నవంబర్ 30లోపు ఇళ్ల నిర్మాణాలకు దరఖాస్తులు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశంలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 12/11/2025జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించిన సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాలలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు జిల్లాలో పిఎంఏవై 1.0 కింద 6,600 గృహ నిర్మాణాలు పూర్తి జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆకువీడు మండలం కుప్పనపూడిలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అర్హులైన లబ్ధిదారులు గృహాల మంజూరుకు నవంబర్ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల సాకారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అర్హులైన లబ్ధిదారులు పిఎంఏవై 2.0 పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా […]
Moreధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యం లేనివిధంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 12/11/2025తణుకు నియోజకవర్గంలో ఖరీఫ్ 2025-26 సీజన్ వరి కోతలు ప్రారంభం అయినందున ధాన్యము కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాటుతో సిద్ధంగా ఉండాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. బుధవారం తణుకు మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గస్థాయిలో తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాలకు సంబంధించిన ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి […]
Moreప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది.. తల్లిదండ్రులు అధైర్య పడవద్దు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 12/11/2025ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికల స్థితిగతులను చూసి చలించిపోయిన జిల్లా కలెక్టర్… ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులను సాకటం ఎంతో కష్టమైన పని… ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగుల తల్లిదండ్రులకు మరింత ఓర్పును అందించాలని భగవంతుని ప్రార్థిస్తున్నా.. దివ్యాంగులతో మమేకమై మాటామంతితో ఉత్సాహపరిచిన జిల్లా కలెక్టర్.. వారికి స్వయంగా భోజనం వడ్డించిన జిల్లా కలెక్టర్ ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులను ఎంతో ఓర్పుతో సాకాల్సి ఉంటుందని, మీ ఇబ్బందులకు ఎల్లప్పుడూ ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని, ధైర్యంగా […]
Moreచదువే అభివృద్ధికి మూలం అని గ్రహించి, విద్యకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించిన మూర్తి రాజు దాతృత్వం అనుసరణీయంఅని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 12/11/2025బుధవారం విద్యాదాత, గాంధేయవాది చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాద్ (మూర్తి రాజు) 13వ వర్ధంతి సందర్భంగా జువ్వలపాలెం రోడ్ లోని ఆయన విగ్రహం వద్ద సర్వోదయ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొని మూర్తి రాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ 110 సంవత్సరాల క్రితమే విద్య ఎంత అవసరమో, మరి ముఖ్యంగా ఆడపిల్లలకు ఎంత అవసరమో గుర్తించి […]
Moreనేడు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సామూహిక గృహప్రవేశాలు కార్యక్రమంలో భాగంగా ఆకువీడు మండలం తాళ్లకోడు లే అవుట్ లో కంకణాల కృష్ణవేణి ఇంటిని ప్రారంభించి తాళాలు అందజేసిన పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి..
Published on: 12/11/2025ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో కంకణాల కృష్ణవేణి ఇంటి నిర్మాణం పూర్తి.. ఉపముఖ్యమంత్రి ఆదేశాలతో మూడు నెలల కాలంలోనే ఇంటి నిర్మాణం పూర్తిచేశాల చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపిన కంకణాల కృష్ణవేణి .. అందరూ కలుస్తున్నారు, నేను కలిస్తే పోయేదేముందిలే అనుకున్నా కానీ ఇంత త్వరగా ఇల్లు నిర్మించి ఇస్తారని ఊహించలేదు… లబ్ధిదారు కృష్ణవేణి. రాష్ట్రవ్యాప్తంగా పీఎంఏవై గృహప్రవేశాలు సందడి […]
Moreరేపు బుధవారం పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహప్రవేశాలకు ఏర్పాట్లు పూర్తి..
Published on: 11/11/2025ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకంలో 595 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు ఉత్తర్వులు పంపిణీ … జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల గృహాల నిర్మాణాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రేపు నవంబర్ 12వ తేదీన సామూహిక గృహప్రవేశాలను చేపట్టుటకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 1.0 లో […]
Moreజిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, ఔత్సాహికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు
Published on: 11/11/2025మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెదఈర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి ప్రారంభించారు. దీంతో పాటు 17 జిల్లాల్లో ఏర్పాటు చేసిన మరో 49 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 868 ఎకరాల విస్తీర్ణంలో రూ.873 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను పరిశ్రమల శాఖ చేపట్టింది. పారిశ్రామిక పార్కుల్లో భూమి పొందిన 1597 ఎంఎస్ఎంఈ సంస్థలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సీఎం చేశారు. వీటితో పాటు రాష్ట్రంలో రూ.25,256 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 38 వివిధ […]
Moreభారతదేశ విద్యావ్యవస్థకు పునాదులు వేసిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 11/11/2025మంగళవారం జిల్లా మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవం మరియు మైనార్టీల సంక్షేమ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశం తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137 జయంతి కార్యక్రమంను జిల్లా కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొని శ్రీ మౌలానా అబుల్ కలం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. […]
Moreజిల్లాలోని ఆక్వా రైతులు ఇంటర్నేషనల్ ఆక్వా ఎక్స్పో ద్వారా ఆక్వాకల్చర్ రంగంలో తాజా ఉత్పత్తులు, సేవలు, సాంకేతికతలపై పూర్తి అవగాహన పొంది ఆక్వా ఉత్పత్తులలో జిల్లాను మేటిగా నిలిపేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 11/11/2025మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుండి “ఇంటర్నేషనల్ ఆక్వా ఎక్స్పో హైదరాబాద్” ఆక్వా సదస్సుకు జిల్లా నుండి వెళుతున్న 40 మంది ఆక్వా రైతులకు ఏర్పాటుచేసిన టూరిస్ట్ బస్సును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ వరల్డ్ ఆక్వాకల్చర్ 2025 ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆక్వా ఎక్స్ పో నవంబర్ 11, 12, 13 తేదీలలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. […]
Moreనరసాపురంలోని శ్రీ సూర్య డిగ్రీ కాలేజ్ నందు నవంబర్ 13న నిర్వహించే మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ ను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు
Published on: 10/11/2025సోమవారం భీమవరం కలెక్టరేట్ పీజిఆర్ఎస్ సమావేశ మందిరము నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థచే నరసాపురంలోని శ్రీ సూర్య డిగ్రీ కాలేజ్ నందు ఈ నెల 13వ తారీఖున మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ […]
More