అక్టోబర్ 27న తాడేపల్లిగూడెం మండలం ఆరుగోలనీలో ఖరీఫ్ సీజన్ కు తొలి దాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం–జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 24/10/2025శుక్రవారం తాడేపల్లిగూడెం ఆరుగొలను రైతు సేవా కేంద్రమును జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రారంభం ఏర్పాటుపై సిబ్బందితో సమీక్షించారు. టెక్నికల్ అసిస్టెంట్లు, సొసైటీ స్టాప్ తో మాట్లాడి శిక్షణ తరగతులు పూర్తయినవి లేనివి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతు సేవా కేంద్రం వద్ద కొనుగోలు కేంద్రాల గురించి అధికారులతో చర్చించారు. ప్రతి రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు తెలిసే విధంగా […]
Moreబాల్యంలో చదువుకోవడమే బాధ్యతగా మెలగాలి, ఆడపిల్లలు ఇతర వ్యాపకాలకు దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు
Published on: 24/10/2025శుక్రవారం నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం నక్కావారి పేటలో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తరగతి గదులను స్వయంగా పరిశీలించి విద్యార్థులతో కొద్ది సమయం ముచ్చటించారు. బాగా చదువుతున్నారా, సబ్జెక్టు టీచర్లు ఉన్నారా, పదవ తరగతి అనంతరం ఏ కోర్సు చేయాలనుకుంటున్నారు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ […]
Moreపెద్దమైన వాని లంక గ్రామస్తులకు పీఎంఏవైజి పథకం కింద 78 మంది లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 24/10/2025గల్ఫ్ కి వెళ్లి మోసపోతున్న మహిళలకు అండగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుకు చర్యలు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి నైపుణ్య అభివృద్ధి శిక్షణ కోర్సులు నిర్వహణకు నరసాపురంలో భవనాన్ని పరిశీలించాలి జిల్లాలో చాలా మంది మహిళలు సరైన అవగాహన లేక గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోతున్నారని, వారికి అండగా నిచ్చేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించి అమలకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. […]
Moreతీవ్రవాయుగుండం దృష్ట్యా సముద్ర తీర ప్రాంతంలో ఎగసిపడుతున్న అలలు పరిశీలన–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 24/10/2025కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మానస పుత్రిక పెద్దమైనవాని లంక రూ.13.5 కోట్ల వ్యయంతో ఒక కిలోమీటర్ పరిధి సముద్రపు కోత నిరోధ అడ్డుకట్ట నిర్మాణం సముద్రపు కోత నిరోధక అడ్డుకట్ట నిర్మాణాన్ని డిసెంబర్, 2025 నాటికి వేగవంతంగా పూర్తి చేయాలి. నిర్మాణానికి ఏదైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలి అడ్డుకట్ట నిర్మాణంపై ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సాగించాలి మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్లరాదని హెచ్చరిక … జిల్లా కలెక్టర్ […]
Moreఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కొరకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి అధికారులకు ఆదేశాలు-జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 23/10/2025జున్నూరు కృష్ణ రైస్ మిల్, రైతు సేవా కేంద్రం ఆకస్మిక తనిఖీ… గురువారం పోడూరు మండలంలోని జున్నూరులో కృష్ణ రైస్ మిల్లును, రైతు సేవ కేంద్రంను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లులో గోనె సంచులు నాణ్యతను పరిశీలించారు. ఖరీఫ్ సీజన్ 2025-26 రైతులు నుండి కొనుగోలు చేసే ధాన్యం కొనుగోలు రైస్ మిల్లర్స్ సప్లై చేసే గోనె సంచులు డామేజీలు లేకుండా నాణ్యతతో ఉండాలన్నారు. రైతు […]
Moreజిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పట్ల జిల్లా యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 23/10/2025జిల్లాలో రానున్న రెండు రోజులు పాటు భారీ వర్షాలు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పిడుగుపాటుపై ప్రజల్లో అవగాహన కల్పించాలి భారీ వర్షాల కారణంగా సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదు, వెళ్లిన వాళ్లు అక్టోబర్ 24 సాయంత్రం లోపుగా ఒడ్డుకు చేరుకోవాలి.. భారీ వర్షాలు నేపథ్యంలో రేపు అక్టోబర్ 24 శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటన శిథిలావస్థలో ఉన్న గృహలలోని వారు అప్రమత్తంగా ఉండాలి వర్షంలో విధ్యుత్ […]
Moreపిజిఆర్ఎస్ ఫిర్యాదులను నిర్ణీత గడువులోపుగా జిల్లా అధికారుల స్వీయ పర్యవేక్షణలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.
Published on: 23/10/2025గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిజిఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై వివిధ శాఖల జిల్లా అధికారంతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏప్రిల్ 2025 నుండి 10,884 పి జి ఆర్ ఎస్ విజ్ఞాపనలను పరిష్కరించడం జరిగిందన్నారు. పి జి ఆర్ ఎస్ ఫిర్యాదులను సక్రమంగా పరిష్కరించినది, లేనిది లోపాలను గుర్తించడానికి నియమించిన ఫ్రీ ఆడిట్ కమిటీ సభ్యులు 8,515 విజ్ఞాపనలకు సంబంధించి […]
Moreఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంపుకు గురవుతున్న లోతట్టు ప్రాంతాల పరిశీలన–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 22/10/2025నగరంలో ఆక్రమణలు, ప్రభుత్వ స్థలంలోనికి చొచ్చుకు వచ్చిన నిర్మాణాల యజమానులకు నోటీసులు జారీ చేయాలి.. బివి రాజు పార్క్, ఎడ్వర్డ్ ట్యాంక్ లలో పెడలింగ్ బోట్స్ నడిపేందుకు చర్యలు చేపట్టాలి… వీరమ్మ పార్క్ క్ ముందు వైపు తోపుడుబండ్ల దగ్గర పరిశుభ్రంగా ఉంచాలి… బీసీ కాలేజ్ బాయ్స్ హాస్టల్ లో రన్నింగ్ వాటర్, త్రాగునీరు స్వచ్ఛంగా అందించాలి.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని నీటి పారుదలకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా మున్సిపల్ సిబ్బంది […]
Moreపెండింగ్ లో ఉన్న జాయింట్ ఎల్ పి ఎం లను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు
Published on: 22/10/2025బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయం నుండి రీ సర్వే, హౌసింగ్ ఫర్ ఆల్, పి జి ఆర్ ఎస్ పిటీషన్లు పరిష్కారాలు, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జాయింట్ ఎల్పీఎంలు ఇంకా జిల్లాలో 800 పెండింగ్ ఉండటంపై తహసిల్దార్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న జాయింట్ ఎల్పీఎంలకు […]
Moreరైతుల సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టరేట్, రెవిన్యూ డివిజనల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు.
Published on: 21/10/2025జిల్లాలో తొలి ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రం అక్టోబర్ 27న తాడేపల్లిగూడెంలో ప్రారంభం… ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి. ……జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి. మంగళవారం కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నుండి రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహసిల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులతో ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. […]
More