మొంథా తుఫాన్ తీరం దాటినట్లు ప్రకటించిన నరసాపురం మండలం బియ్యపు తిప్ప ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 29/10/2025చిన్నమైనవాని లంక నల్లిక్రిక్ ఉప్పొంగి, రోడ్డు కోతకు గురై గండిపడిన ప్రాతం సందర్శన .. నల్లిక్రిక్ గండి కారణంగా చుట్టుపక్కల సుమారు 1200 వందల ఎకరాలలో ఉప్పునీటి రొయ్యల చెరువులు గట్టులు తెగి జలసంద్రం … వేముల దేవి ఈస్ట్ వెస్ట్ కుక్కిలేరు వద్ద గట్ల పైనుండి పొంగి కొంతమేర కరుణానగర్ కాలనీలోని చొచ్చుకు వచ్చిన నీటిని పరిశీలించి, బాధితుల పరామర్శ… బుధవారం తెల్లవారుజామున తీరం దాటిన మొంథా తుఫాన్ కారణంగా నరసాపురం మండలంలో దెబ్బ తిన్న […]
More“మొంథా తుపాను” ఎదుర్కొనేందుకు అధికారులందరూ 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి.
Published on: 28/10/2025జిల్లాలో ఏ ఒక్క ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. తుఫాను అనంతరం పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ….జిల్లా ఇన్చార్జి మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కేంద్రం ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ. మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశం సమావేశ మందిరంలో “మొంథా తుపాను” సందర్భంగా జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలపై జిల్లా […]
Moreజిల్లాలో సుమారు 9 వేల మంది లోతట్టు ప్రాంత ప్రజలను తరలించేందుకు 44 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశాం, తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 28/10/2025మంగళవారం అమరావతి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్ తో ఏర్పాటు చేసిన టెలీ కాన్ఫరెన్స్ లో భీమవరం కలెక్టరేట్ ఛాంబర్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రాణనష్టం లేకుండా… ఆస్తినష్టం ఎక్కువ జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. • ముందస్తు జాగ్రత్తలు, సహయక చర్యలు, పునరావాసం, నష్టం అంచనా అనే అంశాలపై ఫోకస్ అధికారులు ఫోకస్ పెట్టాలి. • […]
Moreతుఫాన్ పునరావాస కేంద్రంను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 28/10/2025మంగళవారం కాళ్ల మండలం కల్వపూడి గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్ తుఫాన్ బాధితులుకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రమును జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తుఫాను నేపథ్యంలో క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నత అధికారులతో సమన్వయం చేసుకొని అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ముఖ్యముగా లోతట్టు ప్రాంతాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించేల చర్యలు తీసుకోవాలన్నారు. పునరావాస […]
Moreబలహీనంగా ఉన్న కాలువలు, చెరువుల వద్ద సిబ్బంది, సామగ్రి తో పొజిషన్ లో ఉండాలి
Published on: 28/10/2025లోతట్టు ప్రాంత ప్రజలను అవసరమైతే ముందుగా పునరావాస కేంద్రాలకు తరలించాలి పునరావాస కేంద్రాల్లో రుచికరమైన భోజనం, అల్పాహారం అందించడంతోపాటు, స్వచ్ఛమైన తాగునీటినందించాలి పునరావస కేంద్రాల వద్ద మౌలిక వసతుల ఏర్పాట్లు ఎక్కడా రాజీ పడని విధంగా ఏర్పాటు చేయాలి. జనరేటర్ లను సిద్ధంగా ఉంచుకోవాలి బలమైన ఈదురుగాలులకు విద్యుస్తంభాలు, కరెంట్ లైన్లు తెగిపడే అవకాశం ఉన్నందున, విద్యుత్ శాఖ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగడానికి వీల్లేదు జిల్లాలో […]
More“మొంథా తుపాను” ఎదుర్కొనేందుకు అధికారులందరూ సర్వసన్నద్ధంగా ఉండాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 28/10/2025జిల్లాలో ఎక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తిన తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలి 200 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. పునరావాస కేంద్రాల వద్ద ఇంచార్జ్ అధికారులు 24 గంటలు అప్రమత్తతతో ఉండాలి. జిల్లాలో ఎక్కడ కూడా ఏ ఒక్క ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. మండలాలకు పంపే డ్రోన్స్ తక్షణం వినియోగంలోనికి తీసుకురావాలి. మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తుపాను పర్యవేక్షణ జిల్లా ప్రత్యేక అధికారి వి.ప్రసన్న వెంకటేష్, జిల్లా […]
More“మొంథా తుపాను” సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పశ్చిమగోదావరి జిల్లా యంత్రాంగం నూరు శాతం పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది.
