Close

News

పట్టాదారు పాసు పుస్తకంలో ఉన్న తప్పులను సరి చేసుకునేందుకు రైతులు ముందుకు రావాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 17/01/2026

పట్టాదారు పాసు పుస్తకాల్లో ఉన్న తప్పులను సరి చేసుకునేందుకు గ్రామ సభలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం నరసాపురం మండలం చట్టవరం గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటుచేసిన గ్రామ సభకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పట్టాదారు పాసు పుస్తకాలలో ఉన్న తప్పులు సరిచేసుకునేందుకు రైతులు ముందుకు […]

More

రైతు హక్కులను కాపాడటమే లక్ష్యంగా పాస్ పుస్తకాలు అధికారికంగా పంపిణీ చేస్తుంది–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 17/01/2026

భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పారదర్శకంగా చర్యలు తీసుకుంటుంది రైతులు తమ భూమికి సంబంధించిన వివరాలను పాసు పుస్తకాల ద్వారా సులభంగా తెలుసుకోవచ్చని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం ఆచంట మండలం పెనుమంచిలి గ్రామ సచివాలయం వద్ద జరిగిన గ్రామ సభకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టాదారు పాసు పుస్తకములను పరిశీలించారు. గ్రామ సభకు హాజరైన రైతులతో ఆయన […]

More

రాజముద్రతో ముద్రించిన తప్పులు లేని పట్టాదార్ పాస్ పుస్తకాలు రైతులకు పంపిణీకి కృషి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 17/01/2026

రైతుల భూ హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ద్వారా కృషి చేస్తుంది భూ రికార్డులు మార్పు చేసేందుకు వీలు లేకుండా ఆధునిక పరిజ్ఞానంతో డిజిటలైజేషన్ ప్రజల హక్కులను గౌరవిస్తూ వారికి భరోసా కల్పించడమే సుపరిపాలన లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం సూచనలతో జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన పట్టాదారుపాస్ పుస్తకాలలో డేటా అంతా చాలా స్పష్టంగా, తప్పులు లేకుండా ఉండాలి .. తప్పులు ఉంటే సంబంధిత అధికారిని బాధ్యులను చేస్తూ చర్యలు ఉంటాయని […]

More

ఈ నెల 19 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 16/01/2026

పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి జిల్లాలోని అన్ని గ్రామాలలో జనవరి 19 నుండి ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహణ చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు జనవరి 19వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులలో కూడా స్థిరమైన ఆదాయ వనరుగా పశుసంవర్ధన రంగం కొనసాగుచున్నదని, ఇది ఆ రంగంపై ఆధారపడిన వారికి […]

More

ఉజ్వల పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గ్యాస్ కనెక్షన్ సద్వినియోగం చేసుకోండి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 08/01/2026

వినియోగదారుల నుండి అధిక ధరలు అదనపు చార్జీలు వసూలు చేసే వారిపై చర్యలు తప్పవు ఉజ్వల పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గ్యాస్ కనెక్షన్ అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం ఆకివీడు ఓంజేఎన్టి హెచ్.పి గ్యాస్ డీలర్ వద్ద ఉజ్వల పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ కంపెనీ లు, ఇచ్చే ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకంలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ […]

More

ప్రతి నెల జిల్లా, మండల స్థాయి అధికారులు పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల విద్యా బోధన, విద్యార్థులకు అందిస్తున్న ఆహారం, త్రాగునీరు, పరిసరాల పరిశుభ్రత పరిశీలించాలి–జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 08/01/2026

డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజన పథకం కింద జిల్లాలో అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యత, రుచికరమైన భోజనాన్ని అందించాలి. నిర్దేశించిన మెనూ ప్రకారం ఎటువంటి మార్పులు లేకుండా విద్యార్థులకు సమతుల ఆహారాన్ని అందించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో గురువారం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజన పథకం – పీఎం పోషణ, జిల్లాస్థాయి స్టీరింగ్ కమ్ సమన్వయ కమిటీ సమావేశానికి జిల్లా జాయింట్ కలెక్టర్ […]

More

జిల్లాలో జల జీవన్ మిషన్ ప్రాజెక్ట్ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుంటూ గుత్తేదారుడు ముందుకు వెళ్లాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 07/01/2026

బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జలజీవన్ మిషన్ ఫేజ్ వన్ కింద కోస్తా ప్రాంతంలో తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సంబంధిత శాఖలతో కన్వర్జెన్సీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ స్థితిగతులను ప్రాజెక్ట్ నిర్మాణం గుత్తేదారుడు ప్రతినిధి మెయిల్ కంపెనీ డీజీఎం పి.వాసు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జల జీవన్ మిషన్ […]

More

భవ్య భీమవరంలో ప్రజలకు ఆహ్లాదాన్ని ఇచ్చే మరిన్ని ప్రాజెక్టులను తీసుకురానున్నాం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 07/01/2026

భీమవరం ఎడ్వర్డ్ ట్యాంక్ నందు బోటు షికార్ ప్రారంభం… పెద్దలను, పిల్లలను ఆహ్లాదపరచనున్న బోటు షికారు.. భీమవరం పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు బుధవారం రెండవ బోటు షికారును నేడు అడ్వర్డు ట్యాంక్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు మరియు పి ఏ సి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తో కలిసి వాటర్ పెడల్ బోట్ షికారు ను ప్రారంభించి, కొద్ది సమయం […]

More

జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు ఉన్నాయి, రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దు–జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 06/01/2026

యూరియా కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెడితే కేసులు తప్పవ్ డీలర్లు యూరియాతో పాటు జింక్, గుళికలు కొనాలని రైతులకు ఇబ్బందిపెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రైతులు యూరియా కొనుగోలులో ఏమైనా ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 83310 56742 కు తెలియజేయాలి. కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి మంగళవారం జిల్లా, మండల వ్యవసాయ శాఖ అధికారులు, ఎరువుల తయారీ కంపెనీల ప్రతినిధులు, హోల్ సేల్, రిటైల్ డీలర్లతో యూరియా లభ్యత, అమ్మకం ధరలు, […]

More

రైతు బజార్ లో కూరగాయలు, పండ్లు, నిత్యవసర వస్తువులు ధరలు, రైతుబజార్ నిర్వహణ, వినియోగదారులతో రైతుల ప్రవర్తనపై ప్రజాభిప్రాయం సేకరణ సంతృప్తికరంగా ఉంది–జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 05/01/2026

భీమవరం రైతు బజార్లో వినియోగదారులు డిజిటల్ చెల్లింపులకు ప్రతి దుకాణం ముందు క్యూఆర్ కోడ్ డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సూచనల మేరకు భీమవరం రైతు బజార్ లో కూరగాయలు, నిత్యవసర వస్తువుల ధరలు, రైతు బజారుల నిర్వహణ, పరిశుభ్రత పై ప్రజల నుండి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫిర్యాదులు బాక్స్ ను సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ చాంబర్ నందు ఓపెన్ చేసి […]

More