అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న జిల్లా వ్యాప్తంగా నిర్వహించే యోగా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలి.
Published on: 20/06/2025అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న యోగ కార్యక్రమాల నిర్వహణపై కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఎంపీడీవోలు, తహాసిల్దారులు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 21న యోగా కార్యక్రమాల నిర్వహణకు మండల ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని సంబంధిత అధికారులు మండల స్థాయి అధికారుల సమన్వయంతో పనిచేసి 21వ తేదీన 4,835 లొకేషన్స్ లో జరిగే […]
Moreపేద పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో కూడా అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కేటాయించిన 25% సీట్లుకు నూరు శాతం అడ్మిషన్లు ఇవ్వాల్సిందే..
Published on: 19/06/2025అడ్మిషన్లు తీసుకొని ప్రవేటు పాఠశాలలపై చర్యలు తప్పవు… ప్రైవేటు పాఠశాలలో 25% సీట్లు భర్తీపై వెంటనే నివేదికను అందజేయాలి.. అధిక ఫీజులు వసూలు, పాఠశాలలో పుస్తకాలు, విద్యా మెటీరియల్ అమ్మకాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు.. ప్రభుత్వం సూచించిన సమయాల్లోనే పాఠశాలలను తప్పక నిర్వహించాలి, అదనపు సమయం నిర్వహిస్తే చర్యలు ఉంటాయి ప్రభుత్వ పాఠశాలలకు ఏ నిబంధనలు అయితే వర్తిస్తాయో, ప్రైవేటు పాఠశాలలకు కూడా అవే నిబంధనలు వర్తిస్తాయి ఇందులో ఏ విధమైన వ్యత్యాసం లేదు.. ఎంఈఓలు, […]
Moreవేలాది మందితో ప్రశాంత వాతావరణంలో కనుల పండుగగా జరిగిన మెగా యోగా కార్యక్రమం.
Published on: 19/06/2025పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో యోగా సందడి ఒకేసారి 6 వేల మందితో యోగాబ్యాసనాలు నిర్వహణ.. యోగా భారతదేశ ప్రాచీన సంపద, ప్రపంచంలో 180 దేశాలలో యోగా సాధన ప్రతి భారతీయడు గర్వించదగ్గ విషయం. సంపూర్ణ ఆరోగ్యo కోసం ప్రతి ఒక్కరూ యోగా సాధన ఒక దిన చర్యగా పెట్టుకోవాలి. కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ … యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక డిఎన్ఆర్ కళాశాల గ్రౌండ్ లో జిల్లా కలెక్టరు చదలవాడ […]
Moreయువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా పెద్ద ఎత్తున అవగాహన ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు
Published on: 19/06/2025బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన “నషా ముక్త్ భారత్ అభియాన్” క్యాంపెన్ కార్యకలాపాలపై జిల్లా కలెక్టర్ సంబంధిత కమిటీ సభ్యులతో సమీక్షించారు. జూన్ 26న మాదకద్రవ్యాలు నిరోధక దినోత్సవం సందర్భంగా యువతకు అవగాహన కల్పించేందుకు పలు సందేశాత్మక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా కళాశాల విద్యార్థులకు వ్యాసరచన, వకృత్తుత్వం పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. పోలీస్ శాఖ హాట్స్పాట్ ను గుర్తించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. వర్క్ […]
Moreరేపు భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో రాష్ట్రస్థాయి మెగా యోగ ఈవెంట్ నిర్వహణ–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 18/06/2025అధికారులు ఏర్పాట్లను పకడ్బందిగా పూర్తి చేయాలి.. సుమారు 6 వేలు మంది పాల్గొనే లక్ష్యంగా అథ్లెటిక్స్, స్పోర్ట్స్ గ్రూప్స్, యూత్ గ్రూప్స్ తో యోగా ప్రదర్శన, ప్రాంగణం చుట్టూ 10 ఎల్ఈడి స్క్రీన్ లు ఏర్పాటు యోగాలో పాల్గొననున్న జిల్లాలోలోని కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉపసభాపతి, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు రేపు 19వ తేదీన భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో నిర్వహించునున్న రాష్ట్రస్థాయి యోగా ప్రదర్శన విజయవంతానికి సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి […]
Moreప్రపంచ నాగరికత వ్యవసాయంతోనే ప్రారంభమైందని, వ్యవసాయంలో సాంకేతికతను వినియోగించి అధిక లాభాలు పొందాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రైతులకు సూచించారు.
