అమరావతిలో ఆదివారం జరిగే పి-4 ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా నుండి పెద్ద ఎత్తున భాగస్వామ్యం ఉండేలా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
Published on: 29/03/2025జిల్లా కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి ఆదివారం అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న పి-4 కార్యక్రమానికి పశ్చిమగోదావరి జిల్లా నుండి రైతులు, విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల మహిళలు జిల్లా నుండి హాజరుకానున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వ్యవసాయ, డి ఆర్ డి ఎ, పరిశ్రమల, మత్స్య, ఎస్సీ, బీసీ, సంక్షేమ, మెప్మా, విద్యాశాఖల అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్లు, ఎం పి డి వో లతో గూగుల్ మీట్ ద్వారా […]
Moreలేసు అల్లికలు ప్రపంచంలోనే మేటిగా నిలిచేలా మంచి నాణ్యతతో తయారుచేస్తే, మెరుగైన మార్కెటింగ్ లభిస్తుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 29/03/2025శనివారం నరసాపురం మండలం రుస్తుం బాధ గ్రామంలోని సీతారాంపురం లేస్ పార్కును జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి సందర్శించారు. ఎగుమతులు, దిగుమతులు కార్యకలాపాలు నిర్వహించే బాంబే ఎగ్జిమ్ బ్యాంకు సౌజన్యంతో లేస్ అల్లికదారులకు మెరుగైన శిక్షణను కల్పించి, శిక్షణను పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికెట్లు అందించే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత లేస్ పార్క్ నందు ఏర్పాటుచేసిన లేసు అల్లికలలో నైపుణ్యాన్ని పెంపొందించే శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు. […]
Moreనరసాపురంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణినరసాపురంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 28/03/2025రంజాన్ పర్వదినాల సందర్భంగా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసన సభ్యులు బొమ్మిడి నాయకర్ ముస్లిం సోదర, సోదరిమణులకు ఇఫ్తార్ విందును ఏర్పాటుచేసి నియోజకవర్గ ప్రజల తరఫున ముస్లిం కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపర్ ఇండిపెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ఇటువంటి వేడుకలను […]
Moreగ్రౌండ్ ట్రూతింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 28/03/2025శుక్రవారం పెనుగొండ మండలం పైలెట్ గ్రామం దేవా లో గ్రౌండ్ ట్రూతింగ్ పనులను పూర్తిచేసిన అనంతరం హెచ్చుతగ్గులకు సంబంధించి రైతులు దరఖాస్తు చేసుకోగా, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులు, భూ యజమానులతో కలిసి వారి భూమి వద్దకే వెళ్లి పరిశీలించారు. భూ యజమాని సమక్షంలో తిరిగి సర్వే చేయించగా, కొలతలలో ఎటువంటి తేడా లేకుండా ఖచ్చితంగా రావడంతో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి భూ యజమానితో మాట్లాడుతూ కొలతల్లో […]
Moreసమీక్ష సమావేశాలకు పూర్తి తాజా సమాచారంతో అధికారులు హాజరు కావాలి కేంద్ర ఉక్క, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ.
