ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కొరకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి అధికారులకు ఆదేశాలు-జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 23/10/2025జున్నూరు కృష్ణ రైస్ మిల్, రైతు సేవా కేంద్రం ఆకస్మిక తనిఖీ… గురువారం పోడూరు మండలంలోని జున్నూరులో కృష్ణ రైస్ మిల్లును, రైతు సేవ కేంద్రంను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లులో గోనె సంచులు నాణ్యతను పరిశీలించారు. ఖరీఫ్ సీజన్ 2025-26 రైతులు నుండి కొనుగోలు చేసే ధాన్యం కొనుగోలు రైస్ మిల్లర్స్ సప్లై చేసే గోనె సంచులు డామేజీలు లేకుండా నాణ్యతతో ఉండాలన్నారు. రైతు […]
Moreజిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పట్ల జిల్లా యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 23/10/2025జిల్లాలో రానున్న రెండు రోజులు పాటు భారీ వర్షాలు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పిడుగుపాటుపై ప్రజల్లో అవగాహన కల్పించాలి భారీ వర్షాల కారణంగా సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదు, వెళ్లిన వాళ్లు అక్టోబర్ 24 సాయంత్రం లోపుగా ఒడ్డుకు చేరుకోవాలి.. భారీ వర్షాలు నేపథ్యంలో రేపు అక్టోబర్ 24 శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటన శిథిలావస్థలో ఉన్న గృహలలోని వారు అప్రమత్తంగా ఉండాలి వర్షంలో విధ్యుత్ […]
Moreపిజిఆర్ఎస్ ఫిర్యాదులను నిర్ణీత గడువులోపుగా జిల్లా అధికారుల స్వీయ పర్యవేక్షణలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.
Published on: 23/10/2025గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిజిఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై వివిధ శాఖల జిల్లా అధికారంతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏప్రిల్ 2025 నుండి 10,884 పి జి ఆర్ ఎస్ విజ్ఞాపనలను పరిష్కరించడం జరిగిందన్నారు. పి జి ఆర్ ఎస్ ఫిర్యాదులను సక్రమంగా పరిష్కరించినది, లేనిది లోపాలను గుర్తించడానికి నియమించిన ఫ్రీ ఆడిట్ కమిటీ సభ్యులు 8,515 విజ్ఞాపనలకు సంబంధించి […]
Moreఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంపుకు గురవుతున్న లోతట్టు ప్రాంతాల పరిశీలన–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 22/10/2025నగరంలో ఆక్రమణలు, ప్రభుత్వ స్థలంలోనికి చొచ్చుకు వచ్చిన నిర్మాణాల యజమానులకు నోటీసులు జారీ చేయాలి.. బివి రాజు పార్క్, ఎడ్వర్డ్ ట్యాంక్ లలో పెడలింగ్ బోట్స్ నడిపేందుకు చర్యలు చేపట్టాలి… వీరమ్మ పార్క్ క్ ముందు వైపు తోపుడుబండ్ల దగ్గర పరిశుభ్రంగా ఉంచాలి… బీసీ కాలేజ్ బాయ్స్ హాస్టల్ లో రన్నింగ్ వాటర్, త్రాగునీరు స్వచ్ఛంగా అందించాలి.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని నీటి పారుదలకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా మున్సిపల్ సిబ్బంది […]
Moreపెండింగ్ లో ఉన్న జాయింట్ ఎల్ పి ఎం లను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు
Published on: 22/10/2025బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయం నుండి రీ సర్వే, హౌసింగ్ ఫర్ ఆల్, పి జి ఆర్ ఎస్ పిటీషన్లు పరిష్కారాలు, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జాయింట్ ఎల్పీఎంలు ఇంకా జిల్లాలో 800 పెండింగ్ ఉండటంపై తహసిల్దార్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న జాయింట్ ఎల్పీఎంలకు […]
Moreరైతుల సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టరేట్, రెవిన్యూ డివిజనల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు.
Published on: 21/10/2025జిల్లాలో తొలి ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రం అక్టోబర్ 27న తాడేపల్లిగూడెంలో ప్రారంభం… ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి. ……జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి. మంగళవారం కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నుండి రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహసిల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులతో ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. […]
Moreజిల్లాలో నెల రోజుల పాటు నిర్వహించిన జి ఎస్ టి 2.0 అవగాహన కార్యక్రమాలు
Published on: 18/10/2025నేడే (అక్టోబర్ 19) పండుగ వాతావరణంలో సూపర్ జి ఎస్ టి – సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమం ముగింపు ఉత్సవాలు కాస్మోపాలిటన్ క్లబ్ భీమవరం సూపర్ జీఎస్టీ బెన్ఫిట్ బజార్ బజార్ నందు సాయంత్రం 5 గంటలకు ప్రారంభం సాంస్కృతిక కార్యక్రమాలు, దియా ఫెస్టివల్ నిర్వహణ –జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కేంద్ర ప్రభుత్వం జి ఎస్ టి 2.0 లో ద్వారా తీసుకువచ్చిన సంస్కారణలో భాగంగా వినియోగదారులకు కలిగే ప్రయోజనాల పై నెల రోజుల […]
Moreచేనేత రంగం అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 18/10/2025చేనేత, హస్తకళా రంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ప్రతి ఒక్కరూ చేనేత దుస్తులు వినియోగించి చేనేత రంగాన్ని కాపాడుకోవాలి. అంతరించి పోతున్న హస్త కళలకు, చేనేత ఉత్పత్తుల పునర్జీవానికి క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఏపి సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు శనివారం భీమవరం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశమందిరం నందు చేనేత, జౌళి శాఖ, క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఏపి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో చేనేత నేతదారులకు […]
Moreపర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలి.. సైకిల్ వినియోగానికి, నడకకు ప్రాధాన్యతను ఇవ్వాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 17/10/2025“స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర” కార్యక్రమం సందర్భంగా రేపు మూడో శనివారం జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టాలి.. “స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా రేపు 19వ తేదీ 3వ శనివారం “క్లీన్ ఎయిర్” స్వచ్ఛ గాలి థీమ్ తో కార్యక్రమాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహించాల్సి ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి స్వచ్ఛ్ ఆంధ్ర….స్వర్ణాంధ్ర […]
Moreరైతుల సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టరేట్, రెవిన్యూ డివిజనల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు–జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి.
Published on: 17/10/2025ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి. శుక్రవారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు పౌర సరఫరాలు, సహకార, రవాణా శాఖల అధికారులతో ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో ధాన్యం సేకరణ ప్రారంభం కానున్న దృష్ట్యా సంబంధిత అధికారులు సత్వరమే ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా అందుబాటులో ఉన్న […]
More