ఉండి మండలం చిలుకూరు గ్రామంలోని పిడబ్ల్యూఎస్ స్కీంకు జెజెఎం నిధులు రూ.28.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అధునాతన 0.50 మైక్రో ఫిల్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సోమవారం రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మరియు ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక
Published on: 24/11/2025ఉండి మండలం చిలుకూరు గ్రామంలోని పిడబ్ల్యూఎస్ స్కీంకు జెజెఎం నిధులు రూ.28.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అధునాతన 0.50 మైక్రో ఫిల్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సోమవారం రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మరియు ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి పాల్గొని సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో ఇప్పటికే కాలువలను శుభ్రపరచడం, కాలవగట్లపై ఆక్రమణలను తొలగించడం జరిగింది […]
Moreరైతులు కొరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు సూత్రాలపై అవగాహన చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు
Published on: 24/11/2025రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సోమవారం పాలకోడేరు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి లేఖను ఆవిష్కరించారు. రైతులందరికీ స్వయంగా ఆయన చేతులతో లేఖను అందజేశారు. రైతులను కలిసి మాట్లాడారు. రైతాంగం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీటి భద్రత ఆధారిత వ్యవసాయ సాంకేతికత వ్యవసాయం ఆహార సంస్కరణ ప్రభుత్వ మద్దతు అనే ఐదు అంశాలు పై రైతులకు వివరించారు. రైతులు మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసే విధానమును […]
Moreసోమవారం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, డిపిఓ ఎం.ర
Published on: 24/11/2025సోమవారం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, డిపిఓ ఎం.రామనాథరెడ్డి కలెక్టరేట్ ఏవో ఎన్.వెంకటేశ్వరావు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలపై అధికారులు ప్రత్యేక […]
Moreసోమవారం ఉండి మండలం చిలుకూరు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మరియు ఉండి నియోజకవర్గం శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడా నాగరాణి సంయుక్తంగా ప్రారంభించి, రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
Published on: 24/11/2025సోమవారం ఉండి మండలం చిలుకూరు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మరియు ఉండి నియోజకవర్గం శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడా నాగరాణి సంయుక్తంగా ప్రారంభించి, రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ రైతులు దేశ ఆరోగ్య ప్రయోజనాలను కాపాడేందుకు సాంప్రదాయ వ్యవసాయంపై ఆలోచన చేయాలన్నారు. విరివిగా ఎరువులు, పురుగు ముందుల వినియోగంతో మన ఆరోగ్యానికి మనమే వినాశనకారిగా మారామనేది గుర్తించుకోవాలన్నారు. ప్రభుత్వం […]
Moreఒకరితో ఒకరు కొట్లాడుకోకూడదు.. మంచిగా చదువుకుంటే ఉన్నత స్థాయికి చేరుకుంటారు..
Published on: 22/11/2025విద్యార్థులకు అమ్మలా విద్యాబుద్ధులు నేర్పిన కలెక్టర్ అమ్మ.. విద్యార్థులతో మమేకమై సహపంక్తి భోజనం… విద్యకు ప్రాథమిక విద్యే బలమైన పునాది పిల్లలు ఒకరికి ఒకరు విద్యలో సహాయంగా ఉండాలి.. లక్ష్యాన్ని నిర్దేశించుకుని లక్ష్యాన్ని సాధించాలి.. శనివారం జిల్లా కలెక్టర్ పాలకొల్లులోని మహాత్మ జ్యోతిరావు పూలే ఏపీ బీసీ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదుల్లో విద్యార్థులతో మమేకమై కొంత సమయం వారికి పాఠాలను నేర్పించారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా చదువుకుంటున్నారు, వసతి […]
Moreరైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి రైతు కుటుంబాలకు అవగాహన కల్పించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 22/11/2025ఈనెల 24 నుండి 29వ తేదీ వరకు నిర్వహించే “రైతన్న.. మీకోసం” వారోత్సవాలను అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలి. సాగును లాభసాటిగా మార్చడం, రైతులను వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పుల వైపుకు నడిపించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ కాల్ నుండి “రైతన్న….మీకోసం” వారోత్సవాల నిర్వహణ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలోని ఆర్డీవోలు, వ్యవసాయ, ఉద్యాన, పశు, మత్స్యశాఖ అధికారులు, తహసిల్దార్లు, ఎంఏవోలు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. […]
Moreఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాజీ పడవద్దు అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.
Published on: 22/11/2025భీమవరం కొత్త బస్టాండ్ ఆర్టీసీ కాంప్లెక్స్ లో మరమ్మత్తుల్లో ఉన్న టాయిలెట్స్ ను రూ.14.5 లక్షల వ్యయంతో తిరిగి మరమ్మత్తులు చేసిన అనంతరం శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడవద్దు అని సూచించారు. ప్రాంగణంలో ఉన్న అన్ని టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచేందుకు తగినంత సిబ్బందిని నియమించాలన్నారు. […]
Moreభారతదేశానికి పెద్ద ఎత్తున మారకద్రవ్యాన్ని అందిస్తున్న పరిశ్రమ మత్స్య సంపదఅని, దీనికి కారణం మత్స్యకారులే అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయం మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.
Published on: 21/11/2025నవంబర్ 21 ప్రపంచ మత్స్య దినోత్సవ సందర్భంగా నరసాపురం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర నీటిపారుదల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు, ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని […]
Moreపీఎం స్వనిది పథకం కింద బ్యాంకర్లు వీధి వ్యాపారులకు మానవతా దృక్పథంతో రుణాలు అందించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 20/11/2025ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు బ్యాంకర్లు లబ్ధిదారులకు రుణాలు అందజేసి వారి ఆర్థిక పురోగతికి సహాయపడాలి గృహ, వ్యవసాయ, విద్య రుణాలు మంజూరులో బ్యాంకర్లు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. సి.సి.ఆర్సి కార్డులు కలిగిన కౌలు రైతులకు, పశు కిసాన్ కార్డుదారులకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలి దీర్ఘకాలంగా లావాదేవీలు నిర్వహించని బ్యాంకు ఖాతాదారులు తమ బ్యాంకు అకౌంట్ లో ఉన్న సొమ్మును తిరిగి తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంకు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గురువారం […]
Moreఅన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం ద్వారా చేకూరుతున్న లబ్ధి రైతు కష్టానికి చేదోడు వాదోడుగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 19/11/2025బుధవారం వీరవాసరం మండలం రాయకుదురు గ్రామం కోపరేటివ్ బ్యాంకు ఆవరణలో వ్యవసాయ శాఖ ద్వారా ఏర్పాటుచేసిన “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్” పథకం రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం శాసనసభ్యులు మరియు పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామ లక్ష్మి, ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత, […]
More