బలహీనంగా ఉన్న కాలువ గట్లు, నదీ పరివాహక ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి తగిన ఏర్పాట్లు చేయాలి–జిల్లా
Published on: 07/07/2025వర్షాకాలం సీజన్ లో అధిక వర్షాలు, వరదలు, తుఫానులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలి.. రానున్న మూడు రోజులు భారీ వర్షాలకు సూచన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. అధికార యంత్రాంగం అన్ని ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేయాలి.. విద్యుత్ అంతరాయం లేకుండా ఏర్పాటు చేయడంతో పాటు, విద్యుత్ ప్రసారం కారణంగా ఏ ఒక్కరు మరణించిన ఉపేక్షించేది లేదు.. గత సంవత్సరకాలంలో అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో భారీ వర్షాలు, వరదలు, తుఫానులను సమర్థవంతం ఎదుర్కొనేందుకు […]
Moreజిల్లాలో భారీ ఎత్తున మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ ఏర్పాట్లు..
Published on: 07/07/2025జిల్లాలోని 1,920 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న 2,79,204 మంది, 121 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలో చదువుతున్న 37,124 విద్యార్థుల తల్లిదండ్రులు భాగస్వామ్యులను చేస్తున్నాం.. తల్లికి వందనం పేరిట 1,76,574 మంది తల్లులకు రూ.229.55 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేసింది.. “ఏక్ పెడ్ మా కే నామ్”లో భాగంగా గ్రీన్ పాస్పోర్ట్ పేరిట ప్రతి విద్యార్థికి ఒక మొక్కను అందజేసి వారి తల్లి పేరున పెంచేలా చర్యలు.. తల్లి మీద మరింత గౌరవం […]
Moreపి జి ఆర్ ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి.
Published on: 07/07/2025ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవు..అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఫిర్యాదుదారులతో మాట్లాడి నాణ్యమైన పరిష్కారం చూపాలి… జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, పిజిఆర్ఎస్ నోడల్ అధికారి వై.దోసి రెడ్డి, కె.ఆర్.ఆర్.సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, డ్వామా పిడి డా.కెసిహెచ్ అప్పారావు, జిల్లాలో పలు ప్రాంతాల నుండి […]
Moreరైతు బజార్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జేసి
Published on: 06/07/2025వినియోగదారులకు సరసమైన ధరల్లోనాణ్యమైన కూరగాయలు, సరుకులు అందజేయాలని ఆదేశం జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి* భీమవరం పట్టణంలో ఉన్న రైతు బజార్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతు బజార్ అంతా కలియ తిరిగారు. రైతు బజార్ లో లభ్యమవుతున్న కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు, నిత్యవసర సరుకులు షాపులను పరిశీలించారు. వాటి నాణ్యతపై ఆరా తీశారు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తాజాగా […]
Moreఈనెల 10న జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలో “మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్” *పండుగలా నిర్వహించాలి
Published on: 06/07/2025మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలి ప్రతి విద్యార్థి అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమం చేపట్టాలి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గూగుల్ మీ ద్వారా మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, డి ఆర్ ఓ మొగిలి వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు, జిల్లా […]
Moreఈ నెల 10న జిల్లాలో పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు జిల్
Published on: 05/07/2025గత ఏడాది కేవలం ప్రభుత్వ పాఠశాలలలోనే పేరెంట్స్ టీచర్స్ మీట్ నిర్వహించడం జరిగిందని, ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో కూడా పిటిఎమ్ సమావేశాలు నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇది ఒక పండుగ వాతావరణంలో, సమగ్ర విద్యా అభివృద్ధికి దోహదపడే విధంగా నిర్వహించనున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,931 ప్రభుత్వ ప్రైవేటుపాఠశాల నుండి విద్యార్ధులు వారి తల్లి దండ్రులతో కలసి హాజరు కానున్నారని తెలిపారు. అలాగే ఈ ఏడాది ప్రభుత్వ, […]
Moreకేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ దత్తత గ్రామం పి.ఎం లంక అభివృద్ధికి గ్రామస్తుల సహకారం ఎంతైనా అవసరమైన జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి అన్నారు.
Published on: 05/07/2025నరసాపురం మండలంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దత్తతు గ్రామమైన పెద్దమైన వాని లంక గ్రామంలో డెలాయిట్ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ తో చేపట్టిన అభివృద్ధి పనులను నరసాపురం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి అనిరుధ్ ఎస్ పులిపాక సంయుక్తంగా శనివారం పరిశీలించారు. తొలుత పిఎం లంక డిజిటల్ భవన్ కు చేరుకుని అక్కడ నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులను […]
Moreపీ4పై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్
Published on: 05/07/2025శుక్రవారం అమరావతి సచివాలయం నుంచి పీ4పై జిల్లా కలెక్టర్లు, శాసనసభ్యులు తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. సమాజంలో పేద, బడుగు బలహీన వర్గాల వారిని ఆర్థికంగా, సామజికంగా బలోపేతం చేసేందుకు పి-4 కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. సమాజంలో సంపన్నులు (మార్గదర్శకులు) పేద, బలహీన వర్గాల వారిని (బంగారు కుటుంబం) దత్తత తీసుకొని వారికి చేయూతనిస్తే వారు ఆర్థికంగా ఎదుగుతారన్నారు. సమాజం […]
Moreభీమవరం పట్టణంలో చెత్త నిర్మూలనకు పక్క ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
Published on: 05/07/2025శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పట్టణ పారిశుద్ధ్యనికి తీసుకోవలసిన చర్యలపై భీమవరం ఆర్డీవో మరియు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి, మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పారిశుద్ధ్యం మెరుగుదలకు ఎన్ని చర్యలు చేపట్టిన నామ్ కే వాస్తే అనే చందంగా ఉందని తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. శానిటరీ ఇన్స్పెక్టర్లకు ఇచ్చిన వాకీటాకీలను ఎందుకు వినియోగించడం […]
Moreభవ్య భీమవరం పేరిట చేపట్టిన వివిధ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు
Published on: 05/07/2025శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భవ్య భీమవరం ప్రాజెక్టుల పురోగతిపై భీమవరం మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి మరియు ఆర్డీవో, మున్సిపల్ అధికారులతో సమావేశమై సమీక్షించారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం చుట్టుపక్కల ఆధ్యాత్మికతతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటుకు మున్సిపల్ అధికారులు కృషి చేయాలన్నారు. నిబంధనలను అతిక్రమించి ఉన్న ఆక్రమణదారులకు వెంటనే నోటీసులు జారీ చేసి, తొలగింపుకు చర్యలు తీసుకోవాలన్నారు. సుందర పట్టణంగా రూపుదిద్దేందుకు చేస్తున్న కృషిలో […]
More