Close

News

జూన్ 9న రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలి

Published on: 02/06/2026

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి …. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 9న జిల్లా పర్యటన సందర్భంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. ఈ నెల 9వ తేదీన ఆచంట నియోజకవర్గంలోని సిద్ధాంతంలో ముఖ్యమంత్రి పాల్గొననున్న పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి మంగళవారం జిల్లా కలెక్టర్ […]

More

భూ సమస్యల పరిష్కారంలో సత్వర మార్గాన్ని చూపుతున్న రెవెన్యూ క్లినిక్స్

Published on: 02/06/2026

20 విడతలుగా నిర్వహించిన రెవిన్యూ క్లినిక్ ల ద్వారా 433 దరఖాస్తులు పరిష్కారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్స్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి … జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్స్ ఉత్తమ ఫలితాలను అందిస్తున్నాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రెవెన్యూ […]

More

జూన్ 7 నుంచి 14 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు

Published on: 01/06/2026

ప్రతిష్టాత్మకంగా జూన్ 21న యోగాంధ్ర@2026 వెయ్యి మందితో జిల్లా కేంద్రంలో భారీ యోగా ఈవెంట్స్ జిల్లాలోని రెండు ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో జూన్ 13, 14 తేదీలలో “అథ్లెటిక్స్ & స్పోర్ట్స్ గ్రూప్స్” థీమ్‌తో ప్రత్యేక యోగా కార్యక్రమాలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో యోగాంధ్ర-2026 కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో యోగాంధ్ర-2026 నిర్వహణపై […]

More

జిల్లా అంతటా 2,21,359మంది లబ్ధిదారులకు రూ.96.77 కోట్లు పింఛన్లు పంపిణీ

Published on: 01/06/2026

ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. ……జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం పట్టణం 16వ వార్డు అయ్యవారి వీధిలో సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులను ఆపాయ్యతగా పలకరించి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా, ఆరోగ్యం ఎలా ఉంది, పిల్లలు ఏం చేస్తున్నారు, ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లు అందుతున్నాయా, పింఛన్ అందిస్తున్న సమయంలో సిబ్బంది […]

More

ఉచిత కృత్రిమ చేతుల అమరిక క్యాంపును అర్హులైన విభిన్న ప్రతిభావంతులు (దివ్యాంగులు) సద్వినియోగం చేసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 01/06/2026

జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు మెగా కృత్రిమ చేతుల అమరిక శిబిరం సమాచారం గోడపత్రికను సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సాధికారతకు, వారి స్వావలంబన పెంపుకు ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ ఇంటర్నేషనల్ మరియు ఎల్‌ఎన్‌-4 హ్యాండ్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 2, 2026న గుంటూరులో మెగాకృత్రిమ చేతుల అమరిక శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ […]

More

ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్‌లో ప్రజల నుండి అందిన ఫిర్యాదులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలి.

Published on: 01/06/2026

పీజీఆర్‌ఎస్‌లో 156 దరఖాస్తులు, రెవెన్యూ క్లినిక్‌లో 38 దరఖాస్తులు స్వీకరణ. … జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. జిల్లా కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారి ఎ.వెంకటలక్ష్మి, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎన్.వెంకటేశ్వరరావు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు […]

More

జిల్లాలో జూన్ 1న 2,21,359 మంది లబ్ధిదారులకు రూ.96.77 కోట్ల సామాజిక పింఛన్ల పంపిణీ–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 31/05/2026

పశ్చిమ గోదావరి జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు సామాజిక భద్రతను మరింత బలోపేతంచేసే దిశగా జూన్ 1వ తేదీన విస్తృత స్థాయిలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కింద జిల్లావ్యాప్తంగా 25 రకాల పింఛన్లకు సంబంధించి మొత్తం 2,21,359 మంది లబ్ధిదారులకు రూ.96,77,38,500 విలువైన పింఛన్లు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వెల్లడించారు. ప్రతి నెల మాదిరిగానే ఈసారి కూడా పింఛన్లను […]

More

మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం, సమాజం, దేశం సుభిక్షంగా ఉంటుంది.

Published on: 08/03/2026

మహిళా ఆరోగ్యమే కుటుంబ జీవనాధారం భారతీయ సంస్కృతిలో స్త్రీలను దేవతామూర్తులుగా స్థానం కల్పించి గౌరవించారు. నేడు మహిళలు అన్ని రంగాలలో విశేషమైన ప్రతిభతో ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారు. …రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియం నందు ఆదివారం జిల్లా స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామ కృష్ణంరాజు ముఖ్యఅతిథిగా […]

More

స్త్రీ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం, సమాజం, దేశం ఆరోగ్యవంతంగా ఉంటుంది

Published on: 07/03/2026

కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ సర్వికల్ క్యాన్సర్ నివారణ కోసం మహిళలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, 9 నుండి 14 సంవత్సరాల వయస్సు గల ప్రతి బాలికకు హెచ్‌పి‌వి (HPV) వ్యాక్సిన్ వేయించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పిలుపునిచ్చారు. కాళ్ళ మండలం పెదఅమిరం వెస్ట్ బెర్రీ ఉన్నత పాఠశాలలో శనివారం […]

More

ఎన్టీఆర్ వైద్య సేవ కింద పేదవారికి మెరుగైన చికిత్సలను అందించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 07/03/2026

కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం లో శనివారం ఎన్టీఆర్ వైద్య సేవ ఫిర్యాదులపై డిస్ట్రిక్ట్ డిసిప్లినరీ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులలో అందుతున్న వైద్య సేవలు, రోగుల నుండి వచ్చిన ఫిర్యాదులను అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలపై రోగుల నుండి వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించడం జరిగిందని, ప్రస్తుతం రోగుల నుండి కొత్తగా ఎటువంటి […]

More