అర్జీలు రీ ఓపెన్ కు ఆస్కారం లేకుండా పరిష్కరించాలి-ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 04/08/2025అర్జీల పరిష్కార తీరు పారదర్శకత, నాణ్యతతో ఉండాలి ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి నిర్ణీత గడువులోపుగా పరిష్కారం చూపాలి సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో ఇంచార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తో పాటు డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, కె.ఆర్.ఆర్.సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ గ్రామ, వార్డు సచివాలయ అధికారి, వై.దొసిరెడ్డి, డ్వామా పిడి డా.కెసిహెచ్ అప్పారావు జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా […]
More79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి-ఇంచార్జ్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 04/08/2025స్థానిక కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్స్ ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయాలి సంబంధిత జిల్లా అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించిన ఇంచార్జ్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి జిల్లాలో ఈ నెల 15వ తేదీన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళిక బద్దంగా ఏర్పాట్లు చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్ధానిక కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు ఇంచార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి […]
Moreఅన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వాలకు ఉన్న నిబద్ధతకు నిదర్శనం.
Published on: 02/08/2025రైతాంగానికి అందించే పెట్టుబడి సాయం రైతులకు ఆర్థిక భద్రత, భరోసా ఇస్తుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లాలో 1,03,751 మంది రైతులకు రూ.71.14 కోట్లు రైతులకు పెట్టుబడి సాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ. .. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. శనివారం ఉండి మండలం, ఎన్.ఆర్.పి అగ్రహారం ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర […]
Moreప్రభుత్వ భూములకు సంబంధించి ఒక్క సెంటు కూడా తగ్గకుండా సర్వే నిర్వహించాలని ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు
Published on: 01/08/2025శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో ఇన్చార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ భూములు రీ సర్వే సంబంధించి రెవిన్యూ, సర్వే, పంచాయితీ, ఆర్ అండ్ బి,ఇరిగేషన్,దేవస్థానం, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 293 గ్రామాలకు సంబంధించి 194 గ్రామాలు రీ సర్వే పనులను ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తి చేయడం జరుగుతుందన్నారు. మిగిలిన 72 గ్రామాలలో మొత్తం రీ సర్వే కాకుండా, ప్రభుత్వ భూములను […]
Moreపేదరికం లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి-ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 01/08/2025పి4 కార్యక్రమంలో భాగంగా దిగువ పేద వర్గాల ఆర్థిక పురోగతికి పారిశ్రామికవేత్తలు తమ వంతు సహకారం అందించాలి పి4 లో భాగంగా జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ పరిశ్రమల యాజమాన్యాలతో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో దిగువ స్థాయి పేద వర్గాల వారిని ఆర్థికంగా, బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పి4 […]
Moreఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.
Published on: 01/08/2025రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాకు కొత్తగా 3988 పింఛన్లు మంజూరు. శుక్రవారం పాలకోడేరు మండలం గోరగనమూడి గ్రామంలో వృద్ధాప్య, దివ్యాంగ పింఛన్లు స్థానిక జ్ఞానానంద సీనియర్ సిటిజన్స్ ఆశ్రమంలో 15 మందికి ఇన్చార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి, పిల్లల చదువులు గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా లబ్ధిదారుల […]
Moreఅన్నదాత సుఖీభవ పథకం అమలు తీరుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో అమరావతి నుంచి గురువారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. జిల్లా నుంచి ఇంచార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.
Published on: 31/07/2025రైతులకు లాభసాటి వ్యవసాయం, వారి జీవన ప్రమాణాలు పెరిగేలా గిట్టుబాటు ధరలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు నగదు పంపిణీ చేయనున్న కార్యక్రమాన్ని వేడుకగా జరపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజల విశ్వాసానికి తగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సుపరిపాలన అందించడమే లక్ష్యమన్నారు. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు కలిగే ప్రయోజనంపై గ్రామాలలో అవగాహన కల్పించాలన్నారు. ఆగస్టు రెండో తేదీన అన్నదాత సుఖీభవ […]
Moreజిల్లాలో పూర్తిగా ప్లాస్టిక్ నిషేధానికి వ్యాపారస్తులు సహకరించాలి ఇన్చార్జి జిల్లా కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 30/07/2025నిత్యవసర సరుకులు సరసమైన ధరలకు అందించాలి మార్కెట్ ధరలు పెరగకుండా టోకు వర్తకులు సహకరించాలి నిత్యవసర సరుకులు సరసమైన ధరలకు అందించి మార్కెట్లో ధరలు పెరగకుండా సహకరించాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులను కోరారు. . బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా లోని చాంబర్ ఆఫ్ కామర్స్, కూరగాయలు ,వర్తక సంఘాలు సభ్యులతో నిత్యవసర సరుకులు నియంత్రణపై ఇన్చార్జి జిల్లా కలెక్టర్ సమీక్షించారు. […]
Moreపి4లో భాగంగా సంపన్నులు దిగువ పేద వర్గాలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు ముందుకు రావాలి-ఇంచార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.
Published on: 30/07/2025పి4 లో భాగంగా జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబరులో రైస్ మిల్లర్స్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఇంచార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో దిగువ పేద వర్గాల వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పి4 కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. మార్గదర్శకులు బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని వారికి చేయూతనిస్తే వారు […]
Moreపెంటపాడు మండలం ఉమామహేశ్వరం గ్రామం ఇనామ్ రికార్డులను పరిశీలించిన ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.
Published on: 30/07/2025పెంటపాడు మండలం తహసిల్దార్ కార్యాలయంను మంగళవారం ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తహసిల్దార్ కార్యాలయంలోని రికార్డు రూమ్ ను పరిశీలించారు. పెంటపాడు మండలం ఉమామహేశ్వరం గ్రామానికి సంబంధించిన ఇనామ్ రికార్డులను పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మండలంలో రెవిన్యూ గ్రామమైన దర్శిపర్రు శ్రీదేవి పుంతకు చెందిన భూ స్వభావ మార్పునకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం పెంటపాడు మండలంలోని ముదునూరుపాడు గ్రామంలో నెంబర్.14 ప్రభుత్వ […]
More