Close

Press Release

Filter:

ఆర్థిక స్వాతంత్రం , స్వావలంబనే కాకుండా అన్ని రంగాల్లో మహిళలు ప్రగతి పథంలో పయనించడం మహిళా శక్తికి నిదర్శనం…జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 10/03/2025

లింగ సమానత్వం, పురుషులతో సమానంగా వేతనం, గుర్తింపు, విలువ ఇవ్వాలన్నదే అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం ఆర్థిక స్వాతంత్రం , స్వావలంబనే కాకుండా అన్ని రంగాల్లో మహిళలు ప్రగతి పథంలో పయనించడం మహిళా శక్తికి నిదర్శనం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శనివారం స్థానిక కాస్మోపాలిటిన్ క్లబ్ ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం శాసనసభ్యులు మరియు ప్రజా పద్ధుల […]

More

జిల్లాలో చేపట్టిన వివిధ సర్వేలను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుని నివేదికలను సమర్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలను ఆదేశించారు.

Published on: 03/03/2025

సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గ్రామ వార్డు సచివాలయల సిబ్బంది చేయుచున్న సర్వేలుపై గూగుల్ మీట్ ద్వారా మునిసిపల్ కమీషనర్లు, యంపిడిఓలతో పి-4 సర్వే, వర్క్ ఫ్రం హోం సర్వే, తోలు కళాకారులు సర్వే, చైల్డ్ ఆధార్ మరియు బర్త్ సర్టిఫికెట్ వివరములను నమోదు, జియో ట్యాగింగ్ హౌస్ హోల్డ్ రివెరిఫికేషన్ డెత్ మార్క్, హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్, ఏపీ నాన్ రెసిడెంట్ మాడ్యూల్, ఎన్ పి సి […]

More

సామాజిక పెన్షన్ లను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బల్పడాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 01/03/2025

శనివారం తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ల నగదును అందజేశారు. పింఛన్లను అందజేస్తున్న సందర్భంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి లబ్ధిదారులను కుశల ప్రశ్నలు వేస్తూ ఆరోగ్యం బాగుందా, ఇంటికి వచ్చి పెన్షన్ అందజేస్తున్నారా, నెలకు ఎంత ఇస్తున్నారు, ఎవరైనా డబ్బులు అడుగుతున్నారని అని ఆరా తీశారు. లబ్ధిదారులు స్పందిస్తూ మొదటి తేదీన వేకువజామునే ఇంటి వద్ద పింఛన్ అందుకుంటున్నామని, […]

More

రైతులు భూములకు ఖచ్చితమైన హద్దులను గుర్తించి రికార్డులు ఆధునీకరించేందుకే రీ సర్వే నిర్వహించటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు

Published on: 01/03/2025

తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెంలో రీ సర్వే గ్రౌండ్ ట్రూతినింగ్ పనులను, సరిహద్దుల మ్యాపులను శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ నేలపైన వేసిన బరకం పై కూర్చుని రైతులతో రీ సర్వే గ్రామసభలో పాల్గొన్నారు. తొలుత రైతులతో మాట్లాడుతూ రీ సర్వే ప్రయోజనాలను వివరించి, వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. అధికారులు ముందుగా మీకు నోటీసులు అందజేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. రీ సర్వే పనులకు సంబంధించి రైతులు […]

More

జాతీయ పశువ్యాధి నియంత్రణ పధకమును పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు.

Published on: 01/03/2025

శనివారం తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన జాతీయ పశువ్యాధి నియంత్రణ పధకమును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి లాంఛనంగా ప్రారంభించారు. పశువులకు వేస్తున్న టీకాలను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో 1,86,800 ఆవులు, గేదలు ఉన్నాయని, వీటికి మార్చి ఒకటి నుండి మార్చి 30 వరకు గాలి కుంటు వ్యాధి నిరోధక టీకాలు, 3వ విడతగా 9,300 పెయ్య దూడలకు బ్రుసెల్లోసిస్ […]

More

పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వెల్లడించారు.