Published on: 28/03/2025సమన్వయం, పర్యవేక్షణ ఉండి చిత్తశుద్ధితో పనిచేస్తే ఏ కార్యక్రమం అయినా విజయవంతం అవుతుంది. శుక్రవారం స్థానిక విష్ణు ఇంజనీరింగ్ కళాశాల ఆవరణ ఆడిటోరియంలో కేంద్ర ఉక్క, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ సమన్వయం, పర్యవేక్షణతో అధికారులు అంకితభావంతో పనిచేస్తే ప్రభుత్వం అమలు చేస్తున్న […]
Moreమహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ఆర్థికంగా బల్పడాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 28/03/2025శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాలకోడేరు మండల సమైక్య భవనం నందు నిర్వహిస్తున్న బ్యూటిషన్ కోర్సును పరిశీలించి , బ్యాంకు లింకేజీ, ఉన్నతీకరణపై ఎస్ హెచ్ జి మహిళలకు సర్ఫ్ ద్వారా అందజేస్తున్న శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ డిఆర్డిఎ, స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యూటిషన్ కోర్సును జిల్లాలోని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిక్షణ అనంతరం పీఎంఈజిపి పథకం ద్వారా రూ.10 లక్షల […]
Moreజిల్లాలోని మహిళలు గుర్రపు డెక్క ద్వారా వర్మి కంపోస్ట్, వివిధ వస్తువులు తయారుచేసి, మార్కెటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని, దీనికి సంబంధించిన చర్యలను వేగవంతం చేయాలని డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు
Published on: 28/03/2025శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాలకోడేరు మండలం గొల్లలకోడేరు వంతెన వద్ద డ్రైన్ లో గుర్రపు డెక్కను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అక్కడ ఉన్న మహిళలతో గుర్రపు డెక్కను ఎలా సద్వినియోగం చేయవచ్చు, ఆదాయాన్ని ఎలా పొందవచ్చు వివరించారు. గుర్రపు డెక్క కారణంగా సాగునీటి ప్రవాహానికి అంటంకంగా ఉండటంతో వరదలు సమయంలో జిల్లాలోనీ వేలాది ఎకరాలు ముంపుకు గురవుతున్నాయన్నారు. దీనిని నివారించేందుకు ఆలోచనచేసి గుర్రపు డెక్కను వినియోగించి వర్మీ కంపోస్ట్, ప్రత్యామ్నాయ వస్తువులు […]
Moreజిల్లాలోని ప్రజలకు మెరుగైన జీవనోపాదులను ఏర్పాటు చేయటంతో పాటు, పొదుపు చేయడంపై విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.
Published on: 28/03/2025శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఇటీవల అమరావతిలో జరిగిన ముఖ్యమంత్రి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో జిల్లాకు సంబంధించి ప్రస్తావించిన అంశాలపై జిల్లా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలకు మెరుగైన జీవనోపాదులను ఏర్పాటుచేసి, సంపాదనను పొదుపు చేసుకోవడం ఎలాగో పూర్తి అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలన్నారు. మహిళా గ్రూపులకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న వివిధ రణాలను సద్వినియోగం చేసుకునేలా […]
Moreప్రతి ఒక్క ముస్లిం భక్తి, శ్రద్ధలతో ఆత్మను, శరీరాన్ని శుద్ధి చేసుకుంటూ, పేద ప్రజలకు దానధర్మాలను అవలంబించడం పవిత్ర రంజాన్ మాసం ప్రతీక అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 28/03/2025గురువారం జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రంజాన్ పరిష్కరించుకుని భీమవరం యల్.హెచ్.టౌన్ హాల్ నందు నిర్వహించిన “ఇఫ్తార్ విందు” కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ముస్లింలకు అత్యంత పవిత్రమైనది […]
Moreశ్రీ విశ్వావసునామ ఉగాది వేడుకలను సంప్రదాయభద్దంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ ఆదేశించారు.
Published on: 27/03/2025ఉగాది వేడుకల నిర్వహణపై తమ ఛాంబర్ నందు వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని గురువారం నిర్వహించారు. రాష్ట్రప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈనెల 30వ తేదీన ఉగాది వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగువారి సంప్రదాయం ఉట్టిపడే విధంగా మామిడాకుల తోరణాలు, అరటి చెట్లతో అలంకరణలు చేయాలని సూచించారు. ఉగాది పంచాంగ శ్రవణం, వేదాశీర్వచనం, ఉగాది పచ్చడి, ప్రసాదాల ఏర్పాటు, వేదిక అలంకరణ బాధ్యతలను, వేదికపై బ్యాక్ డ్రాప్ ఏర్పాటును దేవాదాయశాఖ నిర్వహించాలని ఆదేశించారు. సౌండ్ సిస్టమ్, లైవ్ […]
More