రామకృష్ణ మిషన్ వధాన్యత మత్స్యకార కుటుంబాలలో చిరస్థాయిగా నిలుస్తుంది–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 28/02/2026మొంథా తుఫాన్ పునరావాస ప్రాజెక్టు 2025-26 క్రింద 100 మంది పేద మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.70 వేల విలువైన బోట్లు, వలలు పంపిణీ… జిల్లా కలెక్టర్ ఆలోచనతో రామకృష్ణ మిషన్ ఔదార్యంతో పేద మత్స్యకారి కుటుంబాలకు సమకూరిన బోట్లు, వలలు బోట్లు అందుకున్న కుటుంబాల కళ్ళలో ఆనందం అనిర్వచనీయం నేడు నరసాపురం తీర ప్రాంత గ్రామాల్లోని మత్స్యకారుల కుటుంబాలలో పండుగ వాతావరణం నెలకొంది. మొంథా తుఫాన్ పునరావాస ప్రాజెక్టు 2025-26 క్రింద రాజమండ్రి రామకృష్ణ మిషన్ […]
Moreనరసాపురం పట్టణం 15వ వార్డులోని బొండమ్మ మహిళ వృద్ధుల ఆశ్రమం నందు శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ…
Published on: 28/02/2026ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా అంతటా 2,22,980 మంది లబ్ధిదారులకు రూ.96.39 కోట్లు పింఛన్లు పంపిణీ …..జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. నరసాపురం పట్టణం 15వ వార్డు మసీదు సెంటర్ వలవల వారి వీధి బొండమ్మ మహిళ వృద్ధుల ఆశ్రమం నందు నేడు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులను ఆపాయ్యతగా పలకరించి పింఛన్లు, పండ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా, […]
Moreచిత్రాయి చెరువు గట్టు ప్రాంతంలో తాగునీటి కారణంగా ఒంటిపై దురదలు వచ్చాయి అనే సందేశం గురువారం రాత్రి అందిన వెంటనే వైద్య శాఖ అధికారును అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్..
Published on: 27/02/2026రాత్రికి రాత్రే వైద్యాధికారులు ప్రతి ఒక్కరిని పరిశీలించి స్కిన్ ఎలర్జీ ఉన్న 54 మందిని గుర్తించి ఆయింట్మెంట్, టాబ్లెట్లు పంపిణీ. ప్రమాదకర పరిస్థితి లేదని ధ్రువీకరించిన వైద్యులు త్రాగునీటి కారణంగా స్కిన్ ఎలర్జీ తో ఇబ్బంది పడుతున్నవారు భయపడవలసిన అవసరం లేదు.. అన్ని చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాం త్రాగు నీటిని వెంటనే తనిఖీ చేయాలని గ్రామీణ నీటి సరఫరా అధికారులకు ఆదేశాలు శుక్రవారం త్రాగునీటి సరఫరాను తనిఖీ చేసి పంచాయతీ సెక్రటరీకి స్వల్ప జాగ్రత్తలను తెలియజేసిన […]
Moreఅర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేయడానికి ఉపయుక్తంగా ఉండే యుఎఫ్ సర్వే పూర్తి చేయడం పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
Published on: 27/02/2026భీమవరం పట్టణంలో యుఎఫ్ సర్వే పూర్తి కాకపోవడంపై అసహనం వ్యక్తం ఒకరు విధులు గురించి మరొకరు గుర్తు చేయాల్సిన అవసరం లేదు.. మనమందరం ప్రజలకు మేలైన సర్వీస్ లు అందించడానికి నియమించబడ్డాం అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి రానున్న రెండు రోజుల్లో నూరు శాతం ఈఎఫ్ సర్వే, ఈకేవైసీ పూర్తి కాకపోతే చర్యలకు బద్దులు కావాల్సి ఉంటుంది మీ విభాగ అధిపతి ఆదేశాలను తప్పకుండా పాటించాల్సిందేనని హెచ్చరిక ….. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం మున్సిపల్ కార్యాలయాన్ని […]
Moreవెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహం ఆకస్మిక తనిఖీ
Published on: 25/02/2026హాస్టల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి చదువుకునేందుకు అనుకూలమైన వాతావరణం కల్పించాలి భద్రతా చర్యలు కచ్చితంగా పాటించాలి …జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పెనుగొండలోని వాసవి వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో విద్యార్థినులకు అందుతున్న వసతులు, పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లపై ఆమె నిశితంగా సమీక్ష నిర్వహించారు. తనిఖీ సందర్భంగా హాస్టల్ పరిసరాలు, విద్యార్థినులు నివసిస్తున్న గదులు, భోజనశాల, వంటగది, నిల్వ గదులు, త్రాగునీటి సదుపాయాలు […]
