Close

Press Release

Filter:

“మొంథా తుపాను” ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలి.

Published on: 26/10/2025

జిల్లాలో ఎక్కడ కూడా ఏ ఒక్క ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి తుఫాను దృష్ట్యా కార్తీక మాసం సందర్భంగా పేరుపాలెం బీచ్ లో భక్తుల సముద్ర స్నానాలకు అనుమతి లేదు జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు 08816 – 299219 ….జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ” మొంథా తుఫాన్” ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకునే సన్నద్ధత ఏర్పాట్లపై […]

More

జిల్లా కలెక్టరేట్, రెవిన్యూ డివిజనల్ కార్యాలయాలలో కంట్రోల్ రూములు ఏర్పాటు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 25/10/2025

“మంతా తుఫాన్” ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలి రానున్న మూడు రోజులు జిల్లాలో భారీ వర్షాలు. తీరం దాటే సమయంలో గంటకు 90 – 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది జిల్లాలో ఎక్కడ కూడా ఏ ఒక్క ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. తుఫాన్ తీరం దాటే వరకు అత్యవసర పరిస్థితులలో మాత్రమే ప్రయాణాలు చేయాలి జిల్లా అధికారులకు, సిబ్బంది సెలవులు రద్దు, […]

More

యువత, విద్యార్థులు గంజాయి వంటి మత్తు పదార్థాలకు లోబడకుండా చూసే ప్రధాన బాధ్యతను ఎక్సైజ్ అధికారులు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 25/10/2025

జిల్లాలో గంజాయి వినియోగం అనే మాట ఎక్కడ వినిపించకూడదు యువత, విద్యార్థులు గంజాయి ఆకర్షణకులోను కాకుండా చూసే బాధ్యత ఎక్సైజ్ అధికారులదే ఎక్సైజ్ అధికారులు గంజాయిపై తనిఖీలు ముమ్మరం చేయాలి.. కళాశాలల, పాఠశాలల ప్రధానోపాధ్యాయులను తరచూ కలిసి మాట్లాడాలి… మద్యం వినియోగదారులు సురక్ష యాప్ ను సద్వినియోగం చేసుకోవాలి మద్యం షాపులు, బార్లు వద్ద నూరు శాతం ప్లాస్టిక్ నిషేధం అమలు జరిగాలి జిల్లాలో జనవరి 2025 నుండి 24 అక్టోబర్, 2025 వరకు 442 అక్రమ […]

More

దేశంలోనే ఒకే ఒక్క జిల్లాగా బ్రాకిష్ (ఉప్పునీరు) ఆక్వా సాగుకు గుర్తించి పశ్చిమగోదావరి జిల్లాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది..

Published on: 25/10/2025

ఉప్పునీటి (బ్రాకిష్) ఆక్వా సాగుదారులు తప్పనిసరిగా కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ (సిఎఎ) కింద రిజిస్టర్ కావాలి బ్రాకిష్ ఆక్వా సాగులో సిఎఎ నిబంధనలు తూచా తప్పక పాటించాలి బ్రాకిష్ ఆక్వా సాగుదారులు కేంద్ర ప్రభుత్వం ప్రయోజనాలు పొందడానికి సిఎఎ రిజిస్ట్రేషన్ తప్పనిసరి రైతులు ఎగుమతులకు ఆటంకం లేని యాంటీబయటిక్ ఫ్రీ ఆక్వా ఉత్పత్తుల సాగుకు కృషి చేయాలి ఉప్పునీటి ఆక్వా సాగు చెరువులు తప్పనిసరిగా సిఎఎ కింద రిజిస్టర్ కావాలి, రిజిస్టర్ కాని చెరువులకు చట్టబద్ధత […]

More

అక్టోబర్ 27న తాడేపల్లిగూడెం మండలం ఆరుగోలనీలో ఖరీఫ్ సీజన్ కు తొలి దాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం–జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 24/10/2025

