జాతీయ పశువ్యాధి నియంత్రణ పధకమును పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు.
Published on: 01/03/2025శనివారం తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన జాతీయ పశువ్యాధి నియంత్రణ పధకమును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి లాంఛనంగా ప్రారంభించారు. పశువులకు వేస్తున్న టీకాలను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో 1,86,800 ఆవులు, గేదలు ఉన్నాయని, వీటికి మార్చి ఒకటి నుండి మార్చి 30 వరకు గాలి కుంటు వ్యాధి నిరోధక టీకాలు, 3వ విడతగా 9,300 పెయ్య దూడలకు బ్రుసెల్లోసిస్ […]
Moreపశ్చిమ గోదావరి జిల్లాలో పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వెల్లడించారు.
Published on: 28/02/2025గురువారం భీమవరం పట్టణంలోని పిఎస్ఎమ్ బాలికల ఉన్నత పాఠశాలను, వీరవాసరంలోని ఎం ఆర్ కే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. ఓటర్లుతో మాట్లాడి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మూడు డివిజన్ ల్లో ఆర్డీఓలు నోడల్ అధికారులుగా ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 93 పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి సమస్య లేకుండా ప్రశాంత వాతావరణంలో […]
Moreరైతులను ప్రకృతి సాగుకు ప్రోత్సహించి, వారికి మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు
Published on: 28/02/2025నేలలో జీవవైవిద్యాన్ని పెంపొందించేందుకు 2025-26 సం.కు పకృతి సాగుకు రూపొందించిన ముందస్తు ప్రణాళికపై జిల్లా స్థాయి కన్వర్జెన్సీ వర్క్ షాప్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన శుక్రవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ హాల్ నందు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఎరువులు, పురుగు మందులు వాడని ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 2024-25 సంవత్సరంలో 13 వేల ఎకరాలలో పకృతి పంటల సాగు చేయగా, […]
Moreబేడ (బుడ్గ) జంగం పిల్లలు చదువుకునేందుకు మెరుగైన అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.
Published on: 24/02/2025సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని కలెక్టరేట్లో కలిసిన వీరవాసరం మండలం పెర్కిపాలెం గ్రామానికి చెందిన బేడ (బుడ్గ) జంగం కుటుంబాల్లోని పిల్లలతో జిల్లా కలెక్టర్ ఉత్సాహంగా మాటామంతి కలిపి చదువుకోవడానికి ప్రోత్సహించారు. బేడ జంగం కుటుంబాలు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందడంలో ఎదుర్కొంటున్న సమస్యలను వివరించేందుకు ఆ కుటుంబాలకు చెందిన మహిళలు, పిల్లలు జిల్లా కలెక్టర్ ను కలిసి విన్నవించడం జరిగింది. కుల దృవీకరణ పత్రం లేని కారణంగా చదువుకోడానికి పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా […]
Moreవరి సాగులో డ్రోన్ల వినియోగం ఎంతో లాభదాయకమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 22/02/2025శనివారం భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో వరి పంటకు సోకిన అగ్గి తెగులు నివారణకు డైసోక్లోజోల్ 75%ను డ్రోన్ ద్వారా వెదజల్లే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పరిశీలించారు. డ్రోన్ ఆపరేటర్ మల్లుల శ్రీనివాసరావుతో మాట్లాడుతూ ఎంతవరకు చదువుకున్నారు, డ్రోన్ వినియోగంలో సహాయకులు ఎంతమంది ఉంటారు, ఎకరాకి ఎంత సమయం పడుతుంది, డ్రోన్ ఖరీదు ఎంత, రోజుకి ఎన్ని ఎకరాలు స్ప్రే చేయవచ్చు తదితర వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. భీమవరం ఎస్ […]