Published on: 28/02/2025

గురువారం భీమవరం పట్టణంలోని పిఎస్ఎమ్ బాలికల ఉన్నత పాఠశాలను, వీరవాసరంలోని ఎం ఆర్ కే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. ఓటర్లుతో మాట్లాడి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మూడు డివిజన్ ల్లో ఆర్డీఓలు నోడల్ అధికారులుగా ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 93 పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి సమస్య లేకుండా ప్రశాంత వాతావరణంలో […]

More

రైతులను ప్రకృతి సాగుకు ప్రోత్సహించి, వారికి మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు

Published on: 28/02/2025

నేలలో జీవవైవిద్యాన్ని పెంపొందించేందుకు 2025-26 సం.కు పకృతి సాగుకు రూపొందించిన ముందస్తు ప్రణాళికపై జిల్లా స్థాయి కన్వర్జెన్సీ వర్క్ షాప్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన శుక్రవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ హాల్ నందు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఎరువులు, పురుగు మందులు వాడని ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 2024-25 సంవత్సరంలో 13 వేల ఎకరాలలో పకృతి పంటల సాగు చేయగా, […]

More

బేడ (బుడ్గ) జంగం పిల్లలు చదువుకునేందుకు మెరుగైన అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published on: 24/02/2025

సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని కలెక్టరేట్లో కలిసిన వీరవాసరం మండలం పెర్కిపాలెం గ్రామానికి చెందిన బేడ (బుడ్గ) జంగం కుటుంబాల్లోని పిల్లలతో జిల్లా కలెక్టర్ ఉత్సాహంగా మాటామంతి కలిపి చదువుకోవడానికి ప్రోత్సహించారు. బేడ జంగం కుటుంబాలు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందడంలో ఎదుర్కొంటున్న సమస్యలను వివరించేందుకు ఆ కుటుంబాలకు చెందిన మహిళలు, పిల్లలు జిల్లా కలెక్టర్ ను కలిసి విన్నవించడం జరిగింది. కుల దృవీకరణ పత్రం లేని కారణంగా చదువుకోడానికి పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా […]

More

వరి సాగులో డ్రోన్ల వినియోగం ఎంతో లాభదాయకమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 22/02/2025

శనివారం భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో వరి పంటకు సోకిన అగ్గి తెగులు నివారణకు డైసోక్లోజోల్ 75%ను డ్రోన్ ద్వారా వెదజల్లే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పరిశీలించారు. డ్రోన్ ఆపరేటర్ మల్లుల శ్రీనివాసరావుతో మాట్లాడుతూ ఎంతవరకు చదువుకున్నారు, డ్రోన్ వినియోగంలో సహాయకులు ఎంతమంది ఉంటారు, ఎకరాకి ఎంత సమయం పడుతుంది, డ్రోన్ ఖరీదు ఎంత, రోజుకి ఎన్ని ఎకరాలు స్ప్రే చేయవచ్చు తదితర వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. భీమవరం ఎస్ […]

More

సముద్ర పర్యావరణ సమతుల్యతను పరిరక్షించేందుకు తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక పరిరక్షణ చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 18/02/2025

పశ్చిమగోదావరి జిల్లా సముద్ర తీర ప్రాంతంలో తాబేళ్ల రక్షణకు ప్రత్యేక చర్యలు… అటవీ శాఖ ఆధ్వర్యంలో తాబేళ్ల గుడ్లు సంరక్షణకు ప్రత్యేక హెచ్చరిస్ ఏర్పాటు.. గత నెల రోజులుగా 41 ఆలీవ్ రెడ్ల్లీ సముద్ర తాబేళ్ళు పెట్టిన సుమారు 4,440 గుడ్లు హెచ్చరిస్ ఏర్పాటుతో సంరక్షణ.. రానున్న రెండు నెలల్లో మరో 25 వేలు గుడ్లు పెట్టే అవకాశం… సముద్ర తీర ప్రాంత సంరక్షణకు మడ అడవుల పెంపకానికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలి.. … జిల్లా కలెక్టర్ […]

More