Close

Press Release

Filter by:

అర్జీలు రీ ఓపెన్ కు ఆస్కారం లేకుండా పరిష్కరించాలి-జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి.

Published on: 11/08/2025

పిజిఆర్ఎస్ వినతుల పరిష్కారంలో జిల్లా వెనుకంజలో ఉండడంపై సంబంధిత శాఖల అధికారులపై ఆగ్రహం … ఫిర్యాదులు పరిష్కారంలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవు *పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి నిర్ణీత గడువలోపున పరిష్కారం చూపాలి. సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, కె.ఆర్.ఆర్.సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ […]

More

యువత దేశ సమగ్రతను సమైక్యతను కాపాడే విధంగా కలిసికట్టుగా తమ వంతు సహాయ సహకారాలను అందిస్తూ దేశాన్ని ఉన్నత స్థితిలో ఉంచాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 11/08/2025

అజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా “హర్ ఘర్ తిరాంగా” కార్యక్రమంలో పౌరులలో జాతీయ జెండా పట్ల గౌరవ భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా సుమారు 2 వేల మంది కళాశాల విద్యార్థినీ విద్యార్థులతో 200 మీటర్ల భారత త్రివర్ణ పతాకాన్ని చేతబూని భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ కళాశాల నుండి సాగిన భారీ ర్యాలీలో సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఇంటింటా […]

More

ఆర్థికంగా, సామాజికంగా బలపడాలంటే విద్యతోనే సాధ్యమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు

Published on: 09/08/2025

శనివారం ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భీమవరం ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమమునకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పేదరికం నుండి బయటకు రావాలంటే ఒక్క విద్యతోనే సాధ్యమని అన్నారు. గిరిజనుల జీవన విధానమును […]

More

బంగారు కుటుంబాలను మార్గదర్శులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దత్తత తీసుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యమని ఈవిషయంలో ఎవరినీ బలవంతం చేయవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు.

Published on: 07/08/2025

గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన సంబంధిత శాఖల కార్యదర్శులతో కలిసి జిల్లా కలెక్టర్లతో స్వర్ణ ఆంధ్ర పి-4 ఫౌండేషన్, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఎంఎస్ఎంఇ పార్కులు ఏర్పాటు, ముఖ్యమైన ప్రాజెక్టులకు సంబంధించిన భూ సంబంధిత అంశాలు,జిల్లా స్థాయి లాజిస్టిక్ ప్రణాళికలు, జిల్లాల్లో పిపిపి విధానంలో ప్రాజెక్టులు తదితర అంశాలపై వీడియో సమావేశం నిర్వహించారు. భీమవరం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఇన్చార్జి కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ […]

More

జిల్లాలో ప్రాచుర్యం పొందిన చేనేత వస్త్రాలకు విస్తృత ప్రచారం కల్పించి, మార్కెటింగ్ ను పెంపొందించాలని ఇంచార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి చేనేత అధికారికి సూచించారు.

Published on: 07/08/2025

గురువారం “11వ జాతీయ చేనేత దినోత్సవం – 2025” పురస్కరించుకొని జిల్లా చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో ప్రకాశం చౌక్ నుండి భీమవరం మున్సిపల్ కార్యాలయం వరకు ఏర్పాటుచేసిన చేనేత వాక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తొలుత భీమవరం శాసనసభ్యులు మరియు పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మునిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన చేనేత వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకం ప్రారంభం, నేత కార్మికులకు సత్కారం కార్యక్రమాల్లో ఇంచార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ […]

More

మార్గదర్శిగా నమోదు స్వచ్ఛందమే-ఇన్చార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి .

Published on: 07/08/2025

ఇప్పటికే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యక్తులను, కొత్తగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉత్సాహం కనపరిచే వ్యక్తులను ఒకే తాటిపైకి తీసుకువచ్చే కార్యక్రమమే మార్గదర్శిగా నమోదు… మార్గదర్శిగా నమోదు కావాలని ఏ ఒక్కరు ఒత్తిడి చేయరు, చేయకూడదు.. సమాజంలో పేద వర్గాలకు పి-ఫోర్ ద్వారా చేకూరనున్న లబ్ధికి ఎవరు అవరోధం కావద్దు.. పి-ఫోర్ పై అవగాహన లేకుండా ప్రజలకు వక్రభాష్యం చెప్పే ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు… .. ఇన్చార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి […]

More

సమాజంలో ఆర్ధిక అసమానతలు తొలగించడం పీ4 ప్రధాన లక్ష్యం-ఇన్చార్జి కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 06/08/2025

 పీ4 లక్ష్యసాధనకు విద్యాసంస్థల యాజమాన్యాలు తమ వంతు సహకారం అందించాలి. పి4 లో భాగంగా జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వశిష్టా సమావేశ మందిరం నందు బుధవారం జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఇంచార్జ్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఆర్ధిక అసమానతలు తొలగించి పేదరికంలేని సమాజాన్ని రూపొందించాలన్నదే పి4 కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. పేదలకు సేవ చేద్దామనే సదుద్దేశం […]

More

తల్లి పాలతోనే తల్లి, బిడ్డకు రక్షణ

Published on: 06/08/2025

తల్లి పాలను మించిన ఔషధం లేదు బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలునందించాలి తల్లిపాలు వలన కలిగే లాభాలపై అవగాహన కల్పించాలి… … శాసనసభ్యులు మరియు పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు … ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు – 2025 సందర్భంగా బుధవారం భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ ఫంక్షన్ హాల్ నందు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భీమవరం శాసనసభ్యులు మరియు పీఏసీ చైర్మన్ పులపర్తి […]

More

ఆక్వా జోన్ సర్వేలో నిబంధనలు కచ్చితంగా పాటించి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి-జిల్లా ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 05/08/2025

జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో మంగళవారం మత్స్య, గృహ నిర్మాణ శాఖలపై ఇంచార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మత్స్య, గృహ నిర్మాణ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్వాజోన్ సర్వేలో నిబంధనలు కచ్చితంగా పాటించి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. మండల్ లెవెల్ కమిటీ అధికారులు అందరూ ఆక్వా జోన్ లో ప్రతిపాదించిన ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. సీవీడ్ సముద్రపు నాచు పెంపకం (సీవీడ్) పై […]

More

పిఫోర్ మార్గదర్శి అంటే డబ్బున్న వారు కాదు.. మార్గదర్శి అంటే మనసున్న వారు

Published on: 05/08/2025

వివిధ వ్యక్తులు చేస్తున్న సేవలను ఒకే తాటిపైకి తీసుకువచ్చే లక్ష్యమే పిఫోర్ పోర్టర్ లో రిజిస్టర్ చేసుకునే వారికి ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురండి … ఇన్చార్జి కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి డిఆర్డిఏ, డ్వామా శాఖల ద్వారా ప్రేరేపితులై ముందుకు వచ్చిన పి4 మార్గదర్శిలతో మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు ఇంచార్జ్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ […]

More