Close

Press Release

Filter by:

జూన్ 19న ఐదువేల మందితో డిఎన్ఆర్ కాలేజీలో భారీ యోగా ప్రదర్శన–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 17/06/2025

యోగ వేదికను డిఎన్ఆర్ కాలేజీకి మార్పు.. యోగ అభ్యసన కార్యక్రమంలో పాల్గొననున్న అథ్లెటిక్స్, స్పోర్ట్స్ గ్రూప్స్, యూత్ గ్రూప్స్ .. భీమవరం పట్టణంలో జూన్ 19న 5 వేల మందితో మెగా యోగాసనాల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం భీమవరం డిఎంఆర్ కాలేజ్ గన్నా బత్తుల క్రీడా మైదానాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ […]

More

యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా పర్యాటక ప్రాంతంలో యోగా పేరిట పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెం/కేపీ పాలెం బీచ్ లో నిర్వహించిన యోగాసనాలతో సందడి నెలకొంది..

Published on: 16/06/2025

పశ్చిమ సాగర తీరంలో సాయం సంధ్య వేళ పచ్చని కొబ్బరి చెట్లు కనువిందు చేస్తుంటే.. పడి లేచే కెరటాల మాదిరిగా యోగాభ్యసనాలు శోభాయ మానంగా సాగాయి… పకృతి ప్రసాదించిన సంగీతంలా సముద్రపు హోరు లయబద్ధంగా వినిపిస్తుంటే యోగా అభ్యాసకులలో నూతన ఉత్సాహం ఉరకలు వేసింది అందరికీ ఆరోగ్యం – యోగాతో సాధ్యం.. ప్రతి ఆసనం ఆరోగ్యప్రదాయిని .. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి .. శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ యోగా మన దైనందిన […]

More

జూన్ 19న భీమవరంలో రాష్ట్ర‌స్థాయి సన్నద్ధత సామూహిక యోగా కార్యక్రమం ..

Published on: 16/06/2025

బివి రాజు కళాశాలలో ఏర్పాట్లు పరిశీలన హాజ‌రుకానున్న 5వేల మంది అథ్లెటిక్స్, స్పోర్ట్స్ పర్సన్స్, యువత, తదితరులు.. .. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. యోగాంధ్ర కార్యక్రమాన్ని మ‌రింత విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేందుకు ప్ర‌తీ జిల్లాకు ఒక థీమ్‌ను ప్ర‌భుత్వం నిర్ణ‌యించిందని, దీనిలో భాగంగా ఈ నెల 19వ తేదీన భీమవరం విష్ణు కాలేజీ ప్రాంగణం నందు సుమారు 5వేల మంది అథ్లెటిక్స్, స్పోర్ట్స్ పర్సన్స్, యువత యోగా ప్ర‌ద‌ర్శ‌న నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి […]

More

విభిన్న ప్రతిభావంతులు సాంకేతిక నైపుణ్యతను పెంపొందించుకోవాలి .. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 16/06/2025

సోమవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా రూ.2.88 లక్షల విలువగల ల్యాప్ ట్యాప్ లను ఉచితంగా అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులైన ఎనిమిది మంది ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెగ్యులర్ కోర్స్ లు చదువుతున్న విద్యార్థులకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ […]

More

క్షేత్రస్థాయిలో ప్రతిరోజు యోగాబ్యాసన కార్యక్రమాలు నిర్వహించాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 16/06/2025

యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. యోగా ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం మున్సిపల్, మండల, సచివాలయ స్థాయిలో యోగ అభ్యసన కార్యక్రమాల నిర్వహణ, యోగ అభ్యాసకుల హాజరు తదితర అంశాలపై జిల్లాలోని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంపై రాష్ట్రస్థాయిలో ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నందున జిల్లాలో వివిధ లొకేషన్స్ లో ప్రతిరోజు […]

More

రేపు పేరుపాలెం బీచ్ యోగా నిర్వహణకు సిద్ధం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 16/06/2025

– యోగాపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు వినూత్న ప్ర‌య‌త్నం – ఎక్క‌డా ఇబ్బంది త‌లెత్త‌కుండా అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకుంటున్నాం – క‌నుల విందుగా జ‌రిగే బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి ప్ర‌తిఒక్క‌రూ ఆహ్వానితులే – ప్ర‌జ‌లు పెద్దఎత్తున పాల్గొని కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాలి – భార‌తీయ వార‌స‌త్వ సంప‌ద ప్ర‌తిఒక్క‌రికీ చేరువ‌కావాలి. భార‌తీయ వార‌స‌త్వ సంప‌ద అయిన యోగాను ప్ర‌తిఒక్కరికీ చేరువ‌చేయాల‌నే గొప్ప ల‌క్ష్యంతో రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న యోగాంధ్ర‌-2025లో భాగంగా జూన్ 16వ తేదీ మధ్యాహ్నం 3.00 గంటలకు […]

More

జిల్లాలో 8.50 లక్షల మంది యోగ రిజిస్ట్రేషన్లు చేసుకోవడం సంతోషకరమైన విషయమని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు

Published on: 14/06/2025

శనివారం కాళ్ల మండలం పెద్దఅమిరం రాధాకృష్ణ కన్వెన్షన్ నందు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగబ్యాసన కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, యోగ శిక్షకులు ఇచ్చిన యోగ అభ్యాసన కార్యక్రమంలో పాల్గొని యోగబ్యాసాలను చేశారు. ఈ సందర్భంగా శాసనసభ ఉపసభాపతి, ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు […]

More

అత్యధిక సార్లు రక్తదాతలు స్ఫూర్తిదాయకం–జిల్లా కలెక్టర్ మరియు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ చదలవాడ నాగరాణి

Published on: 14/06/2025

ప్రతి ఒక్కరు రక్తదాతలు కావాలి.. కృత్రిమంగా పొందలేనిది రక్తం.. సకాలంలో రక్తము అందుబాటులో లేక ఏ ఒక్కరి ప్రాణము పోకూడదు. జూన్ 14 ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు జిల్లా కలెక్టరేట్ వశిష్టా సమావేశ మందిరం నందు రెడ్ క్రాస్ సొసైటీ పశ్చిమగోదావరి జిల్లా యూనిట్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]

More

జిల్లాలోని కాలువలు, చెరువులు, గట్లు ఆక్రమణలను గుర్తించి తొలగించుటకు కార్య చరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులు ఆదేశించారు

Published on: 13/06/2025

శుక్రవారం కలెక్టరేట్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో వాచ్ డాగ్ కమిటీ సభ్యులు మరియు రెవిన్యూ డివిజన్ అధికారులతో ఆక్రమణదారుల నుండి కాలువలు, చెరువులు ట్యాంక్ గట్లు రక్షణ కోసం జిల్లాస్థాయి వాచ్ డాగ్ కమిటీ సమీక్ష సమావేశమును జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి,మాట్లాడుతూ సి సి ఎల్ ఏ చీఫ్ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని చెరువులు, కాలువలు […]

More

దయచేసి డబ్బులు కోసం వైద్యం చేయవద్దు, జబ్బును తగ్గించడానికి మాత్రమే వైద్యం చేయాలని విజ్ఞప్తి..

Published on: 13/06/2025

జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవ చికిత్సలకు డబ్బులు వసూలు చేసిన హాస్పిటల్స్ యాజమాన్యాలపై జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం.. పేదల వైద్యానికి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయి.. లేని జబ్బును ఉన్నట్టుగా చూపించి వైద్యం చేయడంతో ఎన్నో ప్రాణాలు పోతున్నాయని, కొంతమంది జీవచ్ఛవంలా బతుకుతున్నారని ఆ కుటుంబాల బాధను ఎవరు తీర్చగలరని గట్టిగా ప్రశ్నించారు? ప్రభుత్వ ఉచిత సేవలకు నగదును వసూలు చేసిన ఎంతటి ఆసుపత్రి నైనా ఉపేక్షించేది లేదు… చికిత్స పేరుతో వసూలు […]

More