రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో విస్తృత ఏర్పాట్లుకు పరిశీలిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 12/03/2025రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తణుకు పట్టణంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు మార్చి 15వ తేదీన తణుకు రానున్న సందర్భంగా హెలి ప్యాడ్, పొలిటికల్ పార్టీ ప్రతినిధులు, జిల్లా అధికారులు సమావేశం కొరకు హాల్స్, ప్రజా వేదిక, స్టాల్స్ ఏర్పాటు, ఉమెన్స్ కాలేజీ వద్ద కూరగాయలు మార్కెట్ ప్రాంతాలను బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ, […]
Moreఎస్టీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు గృహ నిర్మాణాలలో ప్రభుత్వం అందిస్తున్న అదనపు ఆర్థిక లబ్ధిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాడ తెలిపారు.
Published on: 12/03/2025ఎస్సీలు, బీసీలకు రూ.50వేలు, ఎస్టీలకు 75,000 రూపాయలు ఏప్రిల్ 2025లోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసుకున్న వారికి అదనపు ఆర్థిక లబ్ధి ..జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. బుధవారం తణుకు మండలం వేల్పూరు లేవుట్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేసి, గృహ నిర్మాణాలు చేపట్టినవి ఎన్ని, చేపట్టాల్సినవి ఎన్ని, ప్రారంభించి పునాది దశలో ఉన్నవి ఎన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది ఉన్నారు, వారికి చేపట్టిన గృహ నిర్మాణాలు ఏఏ దశల్లో ఉన్నాయి […]
Moreజిల్లాలోని రైతులు అధిక ఆదాయం పొందేందుకు పూల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 12/03/2025బుధవారం జువ్వలపాలెం రోడ్డు ఆనంద ఇన్ హౌటల్ నందు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసి పూలసాగు మరియు ఉద్యాన విలువ ఆధారిత ఉత్పత్తులపై అవగాహన సదస్సు లో రైతులకు శిక్షణ తరగతుల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత పూల ప్రదర్శనను తిలకించి, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ సింగపూర్, మలేషియా దేశాలతో పాటు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, రాయలసీమ, కడియం […]
Moreస్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు మార్చి 15న రాష్ట్ర ముఖ్యమంత్రి తణుకు రాక ..
Published on: 11/03/2025సభా ప్రాంగణం, హెలిప్యాడ్ ప్రాంతాల పరిశీలన… రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తణుకు పట్టణంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు మార్చి 15వ తేదీన తణుకు రానున్నారు. ఈ మూడవ శనివారం నిర్వహించే కార్యక్రమాన్ని సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ నిషేధం అనే స్లొగన్ తో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి సంయుక్తంగా శ్రీ ముళ్ళపూడి వెంకటరాయ మెమోరియల్ […]
Moreపి జి ఆర్ ఎస్ లో ప్రజలు అందజేసిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 10/03/2025సోమవారం జిల్లా కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా గత నెల రోజులుగా పి జి ఆర్ ఎస్ తాత్కాలికంగా నిలుపుదల చేసినందున, ఈరోజు నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అర్జీదారులు జిల్లా కలెక్టరేట్ కు చేరుకుని అర్జీలను సమర్పించడం […]
Moreఆర్థిక స్వాతంత్రం , స్వావలంబనే కాకుండా అన్ని రంగాల్లో మహిళలు ప్రగతి పథంలో పయనించడం మహిళా శక్తికి నిదర్శనం…జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 10/03/2025లింగ సమానత్వం, పురుషులతో సమానంగా వేతనం, గుర్తింపు, విలువ ఇవ్వాలన్నదే అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం ఆర్థిక స్వాతంత్రం , స్వావలంబనే కాకుండా అన్ని రంగాల్లో మహిళలు ప్రగతి పథంలో పయనించడం మహిళా శక్తికి నిదర్శనం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శనివారం స్థానిక కాస్మోపాలిటిన్ క్లబ్ ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం శాసనసభ్యులు మరియు ప్రజా పద్ధుల […]
Moreజిల్లాలో చేపట్టిన వివిధ సర్వేలను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుని నివేదికలను సమర్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలను ఆదేశించారు.
Published on: 03/03/2025సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గ్రామ వార్డు సచివాలయల సిబ్బంది చేయుచున్న సర్వేలుపై గూగుల్ మీట్ ద్వారా మునిసిపల్ కమీషనర్లు, యంపిడిఓలతో పి-4 సర్వే, వర్క్ ఫ్రం హోం సర్వే, తోలు కళాకారులు సర్వే, చైల్డ్ ఆధార్ మరియు బర్త్ సర్టిఫికెట్ వివరములను నమోదు, జియో ట్యాగింగ్ హౌస్ హోల్డ్ రివెరిఫికేషన్ డెత్ మార్క్, హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్, ఏపీ నాన్ రెసిడెంట్ మాడ్యూల్, ఎన్ పి సి […]
Moreసామాజిక పెన్షన్ లను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బల్పడాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 01/03/2025శనివారం తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ల నగదును అందజేశారు. పింఛన్లను అందజేస్తున్న సందర్భంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి లబ్ధిదారులను కుశల ప్రశ్నలు వేస్తూ ఆరోగ్యం బాగుందా, ఇంటికి వచ్చి పెన్షన్ అందజేస్తున్నారా, నెలకు ఎంత ఇస్తున్నారు, ఎవరైనా డబ్బులు అడుగుతున్నారని అని ఆరా తీశారు. లబ్ధిదారులు స్పందిస్తూ మొదటి తేదీన వేకువజామునే ఇంటి వద్ద పింఛన్ అందుకుంటున్నామని, […]
Moreరైతులు భూములకు ఖచ్చితమైన హద్దులను గుర్తించి రికార్డులు ఆధునీకరించేందుకే రీ సర్వే నిర్వహించటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు
Published on: 01/03/2025తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెంలో రీ సర్వే గ్రౌండ్ ట్రూతినింగ్ పనులను, సరిహద్దుల మ్యాపులను శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ నేలపైన వేసిన బరకం పై కూర్చుని రైతులతో రీ సర్వే గ్రామసభలో పాల్గొన్నారు. తొలుత రైతులతో మాట్లాడుతూ రీ సర్వే ప్రయోజనాలను వివరించి, వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. అధికారులు ముందుగా మీకు నోటీసులు అందజేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. రీ సర్వే పనులకు సంబంధించి రైతులు […]
Moreజాతీయ పశువ్యాధి నియంత్రణ పధకమును పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు.
Published on: 01/03/2025శనివారం తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన జాతీయ పశువ్యాధి నియంత్రణ పధకమును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి లాంఛనంగా ప్రారంభించారు. పశువులకు వేస్తున్న టీకాలను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో 1,86,800 ఆవులు, గేదలు ఉన్నాయని, వీటికి మార్చి ఒకటి నుండి మార్చి 30 వరకు గాలి కుంటు వ్యాధి నిరోధక టీకాలు, 3వ విడతగా 9,300 పెయ్య దూడలకు బ్రుసెల్లోసిస్ […]
More