శుక్రవారం తాడేపల్లిగూడెం ఆరుగొలను రైతు సేవా కేంద్రమును జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రారంభం ఏర్పాటుపై సిబ్బందితో సమీక్షించారు. టెక్నికల్ అసిస్టెంట్లు, సొసైటీ స్టాప్ తో మాట్లాడి శిక్షణ తరగతులు పూర్తయినవి లేనివి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతు సేవా కేంద్రం వద్ద కొనుగోలు కేంద్రాల గురించి అధికారులతో చర్చించారు. ప్రతి రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు తెలిసే విధంగా […]

More

బాల్యంలో చదువుకోవడమే బాధ్యతగా మెలగాలి, ఆడపిల్లలు ఇతర వ్యాపకాలకు దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు

Published on: 24/10/2025

శుక్రవారం నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం నక్కావారి పేటలో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తరగతి గదులను స్వయంగా పరిశీలించి విద్యార్థులతో కొద్ది సమయం ముచ్చటించారు. బాగా చదువుతున్నారా, సబ్జెక్టు టీచర్లు ఉన్నారా, పదవ తరగతి అనంతరం ఏ కోర్సు చేయాలనుకుంటున్నారు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ […]

More

పెద్దమైన వాని లంక గ్రామస్తులకు పీఎంఏవైజి పథకం కింద 78 మంది లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 24/10/2025

గల్ఫ్ కి వెళ్లి మోసపోతున్న మహిళలకు అండగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుకు చర్యలు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి నైపుణ్య అభివృద్ధి శిక్షణ కోర్సులు నిర్వహణకు నరసాపురంలో భవనాన్ని పరిశీలించాలి జిల్లాలో చాలా మంది మహిళలు సరైన అవగాహన లేక గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోతున్నారని, వారికి అండగా నిచ్చేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించి అమలకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. […]

More

తీవ్రవాయుగుండం దృష్ట్యా సముద్ర తీర ప్రాంతంలో ఎగసిపడుతున్న అలలు పరిశీలన–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 24/10/2025

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మానస పుత్రిక పెద్దమైనవాని లంక రూ.13.5 కోట్ల వ్యయంతో ఒక కిలోమీటర్ పరిధి సముద్రపు కోత నిరోధ అడ్డుకట్ట నిర్మాణం సముద్రపు కోత నిరోధక అడ్డుకట్ట నిర్మాణాన్ని డిసెంబర్, 2025 నాటికి వేగవంతంగా పూర్తి చేయాలి. నిర్మాణానికి ఏదైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలి అడ్డుకట్ట నిర్మాణంపై ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సాగించాలి మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్లరాదని హెచ్చరిక … జిల్లా కలెక్టర్ […]

More

ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కొరకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి అధికారులకు ఆదేశాలు-జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 23/10/2025

జున్నూరు కృష్ణ రైస్ మిల్, రైతు సేవా కేంద్రం ఆకస్మిక తనిఖీ… గురువారం పోడూరు మండలంలోని జున్నూరులో కృష్ణ రైస్ మిల్లును, రైతు సేవ కేంద్రంను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లులో గోనె సంచులు నాణ్యతను పరిశీలించారు. ఖరీఫ్ సీజన్ 2025-26 రైతులు నుండి కొనుగోలు చేసే ధాన్యం కొనుగోలు రైస్ మిల్లర్స్ సప్లై చేసే గోనె సంచులు డామేజీలు లేకుండా నాణ్యతతో ఉండాలన్నారు. రైతు […]

More

జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పట్ల జిల్లా యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 23/10/2025

జిల్లాలో రానున్న రెండు రోజులు పాటు భారీ వర్షాలు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పిడుగుపాటుపై ప్రజల్లో అవగాహన కల్పించాలి భారీ వర్షాల కారణంగా సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదు, వెళ్లిన వాళ్లు అక్టోబర్ 24 సాయంత్రం లోపుగా ఒడ్డుకు చేరుకోవాలి.. భారీ వర్షాలు నేపథ్యంలో రేపు అక్టోబర్ 24 శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటన శిథిలావస్థలో ఉన్న గృహలలోని వారు అప్రమత్తంగా ఉండాలి వర్షంలో విధ్యుత్ […]

More