Close

Press Release

Filter by:

పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులలో వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కలిగి ఉండాలి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.కుమార్ రెడ్డి అన్నారు

Published on: 20/12/2025

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలు, జూనియర్ కళాశాలలో పిల్లలకు పరిశుభ్రత అలవాట్లు నేర్పించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముస్తాబు కార్యక్రమంను శనివారం భీమవరం మండలం చిన్నఅమీరం జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్వహించారు. ఈ ముస్తాబు కార్యక్రమంనకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ప్రతి తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. క్లాస్ రూములు పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ […]

More

రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో పశ్చిమను స్వచ్ఛ జిల్లాగా నిలిపేందుకు ప్రజలు, యువత భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు

Published on: 20/12/2025

మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా “పర్యావరణంలో అవకాశాలు” అనే థీమ్ తో మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో భీమవరం విష్ణు కాలేజీ ఆడిటోరియం నందు నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో అండ్ భీమవరం మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక […]

More

గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుండే జిల్లాల వారీగా తగిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలి–రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్

Published on: 19/12/2025

గోదావరి పుష్కరాలు, కొల్లేరు గ్రామాల సరిహద్దుల గుర్తింపు, పర్యావరణ పరిరక్షణ, తదిత అంశాలపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భీమవరం కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. తొలుత సిఎస్ మాట్లాడుతూ జూన్ 26 నుండి జూలై 7వతేదీ వరకు 12 రోజుల పాటు జరగనున్న గోదావరి పుష్కరాలను విజయంవంతంగా నిర్వహించేందుకు ఇప్పటి నుండే […]

More

“సుశాసన్ సప్తాహ్ – ప్రశాసన్ గావ్ కి ఒరే 2025″ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 19/12/2025

సుపరిపాలన వారోత్సవాల్లో భాగంగా .. పరిపాలన గ్రామాల వైపు (“సుశాసన్ సప్తాహ్ .. ప్రశాసన్ గావ్ కీ ఒరే”) దేశవ్యాప్త ప్రచార ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం కలెక్టరేట్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి వర్చ్యువల్ గా తిలకించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లాలలో ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఈ ప్రచార కార్యక్రమం డిసెంబర్ 19 నుండి 25 వ తేదీ వరకు […]

More

వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ అందిస్తున్న సేవలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 19/12/2025

శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, వీరవాసరం రైల్వే స్టేషన్ రోడ్డు కొత్తపేట సచివాలయం.2 లో సంబంధిత అధికారులు, సచివాలయం సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఇంటింటికి వెళ్లి వాట్సాప్ గవర్నెన్స్ ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. వాట్సప్ గవర్నెన్స్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మన మిత్ర ప్రజల చేతిలో ప్రభుత్వం ద్వారా వాట్సాప్ గవర్నర్ సేవలను […]

More

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా పూర్తి చేయడానికి అధికారులు కృషి చేయాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 18/12/2025

భీమవరం కలెక్టరేట్ ఛాంబర్ నుండి గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఖరీఫ్ 2025-26 సీజన్ ధాన్యం కొనుగోలు పురోగతిపై పౌరసరఫరాలు, రెవెన్యూ, అగ్రికల్చర్, సహకార శాఖ అధికారులతో మండలాల వారీగా గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పురోగతిపై ధాన్యం సేకరణ కేంద్రాలు పనితీరు, రైతులు చెల్లింపులు లక్ష్యాలు, సాధనపై అడిగి తెలుసుకున్నారు. రైతు సమస్యలు పరిష్కరించడంతోపాటు, […]

More

పి.ఎం.ఎం.వై.ఎస్ పథకం ద్వారా తక్కువ యూనిట్ క్యాస్ట్ తో ఎక్కువ మందికి ప్రయోజనం ఉంటుంది–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 18/12/2025

ప్రజల సానుకూల స్పందనలో రాష్ట్రంలోనే పశ్చిమగోదావరి జిల్లా మేటిగా నిలిచింది… సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు ఫలితాలు వెల్లడి.. జిల్లాలోని వివిద అంశాలపై 71 శాతం ప్రజల సానుకూల స్పందనతో మొదటి స్థానం … గురువారం ముగిసిన రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్… 26 జిల్లాల ర్యాంకింగ్ లో ఎరువులు లభ్యత, ప్రజా పంపిణీ వ్యవస్థ, ఆర్ ఓ ఆర్ సర్వే, మహిళలపై నేరాల కట్టడి మొదటి స్థానంలో నిలువగా, విద్యుత్ సర్వీసులు, మాదక ద్రవ్యాల నియంత్రణ, […]

More

ఫిర్యాదుల పరిష్కారంలో అర్జీదారులు సంతృప్తి వ్యక్తం చేయాలి–జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 16/12/2025

ప్రజల నుండి అందిన ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఫిర్యాదుల పరిష్కారం పై అలసత్వం వహించే అధికారులపై చర్యలు ఉంటాయి. మంగళవారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి రెవెన్యూ సర్వీసులు, సర్వే, పీజిఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై ఐ వి ఆర్ ఎస్ కాల్స్ ద్వారా ఫిర్యాదుదారుల నుండి సేకరించిన ప్రజాభిప్రాయంపై ఆర్డీవోలు, తహసిల్దార్లు, మండల సర్వేయర్లు, వీఆర్వోలు, డిజిటల్ అసిస్టెంట్లతో మండలాల వారీగా గూగుల్ మీట్ ద్వారా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ […]

More

గ్యాస్ ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ చార్జి వసూలు చేసిన చర్యలు తప్పవు–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 16/12/2025

వినియోగదారులకు ఇంటి వద్దకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయాలి మంగళవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశం నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి దీపం పథకం కింద లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ అమలు తీరుపై పౌరసరఫరాల అధికారులు గ్యాస్ డీలర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సిలిండర్ రేటు కన్నా అదనంగా ఎటువంటి చార్జీలు వసూలు చేసిన సంబంధిత గ్యాస్ ఏజెన్సీల […]

More

పురపాలక సంఘాల పరిధిలో స్వచ్ఛతకు, పార్కుల అభివృద్ధికి మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 16/12/2025

జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధం చేయాలి కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో మంగళవారం భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు పురపాలక సంఘాల పరిధిలోని టిడ్కో ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పన వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు […]

More