Close

Press Release

Filter:

యోగాంధ్రాను విజయవంతం చేయాలి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 23/05/2025

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెలరోజుల ముందు నుంచే యోగపై పలు కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో యోగాంధ్ర 2025కు తీసుకోవలసిన చర్యలకు సంబంధించి ఆయుష్, మెడికల్, ఎడ్యుకేషన్, రెవిన్యూ సంబంధిత శాఖలతో సమీక్ష సమావేశమును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో […]

More

కోపల్లె మంతెన హెరిటేజ్ హోమ్ స్టే రూమ్ లను, సౌకర్యాలను మీడియా బృందంకు స్వయంగా చూపించిన ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ …

Published on: 22/05/2025

గురువారం కాళ్ళ మండలం కోపల్లె మంతెన హెరిటేజ్ నందు రాష్ట్ర పర్యాటక, గృహా నిర్మాణ శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ పాత్రికేయుల సమావేశం నిర్వహించిన అనంతరం మీడియా ప్రతినిధులకు కోపల్లె మంతెన హెరిటేజ్ హోమ్ స్టే వసతులను స్వయంగా చూపించడం జరిగింది. పురాతన కట్టడాలు అయినను అందంగా తీర్చిదిద్ది హోమ్ స్టే పర్యాటక కేంద్రానికి ఆకర్షణీయంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో హోం […]

More

అతిధి దేవోభవ అనే ప్రాచీన సూక్తి ఏపి రంగానికి నిలువుటద్దంగా నిలబడుతుంది. రాష్ట్ర పర్యాటక, గృహా నిర్మాణ శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ …

Published on: 22/05/2025

ప్రపంచ పర్యటక రంగానికి ఏపి గమ్యస్థానంగా మారుతుంది. రానున్న ఐదేళ్లలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో మొదటి స్థానంలో నిలిచేలా కృషి. ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మహర్దశ. భవిష్యత్తు అంతా పర్యటక రంగానిదే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగంలో ఐదేళ్లలో దేశంలో ఏపిని మొదటి స్థానంలో నిలిపేందుకు లక్ష్యంగా పెట్టుకుని పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించి, పలు పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ […]

More

పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా ధాన్యాగారానికి, అన్నదానాలకు, ప్రేమా ఆప్యాయతలకు పుట్టినిల్లు అని జిల్లా పర్యటన గొప్ప అనుభూతిని కలిగించిందని ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు.

Published on: 21/05/2025

పకృతి సేద్యం రైతులకు ఆదాయం, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదం. తక్కువ ఖర్చుతో రైతులకు లాభసాటి వ్యవసాయాన్ని అందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. గిట్టుబాటు ధర పొందేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. గ్రామ, వార్డు సచివాలయాలు ప్రజలకు మంచి సేవలు అందించాలి. రాష్ట్ర పర్యాటక, గృహా నిర్మాణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ … బుధవారం ఉండి మండలం మహాదేవపట్నం గ్రామ సచివాలయాన్ని, మహాదేవపట్నం ఆర్.ఎస్.కె ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని […]

More

బుధవారం పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పర్యాటక, గృహానిర్మాణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ భీమవరం పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు.

Published on: 21/05/2025

క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు అమలుకు జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది. భీమవరం ప్రాంతీయ ఆసుపత్రి సేవల భేష్. అంగన్వాడి చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించడం పై మరింత శ్రద్ధ చూపాలి. చౌక డిపోల ద్వారా పేదలకు నిత్యవసర వస్తువులు సకాలంలో అందించాలి. రాష్ట్ర పర్యాటక, గృహ నిర్మాణ శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్… ఈ సందర్భంగా భీమవరం ప్రాంతీయ ఆసుపత్రి, గునుపూడి ఇందిరా గాంధీ పురపాలక సంఘం ప్రత్యేక ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న అంగన్వాడి కేంద్రం, […]

More

దీపం పథకం లబ్ధిదారులతో మాట్లాడి పథకం ప్రయోజనాలను వివరించిన రాష్ట్ర పర్యాటకం, గృహ నిర్మాణం శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్

Published on: 21/05/2025

లబ్ధిదారుల గృహంలో స్వయంగా టీ కాచి లబ్ధిదారులకు అందజేసి, తాను సేవించిన అజయ్ జైన్… దీపం పథకం పేదింటి మహిళల్లో వెలుగులు నింపిందని రాష్ట్ర పర్యాటకం, గృహ నిర్మాణం శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. బుధవారం రాష్ట్ర పర్యాటకం, గృహ నిర్మాణం శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణం దుర్గాపురంలో దీపం పథకం లబ్ధిదారుని ఇంటికి వెళ్లి దీపం పథకం ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. పేద […]

More

యోగా ఆరోగ్యవంతమైన నవసమాజ నిర్మాణానికి దోహదపడుతుందని ప్రతి ఒక్కరూ యోగాకు కొంత సమయం కేటాయించాలని జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి అన్నారు …

Published on: 21/05/2025

బుధవారం భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్‌ ఆడిటోరియంలో జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “యోగాంధ్ర-2025” అనే పేరుతో రాష్ట్రవ్యాప్త యోగా ప్రచారాన్ని ప్రారంభించిందని దీనిలో భాగంగా యోగ కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరు ప్రారంభించారు. ఈ మే 21 నుండి జూన్ 21వ తేదీ వరకు జరిగే యోగాంధ్ర-2025 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంటు ఆఫ్ పోలీసు అద్నాన్ నయీం […]

More

వాతావరణం మార్పు దృశ్య రైతులు అప్రమత్తంగా ఉండాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 21/05/2025

మంగళవారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి జిల్లాలోని ధాన్యం కొనుగోలు సేకరణ భద్రత పై జిల్లా డివిజన్ మండల స్థాయి కమిటీలతో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ మార్పులు దృశ్య రైతులకు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 6.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమును రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడం జరిగిందన్నారు. వర్షాభావం కారణంగా […]

More

స్వయం సహాయక సంఘాల మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు

Published on: 20/05/2025

మంగళవారం నరసాపురం మండలం పలు గ్రామాలలో స్వయం సహాయక గ్రూపులు నిర్వహిస్తున్న యూనిట్లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్వేశ్వరం గ్రామంలో పిండి వంటలు స్వీట్లు తయారు చేసి యూనిట్, సార్వ గ్రామంలో మినీ డైరీ యూనిట్, తూర్పుతాళ్లలో ఫ్లోర్ మిల్లు పచ్చళ్ళు తయారు చేసే యూనిట్, చామకూరి పాలెం లో డొక్క తాడు పరిశ్రమను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి క్షేత్రస్థాయిలో పరిశీలించి, యూనిట్ నడిపే వారి సభ్యులతో […]

More