Close

Press Release

Filter by:

ఎట్టి పరిస్థితుల్లో బాలలు పని ప్రదేశాల్లో కార్మికులుగా ఉండకూడదు-ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 04/08/2025

కార్మిక చట్టాలు ఉపాధికి సంబంధించిన వివిధ అంశాల పరిష్కారానికి సంబంధిత అధికారులు చొరవ చూపాలి మహిళా కార్మికుల హక్కులు మరియు శ్రేయస్సును కాపాడాలి జిల్లా కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు ఇంచార్జి టి.రాహుల్ కుమార్ రెడ్డి సోమవారం ప్రాన్ ప్రాసెసింగ్ యూనిట్ రైడింగ్ డిస్టిక్ లెవెల్ కమిటీ సభ్యులు లేబర్, ఫిషరీస్, ఇండస్ట్రియల్, పొల్యూషన్, కంట్రోల్ బోర్డ్, ఎంపెడా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఫ్యాక్టరీల్లో […]

More

రక్తదాన పక్షోత్సవ ప్రచార గోడపత్రిక ఆవిష్కరించిన ఇన్చార్జి కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 04/08/2025

ఆగస్టు 5 తేదీ నుండి 18 వ తేదీ వరకు డి ఆర్ డి ఏ ఆధ్వర్యంలో రక్తదాన ప్రచార పక్షోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం ఇన్చార్జి జిల్లా కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి రక్తదాన ప్రచార గోడపత్రికను డిఆర్ఓ మొగలి వెంకటేశ్వర్లు, డిఆర్డిఏ పిడి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, డ్వామ పీ.డి డా.కెసీహెచ్ అప్పారావు, గ్రామ,వార్డు సచివాలయ అధికారి వై.దో సిరెడ్డి, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శివరామ బద్రిరాజులతో కలిసి […]

More

అర్జీలు రీ ఓపెన్ కు ఆస్కారం లేకుండా పరిష్కరించాలి-ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 04/08/2025

అర్జీల పరిష్కార తీరు పారదర్శకత, నాణ్యతతో ఉండాలి ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి నిర్ణీత గడువులోపుగా పరిష్కారం చూపాలి సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో ఇంచార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తో పాటు డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, కె.ఆర్.ఆర్.సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ గ్రామ, వార్డు సచివాలయ అధికారి, వై.దొసిరెడ్డి, డ్వామా పిడి డా.కెసిహెచ్ అప్పారావు జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా […]

More

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి-ఇంచార్జ్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 04/08/2025

స్థానిక కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్స్ ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయాలి సంబంధిత జిల్లా అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించిన ఇంచార్జ్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి జిల్లాలో ఈ నెల 15వ తేదీన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళిక బద్దంగా ఏర్పాట్లు చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్ధానిక కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు ఇంచార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి […]

More

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వాలకు ఉన్న నిబద్ధతకు నిదర్శనం.

Published on: 02/08/2025

రైతాంగానికి అందించే పెట్టుబడి సాయం రైతులకు ఆర్థిక భద్రత, భరోసా ఇస్తుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లాలో 1,03,751 మంది రైతులకు రూ.71.14 కోట్లు రైతులకు పెట్టుబడి సాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ. .. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. శనివారం ఉండి మండలం, ఎన్.ఆర్.పి అగ్రహారం ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర […]

More

ప్రభుత్వ భూములకు సంబంధించి ఒక్క సెంటు కూడా తగ్గకుండా సర్వే నిర్వహించాలని ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు

Published on: 01/08/2025

శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో ఇన్చార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ భూములు రీ సర్వే సంబంధించి రెవిన్యూ, సర్వే, పంచాయితీ, ఆర్ అండ్ బి,ఇరిగేషన్,దేవస్థానం, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 293 గ్రామాలకు సంబంధించి 194 గ్రామాలు రీ సర్వే పనులను ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తి చేయడం జరుగుతుందన్నారు. మిగిలిన 72 గ్రామాలలో మొత్తం రీ సర్వే కాకుండా, ప్రభుత్వ భూములను […]

More

పేదరికం లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి-ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 01/08/2025

పి4 కార్యక్రమంలో భాగంగా దిగువ పేద వర్గాల ఆర్థిక పురోగతికి పారిశ్రామికవేత్తలు తమ వంతు సహకారం అందించాలి పి4 లో భాగంగా జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ పరిశ్రమల యాజమాన్యాలతో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో దిగువ స్థాయి పేద వర్గాల వారిని ఆర్థికంగా, బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పి4 […]

More

ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 01/08/2025

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాకు కొత్తగా 3988 పింఛన్లు మంజూరు. శుక్రవారం పాలకోడేరు మండలం గోరగనమూడి గ్రామంలో వృద్ధాప్య, దివ్యాంగ పింఛన్లు స్థానిక జ్ఞానానంద సీనియర్ సిటిజన్స్ ఆశ్రమంలో 15 మందికి ఇన్చార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి, పిల్లల చదువులు గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా లబ్ధిదారుల […]

More

అన్నదాత సుఖీభవ పథకం అమలు తీరుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో అమరావతి నుంచి గురువారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. జిల్లా నుంచి ఇంచార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.

Published on: 31/07/2025

రైతులకు లాభసాటి వ్యవసాయం, వారి జీవన ప్రమాణాలు పెరిగేలా గిట్టుబాటు ధరలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు నగదు పంపిణీ చేయనున్న కార్యక్రమాన్ని వేడుకగా జరపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజల విశ్వాసానికి తగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సుపరిపాలన అందించడమే లక్ష్యమన్నారు. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు కలిగే ప్రయోజనంపై గ్రామాలలో అవగాహన కల్పించాలన్నారు. ఆగస్టు రెండో తేదీన అన్నదాత సుఖీభవ […]

More

జిల్లాలో పూర్తిగా ప్లాస్టిక్ నిషేధానికి వ్యాపారస్తులు సహకరించాలి ఇన్చార్జి జిల్లా కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 30/07/2025

నిత్యవసర సరుకులు సరసమైన ధరలకు అందించాలి మార్కెట్ ధరలు పెరగకుండా టోకు వర్తకులు సహకరించాలి నిత్యవసర సరుకులు సరసమైన ధరలకు అందించి మార్కెట్లో ధరలు పెరగకుండా సహకరించాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులను కోరారు. . బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా లోని చాంబర్ ఆఫ్ కామర్స్, కూరగాయలు ,వర్తక సంఘాలు సభ్యులతో నిత్యవసర సరుకులు నియంత్రణపై ఇన్చార్జి జిల్లా కలెక్టర్ సమీక్షించారు. […]

More