పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా ధాన్యాగారానికి, అన్నదానాలకు, ప్రేమా ఆప్యాయతలకు పుట్టినిల్లు అని జిల్లా పర్యటన గొప్ప అనుభూతిని కలిగించిందని ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు.
Published on: 21/05/2025పకృతి సేద్యం రైతులకు ఆదాయం, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదం. తక్కువ ఖర్చుతో రైతులకు లాభసాటి వ్యవసాయాన్ని అందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. గిట్టుబాటు ధర పొందేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. గ్రామ, వార్డు సచివాలయాలు ప్రజలకు మంచి సేవలు అందించాలి. రాష్ట్ర పర్యాటక, గృహా నిర్మాణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ … బుధవారం ఉండి మండలం మహాదేవపట్నం గ్రామ సచివాలయాన్ని, మహాదేవపట్నం ఆర్.ఎస్.కె ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని […]
Moreబుధవారం పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పర్యాటక, గృహానిర్మాణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ భీమవరం పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు.
Published on: 21/05/2025క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు అమలుకు జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది. భీమవరం ప్రాంతీయ ఆసుపత్రి సేవల భేష్. అంగన్వాడి చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించడం పై మరింత శ్రద్ధ చూపాలి. చౌక డిపోల ద్వారా పేదలకు నిత్యవసర వస్తువులు సకాలంలో అందించాలి. రాష్ట్ర పర్యాటక, గృహ నిర్మాణ శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్… ఈ సందర్భంగా భీమవరం ప్రాంతీయ ఆసుపత్రి, గునుపూడి ఇందిరా గాంధీ పురపాలక సంఘం ప్రత్యేక ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న అంగన్వాడి కేంద్రం, […]
Moreదీపం పథకం లబ్ధిదారులతో మాట్లాడి పథకం ప్రయోజనాలను వివరించిన రాష్ట్ర పర్యాటకం, గృహ నిర్మాణం శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్
Published on: 21/05/2025లబ్ధిదారుల గృహంలో స్వయంగా టీ కాచి లబ్ధిదారులకు అందజేసి, తాను సేవించిన అజయ్ జైన్… దీపం పథకం పేదింటి మహిళల్లో వెలుగులు నింపిందని రాష్ట్ర పర్యాటకం, గృహ నిర్మాణం శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. బుధవారం రాష్ట్ర పర్యాటకం, గృహ నిర్మాణం శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణం దుర్గాపురంలో దీపం పథకం లబ్ధిదారుని ఇంటికి వెళ్లి దీపం పథకం ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. పేద […]
Moreయోగా ఆరోగ్యవంతమైన నవసమాజ నిర్మాణానికి దోహదపడుతుందని ప్రతి ఒక్కరూ యోగాకు కొంత సమయం కేటాయించాలని జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి అన్నారు …
Published on: 21/05/2025బుధవారం భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ ఆడిటోరియంలో జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “యోగాంధ్ర-2025” అనే పేరుతో రాష్ట్రవ్యాప్త యోగా ప్రచారాన్ని ప్రారంభించిందని దీనిలో భాగంగా యోగ కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరు ప్రారంభించారు. ఈ మే 21 నుండి జూన్ 21వ తేదీ వరకు జరిగే యోగాంధ్ర-2025 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంటు ఆఫ్ పోలీసు అద్నాన్ నయీం […]
Moreవాతావరణం మార్పు దృశ్య రైతులు అప్రమత్తంగా ఉండాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 21/05/2025మంగళవారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి జిల్లాలోని ధాన్యం కొనుగోలు సేకరణ భద్రత పై జిల్లా డివిజన్ మండల స్థాయి కమిటీలతో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ మార్పులు దృశ్య రైతులకు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 6.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమును రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడం జరిగిందన్నారు. వర్షాభావం కారణంగా […]
Moreస్వయం సహాయక సంఘాల మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు
Published on: 20/05/2025మంగళవారం నరసాపురం మండలం పలు గ్రామాలలో స్వయం సహాయక గ్రూపులు నిర్వహిస్తున్న యూనిట్లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్వేశ్వరం గ్రామంలో పిండి వంటలు స్వీట్లు తయారు చేసి యూనిట్, సార్వ గ్రామంలో మినీ డైరీ యూనిట్, తూర్పుతాళ్లలో ఫ్లోర్ మిల్లు పచ్చళ్ళు తయారు చేసే యూనిట్, చామకూరి పాలెం లో డొక్క తాడు పరిశ్రమను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి క్షేత్రస్థాయిలో పరిశీలించి, యూనిట్ నడిపే వారి సభ్యులతో […]
Moreఆసుపత్రులలో రోగులకు అందుతున్న సేవలపై వైద్యాధికారులు, ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 20/05/2025గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవం చేసుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలి.. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఆస్పత్రులలోనే మెరుగైన వైద్య పరీక్షలు, చికిత్స అందించేందుకు వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.. మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నరసాపురం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఓ.పి రిజిస్టర్లు, పలు విభాగాలను, వైద్య సేవలు అందించే అన్ని వార్డులు క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. […]
Moreప్రభుత్వ వసతి గృహాల మరమ్మత్తు పనులను సత్వరమే పూర్తి చేసి విద్యార్థిని, విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా తీర్చిదిద్దాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 20/05/2025మంగళవారం నరసాపురం పట్టణంలో ఎన్టీఆర్ కాలనీలో సాంఘిక సంక్షేమ బాలికలు, బీసీ సంక్షేమ బాలికల వసతి గృహాలు మరియు చలవపేట బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికగా తనిఖీ చేశారు. జరుగుచున్న మరమ్మత్తు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహాలలో ఉంటున్న విద్యార్థిని, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. వసతి గృహాల మరమ్మత్తు పనులతోపాటు త్రాగునీరు, టాయిలెట్స్, మరియు డ్రైనేజీ సదుపాయలు గురించి […]
Moreలేసు అల్లికదారులు ఆర్థిక స్వావలంబన దిశగా పైనించాలి…..జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 20/05/2025లేసు అల్లికలలో వినియోగదారులు అభిరుచికి అనుగుణంగా కొత్త డిజైన్లు రూపొందించాలి.. మంగళవారం నరసాపురం మండలం రుస్తుంబాధ అలంకృతి లేసు పార్కును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుచున్న డిజైన్ వర్క్ షాప్ లో పాల్గొని లేస్ అల్లికల మీద శిక్షణ పొందుచున్న మహిళలు అల్లిన పలు విధాల లేసు డిజైన్లను ఆమె పరిశీలించారు. లేస్ అల్లికల శిక్షణ పొందే మహిళలు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో మాట్లాడి పలు సూచనలు సలహాలను […]
More