Moreకేసుల విచారణను సంయుక్తంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 24/02/2026నిషేదిత భూముల జాబితా – 22-ఎ కు దరఖాస్తులు విచారణపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా యంత్రాంగం నెలలో ప్రతి మంగళవారం (సెలవు దినాలు మినహా) 22-ఎ కేసుల విచారణ. నేడు విచారణకు చేపట్టిన 30 కేసులు.. మధ్యాహ్నం ప్రారంభించిన కేసులు విచారణ రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది. భీమవరం కలెక్టరేట్ చాంబర్ నందు మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంయుక్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక […]
Moreప్రతి సోమవారం నిర్వహించే రెవెన్యూ క్లినిక్ లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 24/02/2026జిల్లాలో సత్ఫలితాలనిస్తున్న రెవిన్యూ క్లినిక్ లు.. 7 విడతలుగా 72 దరఖాస్తులు పరిష్కారం.. రెవెన్యూ క్లినికల్ ల ద్వారా భూ సమస్యల పరిష్కారం వేగవంతంగా జరుగుచున్నది.. రాష్ట్ర ప్రభుత్వం భూసమస్యలపై ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్స్ లు సత్ఫలితాలను నిస్తున్నాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే పీజీఆర్ఎస్ తో పాటు సమాంతరంగా భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ లను నిర్వహించడం జరుగుచున్నదన్నారు. డిసెంబర్ 29,2025న రెవెన్యూ క్లినిక్ […]
Moreభీమవరంలోని శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్ నందు ఫిబ్రవరి 27న నిర్వహించే మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ ను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 24/02/2026కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థచే భీమవరం శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్ నందు ఈ నెల 27వ తారీఖున మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ లో సుమారు 21 ప్రముఖ […]
Moreప్రభుత్వ ఆసుపత్రులలో అందించే వైద్య సేవలపై సంతృప్తిస్థాయి పెరిగే విధంగా వైద్యాధికారులు, డాక్టర్లు మెరుగైన సేవలందించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 24/02/2026ప్రభుత్వ ఆసుపత్రులలో గర్భిణీ స్త్రీల ప్రసవాలు తగ్గడంపై వైద్యాధికారులు, డాక్టర్లపై కలెక్టర్ ఆగ్రహం ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్య సిబ్బంది రోగుల నుండి సొమ్ము డిమాండ్ చేస్తే కఠిన చర్యలు. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. జిల్లాలో అన్ని ఆరోగ్య కార్యక్రమాలలో నూరు శాతం లక్ష్యసాధనకు వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేయాలి. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి మంగళవారం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల మెడికల్ అధికారులు, ఏరియా ఆసుపత్రుల వైద్యాధికారులు, సూపరింటెండెంట్స్, పిహెచ్సి […]
Moreప్రయోగాలు చేసేందుకు విద్యార్థులను ఉపాధ్యాయులు నిరంతరాయంగా ప్రోత్సహించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 23/02/2026నేటి చిన్న, చిన్న ప్రయోగాలే రేపటి విజయానికి బాటలు వేస్తాయి.. నూతన ఆవిష్కరణలకు నిరంతరాయంగా ప్రయోగాలు జరగాలి. ఉండి మండలం మహాదేవపట్నం గాదిరాజు అప్పల నరసింహరాజు జిల్లా పరిషత్ పాఠశాల నందు నిర్వహించిన “సైన్స్ సమగ్ర మహోత్సవ్ -2026” కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొని, విద్యార్థులు తయారుచేసిన వివిధ ప్రాజెక్టులను పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సమగ్ర శిక్ష మరియు ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ కలిసి సోమవారం […]
More