ఎన్ హెచ్ 165 భూసేకరణకు భూములను ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసిన వీరవాసరం గ్రామ రైతులు-జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 18/07/2025జాతీయ రహదారి 165 నిర్మాణంలో భాగంగా వీరవాసరం గ్రామ రైతులు లేవనెత్తిన అభ్యంతరాలపై శుక్రవారం వీరవాసరం తహసిల్దార్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి జాతీయ రహదారుల అధికారుల సమక్షంలో విచారణ చేపట్టడం జరిగింది. భూసేకరణపై జూన్ 14 న అభ్యంతరాలు గడువు ముగియడంతో, వీరవాసరం గ్రామానికి చెందిన18 మంది రైతులు లేవనెత్తిన అభ్యంతరాలపై ఈరోజు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు రోడ్డు అలైన్మెంట్, తమ భూమికి లభించే నష్టపరిహారం చెల్లింపు తదితర […]
Moreబంగారు కుటుంబాలకు పి4 అమలలో అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలి
Published on: 18/07/2025పి4 బంగారు కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు హృదయం ఉన్న దాతలు ముందుకు రావాలి శుక్రవారం కాళ్ల మండలం బొండాడ గ్రామంలో పి4 గ్రామసభను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఇప్పటికే బొండాడ గ్రామంలో గుర్తించిన 128 బంగారు కుటుంబాలకు సంబంధించిన డేటాను గ్రామ సెక్రెటరీ గ్రామసభలో పేరుపేరునా చదివి వినిపించగా, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వారి యెక్క స్థితిగతులను స్వయంగా అడిగి తెలుసుకున్నాను. ఈ సందర్భంలో అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ […]
Moreభవ్య భీమవరం పేరిట చేపట్టిన అభివృద్ధి పనులను ఆగస్టు 15 నాటికి పూర్తి అయ్యేలా కృషి చేయాలని దాతలు, అధికారులకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 17/07/2025గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భవ్య భీమవరం అభివృద్ధి పనులపై దాతలు, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఇప్పటికే పనులు ప్రారంభించి ఆరు నెలలు దాటిందని, వచ్చే ఆగస్టు 15 నాటికి పనులను పూర్తి చేసేలా కృషి చేయాలన్నారు. భీమవరం పాత బస్టాండ్ పనులపై సమీక్షిస్తూ ఇంకా ఏమేమి పనులు పూర్తి చేయవలసి ఉందని ఆరా తీశారు. అలాగే హౌసింగ్ బోర్డ్ కాలనీలోని […]
Moreఅతిసార వ్యాధి బారిన పడకుండా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు వైద్యుల సూచనలను తప్పనిసరిగా ఆచరించాలి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 16/07/2025అతి సార వ్యాధి లక్షణాలు కనబడితే తక్షణమే సమీప ఆరోగ్య కేంద్రం వైద్యులను సంప్రదించాలి బుధవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ఠ సమావేశమందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అతిసారా వ్యాధి నివారణ ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అతిసారా వ్యాధిబారిన పడకుండా ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ వైద్యులు సూచించిన జాగ్రత్తలను పాటించాలన్నారు. ఈ ప్రచార కార్యక్రమం జూన్ 16వ […]
Moreకోర్సుల ఎంపికలో ఒకరిని అనుకరించకుండా ఉద్యోగ అవకాశాలు ఉన్న కోర్సులను ఎంపిక చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి విద్యార్థులకు సూచించారు
Published on: 16/07/2025బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రాయలం రోడ్డులోని రాజా రామ్మోహన్ రాయ్ ద్విశత జయంతి (ఆర్ ఆర్ డిఎస్) డిగ్రీ కాలేజ్ లో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత సిఎస్ఆర్ పండ్స్ 5 లక్షల 60 వేల రూపాయలు వ్యయంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ డిగ్రీ కోర్సు ఏమి తక్కువ కాదని, కష్టపడి చదివితే ఏ […]
Moreజిల్లాలో శిశు జనన రేటు పెరిగే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి .
Published on: 16/07/2025మాతృ, శిశు ఆరోగ్యం కోసం గర్భధారణ, బిడ్డకు, బిడ్డకు మధ్య అంతరంపై దంపతులకు అవగాహన కల్పించేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలి. జూలై 11న నిర్వహించిన ప్రపంచ జనాభా దినోత్సవంలో భాగంగా బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం దంపతులు ఒక బిడ్డతో సరిపెట్టుకుంటున్నారని దానివల్ల భవిష్యత్తులో యువ జనాభా తగ్గిపోతుందన్నారు. మన […]
Moreవర్షాకాలం సీజన్ దృష్టిలో ఉంచుకొని అధిక వర్షాలు, వరదలు పట్ల అప్రమత్తంగా ఉండాలి..
Published on: 16/07/2025శివారులోని ప్రతి ఎకరానికి సాగునీరు అందాలి… జల వనరుల శాఖ అధికారులు నిరంతరాయంగా క్షేత్రస్థాయిలో నీటి సరఫరాను పర్యవేక్షించాలి… విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవ్.. … జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. వరి సాగుకు అవసరమైన సాగునీటిని శివారు భూములకు సైతం ఆటంకం లేని విధంగా సరఫరాకు జల వనరుల శాఖ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వశిష్ట సమావేశ మందిరం […]
Moreఎస్.సి, ఎస్.టి, బి.సి వర్గాలు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడి ఋణాలను సద్వినియోగం చేసుకుని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కావాలి..
Published on: 16/07/2025ఎస్.సిల ఉపాధి అవకాశాలు మెరుగుదలకు అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలి… ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారికి ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్లను అమలు చేసి పేదల ఆర్థిక అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి షెడ్యుల్డ్ కులాల జాతీయ కమీషన్ మెంబరు( న్యూఢిల్లీ) వడ్డేపల్లి రామచంద్రర్. షెడ్యుల్డ్ కులాల జాతీయ కమీషన్ మెంబరు( న్యూఢిల్లీ) వడ్డేపల్లి రామచంద్రర్, షెడ్యూల్డ్. కులాల జాతీయ కమిషన్ డైరెక్టర్ (హైదరాబాద్) సునీల్ కుమార్ బాబు సంయుక్తంగా మంగళవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ […]
Moreపశ్చిమగోదావరి జిల్లా లేసు తయారీదారుల కృషి ఫలితంగా నేడు క్రోచెట్ లేస్ ప్రొడక్ట్స్” కు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ క్రింద అవార్డ్..
Published on: 14/07/2025జిల్లాలోని లేసు అల్లికదారులకు నా ప్రత్యేక అభినందనలు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కేంద్ర ప్రభుత్వ వాణిజ్య పన్నులు మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు సోమవారం న్యూఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్ మండపంలో ఏర్పాటుచేసిన ఓడిఓపి అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని “నరసపూర్ క్రోచెట్ లేస్ ప్రొడక్ట్స్” కు కేంద్ర వాణిజ్య పన్నులు మరియు పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ చేతులు మీదుగా అవార్డును అందుకున్నారు. […]
Moreపి జి ఆర్ ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి.
Published on: 14/07/2025అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఫిర్యాదుదారులతో మాట్లాడి నాణ్యమైన పరిష్కారం చూపాలి. .. జిల్లా జాయింట్ కలెక్టర్ టీ. రాహుల్ కుమార్ రెడ్డి సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తోపాటు డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, పిజిఆర్ఎస్ నోడల్ అధికారి వై.దోసి రెడ్డి, కె.ఆర్.ఆర్.సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, డ్వామా పిడి డా.కెసిహెచ్ అప్పారావు, జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను […]
More