Published on: 18/06/2025రైతులకు పంట సాగులో లబ్ధిని చేకూర్చేందుకు ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుంది.. క్రిసాన్ డోన్స్ 80% సబ్సిడీపై జిల్లాలో40 గ్రూపులకు రూ.3.14 కోట్లు విడుదల.. 709 సన్న, చిన్న కారు రైతులకు వ్యక్తిగత వ్యవసాయ పరికరాలు రాయితీపై సరఫరాకు రూ.3.84 కోట్లు విడుదల.. బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన “వ్యవసాయ యంత్ర పరికరాలు రాయితీపై పంపిణీ” సబ్సిడీ విడుదల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని రైతులకు […]
Moreరేపు జూన్ 19వ తేదీన 5 వేల మందితో భీమవరం డిఎన్ ఆర్ కళాశాల గ్రౌండ్ లో నిర్వహించే మెగా యోగ ప్రదర్శన విజయవంతం చేసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి.
Published on: 18/06/2025మెగా యోగ ప్రదర్శన లో పాల్గొననున్న అథ్లెటిక్స్, స్పోర్ట్స్ గ్రూప్స్, యూత్ గ్రూప్స్, కళాశాల, పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు. యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణలో భాగంగా గురువారం నిర్వహించే మెగా యోగ ప్రదర్శన రాష్ట్రస్థాయిలో జిల్లాను ప్రథమ స్థాయిలో ఉంచేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలి. .. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు జిల్లాకు కేటాయించిన ప్రత్యేక థీమ్ “అథ్లెటిక్స్, స్పోర్ట్స్ గ్రూప్స్, యూత్ గ్రూప్స్” తో […]
Moreజూన్ 19న ఐదువేల మందితో డిఎన్ఆర్ కాలేజీలో భారీ యోగా ప్రదర్శన–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 17/06/2025యోగ వేదికను డిఎన్ఆర్ కాలేజీకి మార్పు.. యోగ అభ్యసన కార్యక్రమంలో పాల్గొననున్న అథ్లెటిక్స్, స్పోర్ట్స్ గ్రూప్స్, యూత్ గ్రూప్స్ .. భీమవరం పట్టణంలో జూన్ 19న 5 వేల మందితో మెగా యోగాసనాల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం భీమవరం డిఎంఆర్ కాలేజ్ గన్నా బత్తుల క్రీడా మైదానాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ […]
Moreయోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా పర్యాటక ప్రాంతంలో యోగా పేరిట పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెం/కేపీ పాలెం బీచ్ లో నిర్వహించిన యోగాసనాలతో సందడి నెలకొంది..
Published on: 16/06/2025పశ్చిమ సాగర తీరంలో సాయం సంధ్య వేళ పచ్చని కొబ్బరి చెట్లు కనువిందు చేస్తుంటే.. పడి లేచే కెరటాల మాదిరిగా యోగాభ్యసనాలు శోభాయ మానంగా సాగాయి… పకృతి ప్రసాదించిన సంగీతంలా సముద్రపు హోరు లయబద్ధంగా వినిపిస్తుంటే యోగా అభ్యాసకులలో నూతన ఉత్సాహం ఉరకలు వేసింది అందరికీ ఆరోగ్యం – యోగాతో సాధ్యం.. ప్రతి ఆసనం ఆరోగ్యప్రదాయిని .. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి .. శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ యోగా మన దైనందిన […]
Moreజూన్ 19న భీమవరంలో రాష్ట్రస్థాయి సన్నద్ధత సామూహిక యోగా కార్యక్రమం ..
Published on: 16/06/2025బివి రాజు కళాశాలలో ఏర్పాట్లు పరిశీలన హాజరుకానున్న 5వేల మంది అథ్లెటిక్స్, స్పోర్ట్స్ పర్సన్స్, యువత, తదితరులు.. .. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. యోగాంధ్ర కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రతీ జిల్లాకు ఒక థీమ్ను ప్రభుత్వం నిర్ణయించిందని, దీనిలో భాగంగా ఈ నెల 19వ తేదీన భీమవరం విష్ణు కాలేజీ ప్రాంగణం నందు సుమారు 5వేల మంది అథ్లెటిక్స్, స్పోర్ట్స్ పర్సన్స్, యువత యోగా ప్రదర్శన నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి […]
More