Close

Press Release

Filter by:

జిల్లాలో యూరియా కొరత లేదు, రైతులు అవసరం మేరకే యూరియా కొనుగోలు చేయాలి

Published on: 22/01/2026

కౌలు రైతులను పిఎసిఎస్ లో మెంబర్లు గా చేర్చుకుని పంట రుణాలను అందజేయాలి.. రైతులు యూరియా వాడకాన్ని తగ్గించుకోవాలి.. తణుకు మండలం వేల్పూరు గ్రామం ఏర్పాటుచేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులకు డివిడెండ్, వడ్డీ రాయితే పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ సహకార సంఘాలు ఎరువులు అమ్మకాలు, పాల సేకరణ, గోల్డ్ లాకర్స్, పంట […]

More

పట్టాదారు పాసు పుస్తకాలు వెరిఫికేషన్ వేగవంతం చేయాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 22/01/2026

పట్టాదారు పాస్ పుస్తకాల వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం భీమవరం మండలం యనమదుర్రు గ్రామాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయంలో రెవిన్యూ అధికారులు, రైతులతో కలిసి మాట్లాడారు. మండలంలో రీ సర్వే పూర్తి అయిన యనమదుర్రు గ్రామంలో ఫిబ్రవరి 2వ తేదీ నుండి 9వ తేదీ వరకు రైతులకు రాజముద్రతో కొత్త పట్టాదారుపాసు […]

More

జిల్లాలో అభ్యుదయ రైతులు హైడ్రోపోనిక్ యూనిట్స్ ఏర్పాటుకు ముందుకు రావాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 22/01/2026

ఉద్యానవన పంటలలో సాంకేతికతను అందిపుచ్చుకుని రైతులు లాభాలను గడించాలి తణుకు మండలం యర్రాయి చెరువు ప్రాంతంలో యువ రైతు రెండు ఎకరాల విస్తీర్ణంలో కూరగాయలు పండించేందుకు రూ.1.40 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన హైడ్రోపోనిక్ యూనిట్ ను గురువారం జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి సందర్శించి రైతు ఏర్పాటు చేసిన యూనిట్, సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్శనలో తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి […]

More

భీమవరం వృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 22/01/2026

భీమవరం పురపాలక సంఘ పరిధిలోని తాడేరు రోడ్డులో ఉన్న భీమవరం వృద్ధుల ఆశ్రమాన్ని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులతో జాయింట్ కలెక్టర్ ఆత్మీయంగా మాట్లాడి వారి ఆరోగ్యం, భోజనం, వసతి సౌకర్యాలు గురించి వివరాలు అడిగి తెలుసుకొని వృద్ధులకు దానిమ్మకాయలు, కమలాలు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. వృద్ధులకు అందుతున్న వైద్య సేవలు, పారిశుధ్యం, భద్రత తదితర ఏర్పాట్ల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. […]

More

జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి పరచవలసిన అవసరం ఎంతైనా ఉంది

Published on: 22/01/2026

జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి యువత ముందుకు రావాలి.. తణుకు నియోజకవర్గంలో ఎం ఎస్ ఎం ఈ ప్రవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ అభివృద్ధికి అవగాహన సమావేశం నిర్వహణ జిల్లాలో ప్రభుత్వ భూములు కొరత కారణంగా ప్రభుత్వ సూచనలతో ప్రైవేటు భూములు కలిగిన యజమానులు ఎం ఎస్ ఎం ఈ పార్కుల ఏర్పాటుకు ముందుకు రావాలి మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు పరిశ్రమల స్థాపనకు 45 శాతం సబ్సిడీకి అర్హులు పారిశ్రామికవేత్తలు పరిశ్రమ స్థాపన వరకు అవసరమైన సహాయ […]

More

విద్యార్థులు క్రమశిక్షణ, శ్రద్ధ, లక్ష్యాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు

Published on: 21/01/2026

గునుపూడి రైతు బజార్ వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల, బీసీ సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల, కళాశాల విద్యార్థినిలతో సమావేశమై వారితో అనేక విషయాలపై మాట్లాడుతూ సమాధానాలను తెలుసుకున్నారు. ఎలా చదువుతున్నారు, హాస్టల్ లో వసతి ఎలా ఉంది, మెనూ ప్రకారం వడ్డిస్తున్నారా, అందరికీ మంచాలు, దోమతెరలు ఉన్నాయా తదితర విషయాలపై ఆరా తీశారు. హాస్టల్లో వుండి ఇంజనీరింగ్ చదువుకుంటూ […]

More

జిల్లాలో ఆక్వా చెరువుల అప్సడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెలాఖరు నాటికి నూరు శాతం పూర్తి కావాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 21/01/2026

కలెక్టరేట్ పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో ఆక్వా చెరువుల అప్సడ రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మత్స్యశాఖ అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1,32,000 ఎకరాలలో ఆక్వా సాగు జరుగుతుందని, ఇప్పటివరకు 65,704 ఎకరాలు ఆక్వా సాగు అప్సడలో రిజిస్ట్రేషన్ జరిగిందని, 39,816 ఎకరాలు అప్సడలో రిజిస్టర్ కావలసి ఉందన్నారు. ఈ నెలాఖరు నాటికి నూరు శాతం అప్సడలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయించాలని మత్స్యశాఖ […]

More

జిల్లాలో అగ్నిమాపక నిరోధాలకు గట్టి చర్యలు చేపట్టాలని, ఎక్కడ ముందు గుండు సామాగ్రి తయారీ జరగకూడదని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

Published on: 21/01/2026

భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అగ్నిమాపక శాఖపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో మందు గుండు సామాగ్రి తయారీకి ఏ ఒక్కరికి అనుమతులు లేవని, ఎవరైనా తయారుచేసినట్లు తెలిస్తే సంబంధిత అధికారులపై కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అగ్నిమాపక నిరోధానికి ప్రతి నెల ఒక కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. అగ్నిమాపక శాఖ సేవలపై ప్రజలలో […]

More

రోడ్డు భద్రత, ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై యువతకు, కళాశాల విద్యార్థులకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 21/01/2026

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణకు వినూత్నమైన ఆలోచనలతో అధికారులు కార్యాచరణ రూపొందించాలి. ప్రతి ఒక్కరూ రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి బుధవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన రోడ్డు భద్రత కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీo అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రవాణా, పోలీస్, ఆర్ అండ్ బి, […]

More

భూ సంబంధిత రికార్డులను పారదర్శకంగా కచ్చితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు

Published on: 21/01/2026

భూ సంబంధిత సేవల అమలును పర్యవేక్షించేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం కాళ్ల మండలం కోనాలపల్లి గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులుతో మాట్లాడి పట్టాదారు పాసు పుస్తకాలకు సంబంధించి ఈ కేవైసీ పూర్తి చేయవలసిన రైతులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు గోకరాజు శ్రీనివాసరాజు ఈకేవైసి పట్టాదారు పాసుపుస్తకాలు వివరాలను పరిశీలించారు. పాసు పుస్తకాల్లో నమోదైన భూ విస్తీర్ణ ఖాతా నంబర్లు, యజమాని పేరు, […]

More