మార్గదర్శిగా నమోదు స్వచ్ఛందమే-ఇన్చార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి .
Published on: 07/08/2025ఇప్పటికే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యక్తులను, కొత్తగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉత్సాహం కనపరిచే వ్యక్తులను ఒకే తాటిపైకి తీసుకువచ్చే కార్యక్రమమే మార్గదర్శిగా నమోదు… మార్గదర్శిగా నమోదు కావాలని ఏ ఒక్కరు ఒత్తిడి చేయరు, చేయకూడదు.. సమాజంలో పేద వర్గాలకు పి-ఫోర్ ద్వారా చేకూరనున్న లబ్ధికి ఎవరు అవరోధం కావద్దు.. పి-ఫోర్ పై అవగాహన లేకుండా ప్రజలకు వక్రభాష్యం చెప్పే ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు… .. ఇన్చార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి […]
Moreసమాజంలో ఆర్ధిక అసమానతలు తొలగించడం పీ4 ప్రధాన లక్ష్యం-ఇన్చార్జి కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి.
Published on: 06/08/2025పీ4 లక్ష్యసాధనకు విద్యాసంస్థల యాజమాన్యాలు తమ వంతు సహకారం అందించాలి. పి4 లో భాగంగా జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వశిష్టా సమావేశ మందిరం నందు బుధవారం జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఇంచార్జ్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఆర్ధిక అసమానతలు తొలగించి పేదరికంలేని సమాజాన్ని రూపొందించాలన్నదే పి4 కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. పేదలకు సేవ చేద్దామనే సదుద్దేశం […]
Moreతల్లి పాలతోనే తల్లి, బిడ్డకు రక్షణ
Published on: 06/08/2025తల్లి పాలను మించిన ఔషధం లేదు బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలునందించాలి తల్లిపాలు వలన కలిగే లాభాలపై అవగాహన కల్పించాలి… … శాసనసభ్యులు మరియు పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు … ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు – 2025 సందర్భంగా బుధవారం భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ ఫంక్షన్ హాల్ నందు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భీమవరం శాసనసభ్యులు మరియు పీఏసీ చైర్మన్ పులపర్తి […]
Moreఆక్వా జోన్ సర్వేలో నిబంధనలు కచ్చితంగా పాటించి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి-జిల్లా ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.
Published on: 05/08/2025జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో మంగళవారం మత్స్య, గృహ నిర్మాణ శాఖలపై ఇంచార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మత్స్య, గృహ నిర్మాణ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్వాజోన్ సర్వేలో నిబంధనలు కచ్చితంగా పాటించి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. మండల్ లెవెల్ కమిటీ అధికారులు అందరూ ఆక్వా జోన్ లో ప్రతిపాదించిన ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. సీవీడ్ సముద్రపు నాచు పెంపకం (సీవీడ్) పై […]
Moreపిఫోర్ మార్గదర్శి అంటే డబ్బున్న వారు కాదు.. మార్గదర్శి అంటే మనసున్న వారు
Published on: 05/08/2025వివిధ వ్యక్తులు చేస్తున్న సేవలను ఒకే తాటిపైకి తీసుకువచ్చే లక్ష్యమే పిఫోర్ పోర్టర్ లో రిజిస్టర్ చేసుకునే వారికి ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురండి … ఇన్చార్జి కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి డిఆర్డిఏ, డ్వామా శాఖల ద్వారా ప్రేరేపితులై ముందుకు వచ్చిన పి4 మార్గదర్శిలతో మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు ఇంచార్జ్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ […]
Moreమార్గదర్శుల నుంచి చిన్న ఆసరా పేదలకు కొండంత అండ అవుతుంది-ఇంచార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.
Published on: 05/08/2025పి4 కు స్వచ్ఛంధంగా వచ్చినవాళ్లే మార్గదర్శులు మంగళవారం సచివాలయంలో పీ4పై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. భీమవరం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకు చేపడుతున్న జీరో పావర్టీ-పీ4 లక్ష్యం 2029 నాటికి సాకారం అవుతుందని, ఇదే మొదటి అడుగు అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఈ నెల 19వ తేదీ నుంచి […]
Moreపది రోజుల్లో వాట్సాప్ ద్వారా 50 శాతం సేవలు అందించేలా చర్యలు-ఇన్చార్జ్ జిల్లా కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 05/08/2025వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు ఇప్పటివరకు జిల్లాలో రెండు వేలు వాట్సప్ అప్లికేషన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాట్స్అప్ గవర్నెన్స్ గురించి ప్రజలకు తెలిసేలా ర్యాలీలు నిర్వహించి విస్తృతంగా అవగాహన కల్పించాలని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆదేశాలు అనుసరించి మంగళవారం అత్తిలి గ్రామంలో వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు అత్తిలి గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద నుండి అత్తిలి మెయిన్ సెంటర్ వరకు వాట్సప్ […]
Moreవిద్యార్థులకు సైన్స్ పై ఆసక్తి పెంచే విధంగా బోధనా పరికరాలతో విద్యాబోధన చేయాలి-ఇన్చార్జి కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి.
Published on: 05/08/2025పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఇన్చార్జి కలెక్టర్ టీ.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని అటల్ టింకరింగ్ ల్యాబ్ లో ఎలక్ట్రాన్ మిషన్లు, త్రీడీ ప్రింటర్, వెల్డింగ్ మిషన్, షోల్డరింగ్ టూల్స్ తదితర సైన్స్ యంత్ర పరికరాలను ఇన్చార్జి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ల్యాబ్ లోని ఎలక్ట్రానిక్, సైన్స్ బోధన పరికరాలు పనితీరును,వాటి ఉపయోగాలను ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయనకు వివరించారు. రోజువారి విద్యా బోధనలో […]
Moreఎట్టి పరిస్థితుల్లో బాలలు పని ప్రదేశాల్లో కార్మికులుగా ఉండకూడదు-ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 04/08/2025కార్మిక చట్టాలు ఉపాధికి సంబంధించిన వివిధ అంశాల పరిష్కారానికి సంబంధిత అధికారులు చొరవ చూపాలి మహిళా కార్మికుల హక్కులు మరియు శ్రేయస్సును కాపాడాలి జిల్లా కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు ఇంచార్జి టి.రాహుల్ కుమార్ రెడ్డి సోమవారం ప్రాన్ ప్రాసెసింగ్ యూనిట్ రైడింగ్ డిస్టిక్ లెవెల్ కమిటీ సభ్యులు లేబర్, ఫిషరీస్, ఇండస్ట్రియల్, పొల్యూషన్, కంట్రోల్ బోర్డ్, ఎంపెడా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఫ్యాక్టరీల్లో […]
Moreరక్తదాన పక్షోత్సవ ప్రచార గోడపత్రిక ఆవిష్కరించిన ఇన్చార్జి కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 04/08/2025ఆగస్టు 5 తేదీ నుండి 18 వ తేదీ వరకు డి ఆర్ డి ఏ ఆధ్వర్యంలో రక్తదాన ప్రచార పక్షోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం ఇన్చార్జి జిల్లా కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి రక్తదాన ప్రచార గోడపత్రికను డిఆర్ఓ మొగలి వెంకటేశ్వర్లు, డిఆర్డిఏ పిడి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, డ్వామ పీ.డి డా.కెసీహెచ్ అప్పారావు, గ్రామ,వార్డు సచివాలయ అధికారి వై.దో సిరెడ్డి, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శివరామ బద్రిరాజులతో కలిసి […]
More