Published on: 27/10/2025తుఫాన్ సమయంలో కమ్యూనికేషన్ వ్యవస్థ కీలకమైనదని, కమ్యూనికేషన్ వ్యవస్థ పటిష్టంగా ఉంటే నష్టాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. …..రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు కోస్తా జిల్లాల తుఫాన్ ప్రత్యేక పర్యవేక్షకులు ఆర్.పి సిసోడియా. “మొంథా తుపాను” నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలో తుఫాను ఏర్పాట్లుపై జిల్లా యంత్రాంగంతో సమీక్షించేందుకు సోమవారం భీమవరం కలెక్టరేట్ చేరుకున్న రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు కోస్తా జిల్లాల తుఫాన్ ప్రత్యేక పర్యవేక్షకులు ఆర్.పి సిసోడియా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, […]
Moreసచివాలయాల్లో సిబ్బందిని సిద్ధంగా ఉంచి గ్రామస్థాయిలో సైతం యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచాం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 27/10/2025మొంథా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దు.. భీమవరంలోని పలు ప్రాంతాలను సందర్శించి అధికారులకు ఆదేశాలు జారీ.. తుఫాన్ కారణంగా ఎటువంటి విపత్తుకు తావులేని విధంగా అధికారులను సన్నద్ధం చేసాం ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం. ప్రసవ సమయానికి దగ్గరగా ఉన్న గర్భిణులను ఆసుపత్రికి తరలిస్తున్నాం. తుఫాను ప్రభావితమయ్యే అవకాశం ఉన్న గ్రామాలు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం. పునరావాస కేంద్రాలు గుర్తించి, ఆహార పదార్థాలను, […]
More“మొంథా తుపాను” సందర్భంగా ఎటువంటి సమస్యలు తలెత్తిన ప్రజలు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 08816 299219 సంప్రదించాలి–.జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 27/10/2025“మొంథా తుపాను” నేపథ్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సోమవారం పరిశీలించి కంట్రోల్ రూమ్ కు ప్రజల నుండి వచ్చిన కాల్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురియనున్న దృష్ట్యా కంట్రోల్ రూమ్ సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, మండల కార్యాలయాలలో కూడా కంట్రోల్ రూమ్ […]
Moreనిత్యవసర వస్తువులు నిలువలు ఉంచడం, గండ్లు పడే అవకాశం ఉన్న ప్రాంతాలను బలోపేతం చేయడానికి అవసరమైన మెటీరియల్ సిద్ధం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 26/10/2025మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అంతట పూర్తి అప్రమత్తతతో అధికార యంత్రాంగం సన్నద్ధమైందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. రానున్న తీవ్రమైన మొంథా తుఫాను ధృష్ట్యా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ జిల్లాలోని 07 అగ్ని మాపక కేంద్రాల పరిధిలోని 90 మంధి సిబ్బంధి అంధరిని అప్రమత్తంగా వుంచడంతో పాటు, అగ్ని మాపక వాహనములు మరియు అత్యవసర పరికరములు అన్నింటిని సిద్ధంగా వుంచడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా […]
More