Close

Press Release

Filter by:

యోగాంధ్ర ప్రచారంలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగా పోటీలలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు

Published on: 26/05/2025

జూన్ 21న నిర్వహించనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురష్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “యోగాంధ్ర ప్రచారం – యోగా పోటీ ప్రణాళిక” – 2025 ను రూపొందించిందని దీనికి అనుగుణంగా కార్యాచరణ పగడ్బందీగా అమలు చేయాలని జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. మే 21 నుండి జూన్ 21 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామం, వార్డు, మండలం, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో యోగా పోటీలను పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలలో […]

More

పిజిఆర్ యస్ అర్జీలకు నిర్ణీత సమయంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు …

Published on: 26/05/2025

సోమవారం జిల్లా కలెక్టరేటు పిజిఆర్ యస్ సమావేశం మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింటు కలెక్టరు మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలు పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వివిధ శాఖల అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలు పరిశీలించి నిర్ణీత […]

More

యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం చేయడంలో మాస్టర్ ట్రైనర్ల పాత్ర కీలకమని జిల్లా జాయింట్ కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.

Published on: 25/05/2025

ఆదివారం ఉదయం జిల్లా జాయింట్ కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండవ రోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగ ఢిల్లీ ఆధ్వర్యంలో వర్చువల్ విధానంలో మాస్టర్ ట్రైనర్లకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని సందర్శించారు. విద్యాశాఖ, ఆయుష్‌శాఖలు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణా కార్యక్రమంలో మొదటి రోజు సుమారు 100 మంది మాస్టర్‌ ట్రైనర్స్‌కు యోగాసనాలపై శిక్షణ ఇచ్చారు. ఆదివారం కూడా ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. […]

More

రాబోయే 20 రోజుల్లో జిల్లాలో 10 లక్షల మంది యోగాంధ్ర వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ జరగాలి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 24/05/2025

జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున పెద్ద ఎత్తున యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రజలను సన్నద్ధం చేయాలి యోగాంధ్ర వెబ్సైట్లో ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకొనేలా అధికారులందరూ ప్రత్యేక శ్రద్ధ చూపాలి అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా జరిగే యోగా కార్యక్రమంలో పాల్గొనే వారు యోగాంధ్ర వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ శాతం ప్రగతిపై శనివారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మండల అభివృద్ధి అధికారులు, మున్సిపల్ అధికారులతో […]

More

జూన్ 21వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి పశ్చిమగోదావరి జిల్లా నుండి పెద్ద ఎత్తున రిజిస్టర్ కావాలి

Published on: 24/05/2025

క్యూ ఆర్ కోడ్ లేదా వెబ్సైట్ లింక్ ద్వారా ప్రతి ఒక్కరూ నమోదు కావాలి. జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి … జూన్ 21వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పశ్చిమగోదావరి జిల్లా ప్రజలందరి భాగస్వామ్యం పెద్ద ఎత్తున కావాలని జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా పాల్గొనేందుకు ప్రతి ఒక్కరూ క్యూ ఆర్ కోడ్ లేదా వెబ్ ద్వారా ప్రతి […]

More

మే 25న జిల్లా కలెక్టరేటు క్రీడా మైదానంలో 500 మంది వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, పట్టణ, ప్రముఖులు, విద్యార్థిని, విద్యార్థులతో యోగ ప్రాక్టీస్ సెషన్ నిర్వహణ–జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి …

Published on: 23/05/2025

జూన్ 19వ తేదీన స్థానిక డియన్ ఆర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో 5 వేల మందితో భారీ యోగా ప్రాక్టీసు కార్యక్రమానికి శ్రీకారం జూన్ 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. యోగాంధ్ర 2025పై గ్రామ, మండల,జిల్లా స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. శుక్రవారం జిల్లా కలెక్టరేటు వశిష్ఠ కాన్ఫరెన్స్ హల్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 వ తేదీన జరిగే కార్యక్రమం విజయవంతంపై సంబంధిత అధికారులతో […]

More

కొల్లేరు ఎకో జోన్ నిర్ధారణపై గ్రామసభల ద్వారా అందిన విజ్ఞాపనలను పరిశీలించి, సంబంధిత పరిధిలోని ప్రజలకు ఏకోజోన్ ఏర్పాటుపై అవగాహన కల్పించి తదుపరి చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు…

Published on: 23/05/2025

శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఎకో సెన్సిటివ్ జోన్ నిర్ధారణపై గ్రామ సభల ద్వారా అందిన అభిప్రాయాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు కొల్లేరు నుండి పది కిలోమీటర్ల వరకు ఈ.ఎస్.జెడ్ (ఎకో సెన్సిటివ్ జోన్) నిర్ధారించాల్సి ఉందన్నారు. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో గల ఐదు మండలాలలోని 31 గ్రామాల ప్రజల […]

More

యోగాంధ్రాను విజయవంతం చేయాలి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 23/05/2025

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెలరోజుల ముందు నుంచే యోగపై పలు కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో యోగాంధ్ర 2025కు తీసుకోవలసిన చర్యలకు సంబంధించి ఆయుష్, మెడికల్, ఎడ్యుకేషన్, రెవిన్యూ సంబంధిత శాఖలతో సమీక్ష సమావేశమును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో […]

More

కోపల్లె మంతెన హెరిటేజ్ హోమ్ స్టే రూమ్ లను, సౌకర్యాలను మీడియా బృందంకు స్వయంగా చూపించిన ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ …

Published on: 22/05/2025

గురువారం కాళ్ళ మండలం కోపల్లె మంతెన హెరిటేజ్ నందు రాష్ట్ర పర్యాటక, గృహా నిర్మాణ శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ పాత్రికేయుల సమావేశం నిర్వహించిన అనంతరం మీడియా ప్రతినిధులకు కోపల్లె మంతెన హెరిటేజ్ హోమ్ స్టే వసతులను స్వయంగా చూపించడం జరిగింది. పురాతన కట్టడాలు అయినను అందంగా తీర్చిదిద్ది హోమ్ స్టే పర్యాటక కేంద్రానికి ఆకర్షణీయంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో హోం […]

More

అతిధి దేవోభవ అనే ప్రాచీన సూక్తి ఏపి రంగానికి నిలువుటద్దంగా నిలబడుతుంది. రాష్ట్ర పర్యాటక, గృహా నిర్మాణ శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ …

Published on: 22/05/2025

ప్రపంచ పర్యటక రంగానికి ఏపి గమ్యస్థానంగా మారుతుంది. రానున్న ఐదేళ్లలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో మొదటి స్థానంలో నిలిచేలా కృషి. ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మహర్దశ. భవిష్యత్తు అంతా పర్యటక రంగానిదే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగంలో ఐదేళ్లలో దేశంలో ఏపిని మొదటి స్థానంలో నిలిపేందుకు లక్ష్యంగా పెట్టుకుని పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించి, పలు పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ […]

More