Close

Press Release

Filter:

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైస్ మిల్లర్స్ తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి కోరారు.

Published on: 26/09/2025

శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి జిల్లాలో రైస్ మిల్లర్స్ ప్రతినిధులు మరియు జిల్లా పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ అధికారులతో స్థానిక భారతీయ విద్యా భవన్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ 2025-26 సంబంధించి రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైస్ మిల్లర్స్ సన్నద్ధం కావాలని అన్నారు. అక్టోబర్ 10వ తేదీ […]

More

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వస్తుసేవల పన్ను తగ్గింపు జిఎస్టి 2.0 ప్రయోజనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు జిల్లాలో ప్రత్యేక ప్రచార అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 26/09/2025

సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పై నెల రోజుల సెలబ్రేషన్స్ కార్యక్రమం, సీజనల్ కండిషన్స్, పిఎం సూర్యఘర్, కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లు, సోలార్, విండ్ ప్రాజెక్టులకు భూ సంబంధిత అంశాలపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ జూన్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా […]

More

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని గరిష్ట ప్రయోజనం పొందేల అవగాహన కల్పించడమే ధాన్యం కొనుగోలు అవగాహన సదస్సులు ముఖ్య ఉద్దేశం –జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 26/09/2025

అక్టోబర్ 10వ తారీకు లోపు తాడేపల్లిగూడెం మండలంలో రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రారంభం. శుక్రవారం తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో కమ్యూనిటీ హాల్ నందు ఖరీఫ్ 2025-26 సీజన్ ధాన్యం కొనుగోలు సంబంధించి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి […]

More

ప్రతి మహిళా ఆరోగ్యంగా ఉంటే వారి కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో మహిళల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు.

Published on: 26/09/2025

శుక్రవారం ఉండి మండలం యండగండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన “స్వస్థనారి స్వశక్త పరివార్ అభియాన్” మెడికల్ క్యాంపును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. తొలుత పిహెచ్సిలోని అన్ని వార్డులను పరిశీలించి అందిస్తున్న సేవలుపై ఆరా తీశారు. ఆబా ఐడి రిజిస్ట్రేషన్ ఎంత వరకు పూర్తి చేశారు, ఇంకా ఎన్ని చేయాలి, ఈ నెలలో ఎన్ని ప్రసవాలు చేశారు, ల్యాబ్ టెస్టులు ఎన్ని పూర్తి చేశారు, […]

More

జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published on: 25/09/2025

గురువారం భీమవరం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి డ్వామా, డీఆర్ ర్డిఏ, డిపిఓ, ఫిషరీస్, జి ఎస్ డబ్ల్యూ ఎస్, సిపిఓ, కార్మిక శాఖల జిల్లా అధికారులు, జిల్లాలోని ఎంపీడీవోలతో సమావేశమై వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఎన్ ఆర్ జి ఎస్ ద్వారా పల్లె పండుగ కార్యక్రమంలో 2024 – 25 సంవత్సరంలో మంజూరైన మినీ గోకులం క్యాటిల్ షెడ్ […]

More

జిల్లాలో పరిశ్రమలు, సేవా రంగాల విస్తరణ ద్వారా జిడిపి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నించేలా అధికారులు సమిష్టిగా కృషి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 25/09/2025

ఔత్సాహికవేత్తలు నూతన పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని, మౌలిక వసతులు కల్పన మా బాధ్యత.. గురువారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి మరియు ఇన్వెస్టర్లతో ముఖాముఖి సమావేశం నిర్వహించడం జరిగింది. తొలుత పరిశ్రమల స్థాపనకు ఉత్సాహం చూపిస్తున్న ఔత్సాహికవేత్తల అభిప్రాయాలను, ప్రస్తుతం కొనసాగుతున్న పరిశ్రమల వివరాలు, కొత్తగా ప్రారంభించబోయే పరిశ్రమలు, వ్యాపారాలు, ఎదురవుతున్న ఇబ్బందుల గురించి స్వయంగా వారిని అడిగి తెలుసుకున్నారు. […]

More

స్వచ్ఛతహి సేవ 2025లో భాగంగా “ఏక్ దిన్.. ఏక్ గంట.. ఏక్ సాత్ స్వచ్ఛత”

Published on: 25/09/2025

ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రత సాధ్యం ప్రజా చైతన్యంతో మంచి కార్యక్రమాలకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి వ్యర్థాలను చెత్త బుట్టలోనే వేయాలి. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం, ఆనందం అని, ప్రజలు తమ పరిసరాల పరిశుభ్రత పై బాధ్యత కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. స్వచ్ఛతహి సేవ 2025లో భాగంగా “ఏక్ దిన్.. ఏక్ గంట.. ఏక్ సాత్ స్వచ్ఛత” స్వచ్ఛత కార్యక్రమంలో గురువారం భీమవరం పట్టణంలో పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద అడ్వెర్డాన్ […]

More

వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి, అవసరత మేరకు వెంటనే నిర్మాణాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published on: 23/09/2025

మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన డిస్ట్రిక్ట్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ మీటింగ్ ను సంబంధిత కమిటీ సభ్యులతో కలిపి నిర్వహించి స్వచ్ఛభారత్ మిషన్ పనులు, స్వచ్ఛతాహి సేవ -2025 కార్యక్రమాలు, జల జీవన్ మిషన్ పనులు, విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీ సభ్యుల చొరవ, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ 2023 – 24 & […]

More

ఆడబిడ్డల సంరక్షణకు బాధ్యతాయుతమైన విధులను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సఖి వన్ స్టాప్ సెంటర్ సెంట్రల్ ఎడ్మిన్ ఆదేశించారు.

Published on: 23/09/2025

మంగళవారం విస్సకోడేరు గ్రామంలోని సఖి వన్ స్టాప్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. కార్యాలయంలోని కౌన్సిలింగ్ రూమ్, వసతి గదిని పరిశీలించి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. సఖి సెంటర్ రిజిస్టర్లను, విజయ గాదలను పరిశీలించారు. సమాజంలో రోజురోజుకు మహిళలు, చిన్నారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, విధుల యందు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి వారికి బాసటగా నిలవాలన్నారు. బాధితులకు కౌన్సిలింగ్ జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. సఖి వన్ స్టాప్ సెంటర్ […]

More

ధాన్యము తక్కువ ధరకు అమ్ముకోవద్దు–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 23/09/2025

ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుంది. మంగళవారం పోడూరు మండలం మట్టపర్రు గ్రామంలో పొలాలు వద్ద ఏర్పాటుచేసిన పొలం పిలుస్తుంది, ధాన్యం కొనుగోలు, సంబంధించి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ 2025-26 సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, […]

More