Close

Press Release

Filter by:

గ్యాస్, ఆయిల్ వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ వనరుల వినియోగాన్ని పెంపొందించాలని జిల్లా జాయింటు కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.

Published on: 14/02/2026

భీమవరం పట్టణంలో శనివారం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్, ఆయిల్ వినియోగంపై నిర్వహించిన అవగాహన వాహనాన్ని, ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.కుమార్ రెడ్డి మాట్లాడుతూ సహజ వనరులు అయిన గ్యాస్, ఆయిల్ ను ప్రజలందరూ పొదుపుగా వాడాలని, ప్రత్యామ్నాయ వనరులైన ఎలక్ట్రికల్ వాహానాలు, సోలార్ వస్తువులు, పర్యావరణ హితమైన బయో ఆయిల్ ఉత్పత్తుల వాడకంపై దృష్టి సారించాలని తెలిపారు. […]

More

భక్తులు సేవే భగవంతుని సేవగా భావించాలి, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 14/02/2026

పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఏర్పాట్లు పరిశీలన, అధికారులతో సమీక్ష ఆలయ పరిసరాలు సుందరంగా కనిపించాలి ఆలయానికి కిలోమీటరు దూరం వరకు ఆధ్యాత్మిక భావం కనిపించేలా ఏర్పాటు చేయాలి దాతలు ఇచ్చిన ప్రసాదాలు, అన్నదానం భక్తులు స్వీకరించేందుకు తగిన ఏర్పాటు చేయాలి అధికారులు ఆదేశాలు పంచారామ క్షేత్రాలు ఒకటైన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని ప్రసిద్ధి చెందిన క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంను శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించి శివరాత్రి […]

More

సామాజిక సమానత్వం, దళితుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహాయోధుడు స్వర్గీయ దామోదరం సంజీవయ్య అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 14/02/2026

దామోదరం సంజీవయ్య 105వ జయంతోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయము నందు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి దామోదరం సంజీవయ్య చిత్రపటం వద్ద జ్యోతిని వెలిగించి, చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ సామాజిక సమానత్వం, దళితుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహా యోధుడు దామోదరం సంజీవయ్య అన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని అట్టడుగు వర్గాల […]

More

జిల్లాలో ప్రముఖంగా ఉన్న రెండు పంచారామ క్షేత్రాలతో పాటు, ప్రాముఖ్యత కలిగన శైవాలయాలలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 13/02/2026

వెలగపూడి సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ సేవలపై ప్రజా సానుకూల స్పందన, మహాశివరాత్రి ఉత్సవాలు, పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ, కోర్టు భవనాల స్థలాలపై వీక్షణ సమావేశం నిర్వహించారు. భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ ప్రభుత్వ సేవలపై ప్రజలు సంతృప్తి స్థాయి […]

More

రానున్న ఉగాదికి లబ్ధిదారులకు టిడ్కో గృహాలు అందించేందుకు గృహ నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు వేగవంతంగా పూర్తి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 13/02/2026

రానున్న వేసవిలో పట్టణ ప్రాంతాల్లో ఎటువంటి త్రాగునీటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తో కలిసి జిల్లాలోని పురపాలక సంఘాల పరిధిలో ప్రజలకు త్రాగునీటి సరఫరా, టిడ్కో గృహాలు నిర్మాణ ప్రగతి, ప్రాపర్టీ టాక్స్, వాటర్ టాక్స్, శానిటేషన్, డ్రైనేజీల నిర్వహణ తదితర అంశాలపై జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, […]

More

వాణిజ్య పనులు, గనులు & భూగర్భ శాఖ, పౌర సరఫరాలు, పోలీసు శాఖలతో జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు ఆదేశాలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 13/02/2026

నిబంధనల మేరకు వాణిజ్య పన్నులు చెల్లింపులు జిల్లా, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయి.. ఆదాయ ఆర్జన శాఖలు పన్నులు వసూళ్లలో వాణిజ్య పన్నుల శాఖతో కలిసి సమన్వయంతో పనిచేయాలి వాణిజ్య పన్నుల పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరు సకాలంలో పన్నులు చెల్లించడం ద్వారా ప్రజలకు మరింత సంక్షేమం అందించడానికి దోహదపడుతుంది జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జిఎస్టీ సమన్వయ సమావేశాన్ని వాణిజ్య పన్నులు, ఆదాయ ఆర్జన శాఖలు అయిన […]

More

శారీరిక అవరోధాలు ఉన్నప్పటికీ ధైర్యంతో ముందుకు సాగాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు

Published on: 13/02/2026

విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా పోడూరు జిల్లా పరిషత్ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విభిన్న ప్రతిభావంతురాలు గోడి లక్ష్మి ప్రసన్న కు క్రచేస్ ను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎవరు ఏ విషయంలోనూ తక్కువ కాదని శారీరక అవరోధాలు ఉన్నప్పటికీ ధైర్యంతో ముందుకు సాగాలని […]

More

స్వమిత్వ సర్వే ప్రక్రియను వేగవంతంచేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 13/02/2026

జిల్లాలో ఫేజ్- 2 స్వమిత్వ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, స్వమిత్వ ప్రోగ్రెస్ పై జిల్లాలోని డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయితీ కార్యదర్శులు, స్వమిత్వ కేటాయించిన సర్వేయరులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ […]

More

సిఎఎ రిజిస్ట్రేషన్లకు ఎన్ఓసి సంబంధిత ఆర్డీవో కార్యాలయాల ద్వారానే పొందాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 13/02/2026

సిఎఎ (Coastal Aquaculture Authority) రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో భాగంగా అవసరమైన ఎన్ఓసి (No Objection Certificate)లను సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారుల కార్యాలయాల ద్వారా మాత్రమే పొందాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు. సిఎఎ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఇనామ్, జమీందారి భూములు అలాగే మొగల్తూరు మండలం, నర్సాపురం , యలమంచిలి, భీమవరం మండలాల్లో వెబ్ ల్యాండ్ లో డేటా లేని రైతులు సాగు చేస్తున్న భూముల వివరాలను మత్స్యశాఖ అధికారులు సమగ్రంగా సేకరించాలని ఆదేశించారు. […]

More

నూతన పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు, బ్యాంకు రుణాలు మంజూరుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 13/02/2026

పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధికి నూతన పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి. పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు స్థాపనకు నిర్ణీత సమయంలోనే అన్ని అనుమతులు జారీ చెయ్యాలి. కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి మరియు ఇన్వెస్టర్లతో ముఖాముఖి సమావేశం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయం, ఆక్వా రంగాలలో అభివృద్ధి సంతృప్తికరంగానే ఉన్న, పారిశ్రామికంగా జిల్లా […]

More