Moreసముద్ర పర్యావరణ సమతుల్యతను పరిరక్షించేందుకు తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక పరిరక్షణ చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 18/02/2025పశ్చిమగోదావరి జిల్లా సముద్ర తీర ప్రాంతంలో తాబేళ్ల రక్షణకు ప్రత్యేక చర్యలు… అటవీ శాఖ ఆధ్వర్యంలో తాబేళ్ల గుడ్లు సంరక్షణకు ప్రత్యేక హెచ్చరిస్ ఏర్పాటు.. గత నెల రోజులుగా 41 ఆలీవ్ రెడ్ల్లీ సముద్ర తాబేళ్ళు పెట్టిన సుమారు 4,440 గుడ్లు హెచ్చరిస్ ఏర్పాటుతో సంరక్షణ.. రానున్న రెండు నెలల్లో మరో 25 వేలు గుడ్లు పెట్టే అవకాశం… సముద్ర తీర ప్రాంత సంరక్షణకు మడ అడవుల పెంపకానికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలి.. … జిల్లా కలెక్టర్ […]
Moreపిల్లలలో చక్కటి ఆరోగ్యం మంచి విద్యకు బాటలు వేస్తుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 17/02/2025సోమవారం భీమవరం శ్రీ చింతలపాటి బాపిరాజు స్మారకోన్నత పాఠశాల (ఎస్ సి హెచ్ బి ఆర్ ఎం స్కూల్) ప్రాంగణం నందు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన “రాష్ట్రీయ బాలల స్వాస్థ్య కార్యక్రమం” (ఆర్ బి ఎస్ కే) వాహనాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జెండా ఊపి లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్రీయ బాలల స్వాస్థ్య కార్యక్రమం కింద శిక్షణ పొందిన మొబైల్ హెల్త్ […]
Moreమనిషి సృష్టించిన ప్లాస్టిక్ మనిషినే తినేసేంతగా విస్తరించిందని, దీని కారణంగా పెద్ద ఎత్తున క్యాన్సర్ బారిన పడుతున్నారని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 15/02/2025శనివారం పాలకొల్లు మండలం చింతపర్రు గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్” కార్యక్రమంలో భాగంగా “సోర్స్ – రిసోర్స్” అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత జిల్లా కలెక్టర్ స్థానిక ప్రజలు, వివిధ శాఖల సిబ్బందితో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మనిషి సృష్టించిన ప్లాస్టిక్ మనిషినే తినేస్తుందని, దీని […]
Moreప్రతి రెండు మూడు కుటుంబాల్లో క్యాన్సర్ కు ప్లాస్టిక్ ఒక కారణంగా ఉందని, ప్రజలు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ నిర్మూలనకు ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 15/02/2025ప్లాస్టిక్ నిర్మూలనతో క్యాన్సర్ ను జయిద్దాం.. ప్రతి రెండు, మూడు కుటుంబాల్లో క్యాన్సర్ కి ప్లాస్టిక్ ఒక్క కారణంగా ఉంది… ప్లాస్టిక్ వినియోగాన్ని రోజురోజుకు తగ్గించేందుకు ప్రజల సహకారం ఎంతో ముఖ్యం… ప్లాస్టిక్ బదులుగా ప్రత్యామ్నాయ వస్తువులను అందుబాటులో ఉంచడం జరిగింది… మీకోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం నేటి నుండే ప్లాస్టిక్ కి స్వస్తి చెప్పండి .. శనివారం భీమవరం కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎస్ జె జి ఎం హై స్కూల్ (కేశవరావు […]
Moreహెల్మెట్ ధరించడం వలన మనతో పాటు మరో ఇద్దరికి ప్రమాదం జరగకుండా నివారించవచ్చును.. జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి …
Published on: 06/02/2025హెల్మెట్ ధరించడం తలకు భారంగా భావించవద్దు, మన కుటుంబానికి భద్రత. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఆవశ్యకతను వివరించి, ప్రతి ఒక్కరూ తప్పక హెల్మెట్ ధరించి ప్రయాణాలు చేయాలని జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి సంయుక్తంగా కోరారు. గురువారం స్థానిక కొత్త బస్టాండు యస్ జెజియం ఉన్నత పాఠశాల వద్ద 36వ జాతీయ రహదారి భధ్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిగిన హెల్మెట్ ర్యాలీని జిల్లా కలెక్టరు […]
More