• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

Press Release

Filter:

జిల్లాలో పేదరిక నిర్మూలనకు అందరూ కలిసిరావాలి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 25/07/2025

శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీరో పావర్టీ పీ4పై అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా కలెక్టరేట్ భీమవరం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సంకల్పించి తాను కూడా కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. పేదరికంపై చేస్తున్న పోరులో తనతో […]

More

పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో రాజీలేదు-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 25/07/2025

నిధులు కొరత లేదు.. నూరు శాతం మౌలిక వసతుల కల్పనకు సిద్ధంగా ఉన్నాం.. శుక్రవారం ఆకువీడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించి ఆసుపత్రి మౌలిక వసతుల విస్తరణ పై సంబంధిత వైద్యాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పేదలు అనారోగ్యం పాలైతే ప్రైవేట్ హాస్పటల్ ను ఆశ్రయించి ఆర్థికంగా మరింత పేదలుగా మారుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. ఆకివీడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ […]

More

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేలా విద్యాధికారులు, ఉపాధ్యాయులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 23/07/2025

బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలోని పాఠశాలల విద్యా ప్రమాణాలపై సంబంధిత విద్యాశాఖ అధికారులు, టీచర్స్ యూనియన్ల ప్రతినిధులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉన్నారని, పిల్లలకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలని సూచించారు. ప్రస్తుతం అందించిన స్టడీ మెటీరియల్ తాను కూడా చూశానని చాలా బాగుందని, ఉపాధ్యాయులు […]

More

భీమవరం కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ వద్ద అన్న క్యాంటిన్లు సందర్శన-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 23/07/2025

అందిస్తున్న ఆహార పదార్థాలపై ఆరా.. అన్న క్యాంటీన్ల ప్రాంగణం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి… 40 మంది పేదవారికి వస్త్రాలు పంపిణీ అన్న క్యాంటీన్ ద్వారా అందించే ఆహార పదార్థాలు శుభ్రంగా, వేడిగా, రుచిక అందించాలని, ప్రభుత్వ లక్ష్యం మేరకు అన్న క్యాంటీన్లను చిత్తశుద్ధితో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ ల వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ఆకస్మికంగా సందర్శించారు. ఈ […]

More

గడిచిన ఐదు సంవత్సరాలుగా వృద్ధులకు, అచేతన స్థితిలో ఉన్న వారికి ప్రతినిత్యం ఆహారాన్ని అందించాలంటే ఎంతో దాతృత్వం కలిగి ఉండాలి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 23/07/2025

నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్న తులసి రాంబాబు సేవలు మన ముఖ్యమంత్రి చేపట్టిన P4 ను గుర్తు చేస్తున్నాయి.. సంపాదించిన దానిలో నిరంతరాయంగా మానవ సేవకు ఖర్చు చేయడం ఎంతో గొప్ప విషయం.. దాతృత్వం కలిగిన వ్యక్తులు మన ముఖ్యమంత్రి ప్రకటించిన పి4 మార్గదర్శకులుగా నమోదు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు వీరవాసరంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ బుధవారం వీరవాసరం తులసి కన్వెన్షన్ హాల్ నందు అన్నదాత మల్ల తులసి […]

More

ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు రోగులకు నమ్మకంతో కూడిన నాణ్యమైన వైద్య సేవలు అందించాలి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి .

Published on: 22/07/2025

నిర్దేశించిన లక్ష్యాలు సాధించని పీహెచ్సీ వైద్యాధికారులపై కలెక్టర్ ఆగ్రహం. రోగులకు వైద్య సేవలు అందించడంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు. ప్రతినెల 3 వేల ఓపి, పది డెలివరీలు ఉండాల్సిందే… రోగుల నుండి ఎవరైనా సిబ్బంది సొమ్ము డిమాండ్ చేస్తే సస్పెన్షన్ తప్పదు. జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖల పని తీరుపై […]

More

విద్యార్థులకు వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించాలి-జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 21/07/2025

మెనూ ప్రకారం వంటలను రుచికరంగా చేయాలి ప్రభుత్వ బాలికల వసతి గృహం ఆకస్మిక తనిఖీ జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి భీమవరం మండలంలోని దిరుసుమర్రు గ్రామంలో మూడవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు నిర్వహిస్తున్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహమును సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడారు వసతి గృహంలో వారికి అందుతున్న సేవల […]

More

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకోండి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 21/07/2025

జనవరి 1, 2026 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటర్ జాబితాలో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్ నందు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ 2026 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తయ్యే ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు […]

More

రాబోయే రబి కాలంలో కెఎన్ఎం 12368 సన్నని ధాన్యం రకం పండించడానిక రైతులను ప్రోత్సహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

Published on: 21/07/2025

భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో కెఎన్ఎం 12368 అనే సన్నని ధాన్యం వరినాట్లు వేసిన పొలాన్ని సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆ రకం యొక్క గుణగణాల్ని, మార్కెట్ విధానంపై పలు సూచనలు చేశారు. వ్యవసాయ అధికారులతో రైస్ మిల్లర్లను అనుసంధానం చేసి ఈ రకం ఓపెన్ మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువ అమ్ముడు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కెఎన్ఎం 12368 రకం రాబోయే రబి […]

More

జిల్లాలోని వ్యవసాయ ఆధారిత భూములలో ఎరువుల వినియోగం తగ్గించి పచ్చిరొట్ట వినియోగించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 21/07/2025

సోమవారం పీజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా “పచ్చిరొట్ట ఫైర్లకు వాడడం ద్వారా చేకూరే ప్రయోజనాలపై” గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ అధిక ఎరువులు వినియోగం కారణంగా భూసారం దెబ్బతిని జీవం కోల్పోవడంతో భూమి సాగుకు పనికి రాకుండా పోతుందన్నారు. పచ్చిరొట్ట పైర్లను వాడడం ద్వారా 25% ఎరువులను ఆడా చేసుకోవచ్చు అన్నారు. పచ్చిరొట్ట ఎరువుతో మట్టికి జీవం వస్తుంది అన్నారు. వర్షాకాలానికి ముందు […]

More