గరగా పర్యవేక్షించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 18/11/2025

జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం అనే మాటే వినిపించకూడదు.. జిల్లాలో ఎక్కడైనా మాదకద్రవ్యాల వినియోగం ఉంటే ఉక్కు పాదంతో అణచివేయాలి.. మండల పరిధిలోని పోలీస్ అధికారులు జడ్పీ హెడ్మాస్టర్ లతో తరచూ మమేకం కావాలి.. జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు తీసుకున్న చర్యలపై నిర్వహించిన ఐవిఆర్ఎస్ సర్వేలో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది.. మాదకద్రవ్యాల వినియోగం దుష్పరిణామాలపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి.. మత్తుకు బానిసలైన వారు ఉంటే డి-ఎడిక్షన్ సెంటర్ నందు చికిత్స అందించాలి… జిల్లాలో […]

More

చిన్నారులు నిమోనియా బారిన పడకుండా తల్లులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 17/11/2025

సోమవారం భీమవరం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరం నందు నిమోనియా నిర్వహణపై గోడపత్రికను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో నిమోనియా నిర్వహణ అవగాహన ప్రచారాన్ని నవంబర్ 12 నుండి ప్రారంభించడం జరిగిందని, ఫిబ్రవరి 28, 2026 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. చిన్నారులు పాలు లేదా ఆహారం తీసుకోకపోవడం, ఫిట్స్ రావడం, నిమిషానికి 60 లేక అంతకంటే ఎక్కువ వేగంగా శ్వాస తీసుకోవడం, […]

More

అర్జీదారుల ఫిర్యాదుల పరిష్కారం వారు సంతృప్తి చెందే విధంగా చూపాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 17/11/2025

పిజిఆర్ఎస్ లో ప్రజల నుండి అందిన ప్రతి అర్జీని అధికారులు క్షుణ్ణంగా అధ్యయనం చేసి నాణ్యమైన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. సోమవారం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, గ్రామ వార్డు సచివాలయం అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పిడి డాక్టర్ కే సి హెచ్ అప్పారావు, కలెక్టరేట్ ఏవో ఎన్.వెంకటేశ్వరావు అర్జీలు స్వీకరించారు. […]

More

దేవాలయాల సందర్శన మాదిరిగా ప్రతి ఒక్కరూ గ్రంధాలయాలు సందర్శించి పుస్తక పఠనం అలవాటుగా చేసుకోవాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 16/11/2025

58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా డాక్టర్ వైయస్సార్ మెమోరియల్ ప్రధమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా గ్రంధాలయాలకు విశేష సేవ చేసిన అయ్యంకి వెంకట రమణయ్య , పాతురి నాగ భూషణం, ఎస్ ఆర్ రంఘనాథన్ చిత్రపటాల వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి పూల మాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మన […]

More

… చిన్నారికి మంచి భవిష్యత్తు అందించినందుకు కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు…

Published on: 16/11/2025

చిన్నారి దివ్య రాణికి నడక నేర్పిన పి.జి.ఆర్.ఎస్ కలెక్టర్ అమ్మ చొరవతో చిన్నారి నేడు నడవగలుగుతుంది… చిన్నారికి దివ్యాంగుల పెన్షన్ కోసం పీజిఆర్ఎస్ కి వస్తే.. కలెక్టర్ ఫిజియోథెరపీకి సిఫార్సు.. జీవితాంతం దివ్యాంగురాలు కాకుండా కాపాడిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆలోచన.. కలెక్టర్ ఆలోచన ఒక చిన్నారికి నడక నేర్పింది అంటే ఒకింత ఆశ్చర్యం .. విన్నవారికి సంతోషం కలగక మానదు. జీవితాంతం వికలాంగురాలుగా ఉండిపోవాల్సిన చిన్నారిని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆలోచనతో నేడు […]

More

ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణలో రైతులకు ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 15/11/2025

శనివారం కలెక్టరేట్ ఛాంబర్ నుండి జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి గూగుల్ మీట్ ద్వారా ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు, సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్, అర్హులైన వారి అందరికీ ఇళ్ళు, పిజిఆర్ఎస్ పిర్యాదుల ప్రగతిపై ఆర్డీవోలు, తాహసిల్దార్లు, ఎం ఎల్ ఓ లు, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ దాన్యం సేకరణలో రైతులకు ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు, వివాదాలు […]

More