Close

Press Release

Filter by:

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు ద్వారా పశ్చిమగోదావరి జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలి–కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ.

Published on: 30/09/2025

మంగళవారం కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా అభివృద్ధి, సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, పీఏసీ చైర్మన్ భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి […]

More

జీఎస్టీ తగ్గింపును అమలు చేయకపోతే చర్యలు తప్పవు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 29/09/2025

జిఎస్టి తగ్గింపుపై నేటి నుండి అక్టోబర్,19వ తేదీ వరకు జిల్లాలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమాలు ఇంటింటికి వెళ్లి జిఎస్టి తగ్గింపు పై ప్రతీ కటుంటుంబానికి తెలియజేయాలి జిల్లా, నియోజకవర్గ, మండల, వార్డ్ సచివాలయ స్థాయిలో జీఎస్టీ ఛాంపియన్స్ ద్వారా ప్రజలకు విస్తృత అవగాహన జిఎస్టి తగ్గింపుకు సంబంధించిన ఫిర్యాదులను సంబంధిత బిల్లుతో పి.జి.ఆర్.ఎస్ లో సమర్పించవచ్చు.. జిల్లాలో సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్ పై జీఎస్టీ ఛాంపియన్స్ ద్వారా ప్రజలకు పూర్తి […]

More

మెగా డీఎస్సీ -2025 లో ప్రతిభ కనబరిచి ఉద్యోగ నియామక పత్రాలను పొందిన అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అభినందన జ్ఞాపికలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 29/09/2025

నిరుద్యోగులకు వరం మెగా డీఎస్సీ విద్యార్థులకు చక్కగా పాఠాలు చెప్పి మంచి ప్రేరణ కలిగించాలి.. మా జీవితాలు మారాయంటూ అభ్యర్థుల ఆనందోత్సవాలు. మెగా డీఎస్సీ 2025లో ఎంపికైన ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులకు మంచి విద్యా బోధన చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా ఆన్లైన్లో శిక్షణ పొంది, మెగా డీఎస్సీలో ఎంపికైన 9 మంది ఉపాధ్యాయులను సోమవారం పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ […]

More

అర్జీలు రీఓపెన్ కు ఆస్కారం లేకుండా పరిష్కరించాలి–జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి.

Published on: 29/09/2025

పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారం పారదర్శకత, నాణ్యతతో ఉండాలి. ఫిర్యాదుదారులతో మాట్లాడి నిర్ణీత గడువులోపున పరిష్కారం చూపాలి. సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, పి జి ఆర్ ఎస్ వై.దోసి రెడ్డి, డ్వామా పిడి డా.కెసిహెచ్ అప్పారావు, జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా […]

More

వైద్య శిబిరాల ద్వారా అవగాహన పొందాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 29/09/2025

మహిళే కుటుంబానికి వెన్నెముక మహిళా ఉద్యోగినిలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి జిల్లాలో అక్టోబర్ 17 నుండి నేటి వరకు 3,158 వైద్య శిబిరాలు నిర్వహించి, 1,05,425 మందికి స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి జిల్లాలోని ప్రతి మహిళ వైద్య శిబిరాల ద్వారా ముందస్తు పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యంతమైన మహిళ ద్వారా బలమైన కుటుంబం ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లో “స్వస్థ నారి – సశక్తి పరివార్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా […]

More

జీఎస్టీ తగ్గింపు వలన పలు వర్గాల ప్రజలకు చేకూరుతున్న లబ్దిపై విస్తృత అవగాహన కల్పించండి–వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 27/09/2025

సూపర్ జిఎస్టీ – సూపర్ సేవింగ్స్ పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి సూపర్ జిఎస్టీ – సూపర్ సేవింగ్స్ పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూపర్ జిఎస్టీ – సూపర్ సేవింగ్స్ పై జిల్లా జాయింట్ కలెక్టర్, కమర్షియల్ టాక్స్ డిప్యూటీ కమిషనర్, డిపిఓ, జి ఎస్ డబ్ల్యూ […]

More

సూపర్ జీఎస్టీ…..సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 27/09/2025

జీఎస్టీ తగ్గింపు ఫలాలు జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలిసేలా అధికారులు ప్రణాళిక బద్ధంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. శనివారం కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో వాణిజ్యపన్నుల శాఖ ఆధ్వర్యంలో జిఎస్టి సంస్కరణల అమలులో భాగంగా వివిధ వ్యాపార రంగాలైన ఆటోమొబైల్స్, పౌల్ట్రీ, ఆక్వా, ట్రాన్స్పోర్ట్, కన్స్ట్రక్షన్స్, ఇన్సూరెన్స్, చాంబర్ ఆఫ్ కామర్స్, కిరాణా మర్చంట్ తదితర వ్యాపార సంస్థలు అసోసియేషన్స్ ప్రతినిధులు, జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ […]

More

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైస్ మిల్లర్స్ తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి కోరారు.

Published on: 26/09/2025

శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి జిల్లాలో రైస్ మిల్లర్స్ ప్రతినిధులు మరియు జిల్లా పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ అధికారులతో స్థానిక భారతీయ విద్యా భవన్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ 2025-26 సంబంధించి రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైస్ మిల్లర్స్ సన్నద్ధం కావాలని అన్నారు. అక్టోబర్ 10వ తేదీ […]

More

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వస్తుసేవల పన్ను తగ్గింపు జిఎస్టి 2.0 ప్రయోజనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు జిల్లాలో ప్రత్యేక ప్రచార అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 26/09/2025

సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పై నెల రోజుల సెలబ్రేషన్స్ కార్యక్రమం, సీజనల్ కండిషన్స్, పిఎం సూర్యఘర్, కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లు, సోలార్, విండ్ ప్రాజెక్టులకు భూ సంబంధిత అంశాలపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ జూన్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా […]

More

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని గరిష్ట ప్రయోజనం పొందేల అవగాహన కల్పించడమే ధాన్యం కొనుగోలు అవగాహన సదస్సులు ముఖ్య ఉద్దేశం –జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 26/09/2025

అక్టోబర్ 10వ తారీకు లోపు తాడేపల్లిగూడెం మండలంలో రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రారంభం. శుక్రవారం తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో కమ్యూనిటీ హాల్ నందు ఖరీఫ్ 2025-26 సీజన్ ధాన్యం కొనుగోలు సంబంధించి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి […]

More