జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు, ప్లాస్టిక్ కవర్లకు బదులు జ్యూట్, క్లాత్ బ్యాగ్ లను వినియోగించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు.
Published on: 02/06/20255న ప్రపంచ పర్యావరణ దినోత్సవం పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి ప్లాస్టిక్ కవర్లకు బదులు జ్యూట్ లేదా క్లాత్ బ్యాగ్ లను వాడాలి ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా ఆచరించాలి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో జూన్ 5న “ప్రపంచ పర్యావరణ దినోత్సవం” సందర్భంగా చేపట్టాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ […]
Moreవందే భారత్ ట్రైన్ నరసాపురం వరకు పొడిగింపుకు కృషి –కేంద్రం ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ
Published on: 02/06/2025జాతీయ రహదారి 165 కు సంబంధించి భూములు ఇచ్చిన రైతులకు 7.4 కోట్ల పరిహారం చెల్లింపు జిల్లాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రత్యేక దృష్టి సారించాం. సోమవారం భీమవరంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తో కలిసి పాత్రికేల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి భూపతి […]
Moreపి జి ఆర్ ఎస్ లో అందిన అర్జీలను సకాలంలో నాణ్యతతో పరిష్కరించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 02/06/2025పి జి ఆర్ ఎస్ లో అందిన అర్జీలు137 సోమవారం జిల్లా కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి పి జి ఆర్ ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజల వద్ద నుండి స్వీకరించిన అర్జీలు వాటి పరిష్కారం కొరకు […]
Moreపశ్చిమ గోదావరి జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 02/06/2025సోమవారం జిల్లా కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ తో సమావేశమై బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జూన్ 12వ తేదీని ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు జూన్ 1 నుండి జూన్ 30 వరకు ప్రత్యేక […]
Moreఅభివృద్ధి అంటే ఉండి నియోజకవర్గం.. ఉండి అంటే అభివృద్ధి చెందుతున్న రైతు అనే విధంగా నియోజకవర్గం రాష్ట్రానికే ఆదర్శంగా ఉండాలని, ఆ విధంగానే ప్రతి ఒక్కరూ పని చేయాలని శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు అన్నారు
Published on: 02/06/2025ఆదివారం మండల కేంద్రమైన పాలకోడేరులో రైతులకు సబ్సిడీ కిసాన్ డ్రోన్స్ పంపిణీ కార్యక్రమాన్ని వ్యవసాయాధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మఖ్యఅతిథిగా విచ్చేసిన కనుమూరు రఘురాకృష్ణం రాజు డ్రోన్ పరిశీలించి మాట్లాడారు. ప్రస్తుత రోజుల్లో పంట పొలాల్లో పనిచేయడానికే మనుషులు కరువవుతున్నారని, ఇటువంటి తరుణంలో ఈ యాంత్రీకరణ వస్తువులు రైతుతోపాటు ఆ యాంత్రాలను తయారు చేసే వారికి కూడా ఎంతో లాభసాటిగా ఉంటుందన్నారు. రైతులు కూడా పరిస్థితులకు అనుగుణంగా పంట సాగు చేయాలన్నారు. దీనిలో భాగంగా వచ్చే […]
Moreజిల్లాలో రూ.1400 కోట్ల వ్యయంతో చేపట్టబోయే జల జీవన్ మిషన్ ప్రాజెక్ట్ 2027 నాటికి పక్కా ప్రణాళికతో పూర్తిచేసేలా సిద్ధం కావాలని కేంద్ర బృందం నోడల్ అధికారి చిన్మాయ్ పుందిక్రా గోత్మరే అన్నారు.
Published on: 02/06/2025సోమవారం కలెక్టర్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లాలో చేపట్టబోయే జేజేఎం ప్రాజెక్టుపై కేంద్ర బృందం సభ్యులు చిన్మాయ్ పుందిక్రా గోత్మరే, కాల ఉజ్జ్వాల్ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తో కలిసి సమీక్షించారు. తొలుత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలోని భౌగోళిక పరిస్థితులు, జనసాంద్రత, ఇప్పటికే కొనసాగుతున్న వాటర్ స్కీములు, వాటి ద్వారా జరుగుతున్న నీటి సరఫరా తదితర వివరాలను జిల్లా కలెక్టర్ స్వయంగా వివరించారు. అనంతరం కేంద్ర బృందం నోడల్ అధికారి చిన్మాయ్ […]
Moreప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక 1100 మీకోసం కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదులు నమోదు, ఫిర్యాదుల వివరాలు తెలుసుకొవచ్చు.
Published on: 01/06/2025సోమవారం జూన్ 2న నిర్వహించే “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం, డివిజనల్, మండల, మున్సిపల్ స్థాయిలో ఫిర్యాదులు స్వీకరిస్తారు జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి ఐ.ఎ.ఎస్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ జూన్ 2 సోమవారం జిల్లా స్థాయితో పాటు డివిజనల్, మండల, మున్సిపల్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నాగరాణి తెలిపారు. “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” అర్జీల స్వీకరణ […]
Moreఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి, ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు
Published on: 01/06/2025శనివారం కాళ్ల మండలం పెద్ద ఆమిరం గ్రామంలో రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి, ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగా పింఛన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్నారు. ఈరోజు పెదఆమిరం గ్రామంలో కలెక్టర్ తో కలిసి పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది అన్నారు. ముఖ్యమంత్రి ప్రతి […]
Moreప్రతి కౌలు రైతు పంట సాగుదారు హక్కు పత్రం తప్పనిసరిగా పొందాలని, తద్వారా పంట రుణాలు పొందడానికి సాధ్యమవుతుంది తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు
Published on: 01/06/2025శనివారం పెంటపాడు మండలం పత్తిపాడు గ్రామ సచివాలయం వద్ద పంట సాగుదారు హక్కు పత్రం షరతులపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పంట సాగు చేసే రైతులు తప్పనిసరిగా పంట సాగుదారు హక్కు పత్రం పొందాలన్నారు. తద్వారా పంటరుణము, పంట భీమా, ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టము పొందడానికి వీలవుతుందని స్పష్టం చేశారు. ప్రతి కౌలు […]
Moreకిషోర్ బాలికలు శ్రద్ధగా చదువుకుని ఉన్నత స్థానానికి ఎదగాలి. జిల్లా ప్రత్యేక అధికారి ఎ.సూర్యకుమారి.
Published on: 31/05/2025శనివారం తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంలోని చిల్డ్రన్ హోమ్ ను రాష్ట్ర మహిళ శిశు సంక్షేమం, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ సెక్రటరీ మరియు పశ్చిమగోదావరి జిల్లా ప్రత్యేక అధికారి ఎ.సూర్యకుమారి, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా బాలికలు ఏ విధంగా చదువుతున్నారు, వారికి అందుతున్న పౌష్టికాహారం, వైద్య సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి వారంలో రెండు రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ శిక్షణ కార్యక్రమాల ద్వారా నేర్చుకున్న అంశాలను వారు […]
More