వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవికా మిషన్, గ్రామీణ్ పథకంపై జనవరి 5న జిల్లాలో అన్ని గ్రామాలలో విస్తృతంగా గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 31/12/2025బుధవారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ కాల్ నుండి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గర్ మిషన్ గ్రామీణ్ పథకంపై పనులపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఎంపీడీవోలు, ఏపీడీలు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు తో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. విబిజి రాంజీ పథకంలో భాగంగా 100 రోజుల నుండి 125 రోజులు పని దినములను కల్పించడం జరిగిందన్నారు. పని దినములకు సంబంధించి 60 శాతం కేంద్ర ప్రభుత్వం 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం […]
Moreజిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి, అవాస్తవాలను నమ్మవద్దని రైతులకు సూచించిన–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 31/12/2025పెనుగొండ మండలం వడలి గ్రామంలో ప్రాథమిక సహకార పరపతి సంఘం వద్ద బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, యూరియా లభ్యత, అమ్మకాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి, అవాస్తవాలు నమ్మవద్దని తెలిపారు. రైతులు విజ్ఞప్తుల మేరకు జిల్లాలో ఎప్పటికప్పుడు యూరియాను అందుబాటులో ఉంచటం జరుగుతుందని భరోసా ఇచ్చారు. రైతులు అవసరం మేరకే యూరియాను పట్టుకు […]
Moreసామాజిక పెన్షన్ల సొమ్మును భవిష్యత్తు అవసరాల కోసం లబ్ధిదారులు ఖర్చులు పోను ఎంతోకొంత దాచుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 31/12/2025పాలకోడేరు మండలం కుముదువల్లి పంచాయతీ చినపేట నందు డి.ఆర్.డి.ఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ గారి కుమారుడు చదలవాడ భరత్ వృద్ధులకు పళ్ళను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా సామాజిక భదత్రా పింఛన్లను ఒకరోజు ముందుగానే ఈ రోజు డిసెంబర్ […]
Moreభవ్య భీమవరానికి మరో మణిహారంగా నిలవనున్న డిజిటల్ లైబ్రరీ, చిల్డ్రన్ పార్క్–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 30/12/2025నేడు శంకుస్థాపన.. మరో ఆరు నెలల్లో అందుబాటులోకి రానున్న విజ్ఞాన, వినోద కట్టడాలు భవ్య భీమవరానికి శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ అండ్ డాక్టర్ బి వి రాజు ఫౌండేషన్ సహకారంతో భీమవరం పట్టడం నడిబొడ్డున ప్రజలకు, చిన్నారులకు విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించే రూ.1.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కట్టడాలు అందుబాటులోకి రానున్నాయి. మంగళవారం అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆర్.యు.బి కి యనమదుర్రు డ్రైన్ కి మధ్య పట్టాలకు ఇరువైపులా ఖాళీగా ఉన్న ముందు స్థలం 47 […]
Moreరాష్ట్ర స్థాయి నైపుణ్య పోటీలులో సత్తా చాటిన పశ్చిమగోదావరి జిల్లా విద్యార్థులు
Published on: 30/12/2025ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ పోటీలలో విజయం సాధించిన చెరుకువాడ జడ్పీ స్కూల్ విద్యార్థులు ఒకేషనల్ కోర్సులు విద్యార్థుల భవిష్యత్తులో స్థిరపడడానికి చుక్కానిలా నిలుస్తాయి మరిన్ని విజయాలు సాధించాలని అభినందించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి “రాష్ట్ర స్థాయి నైపుణ్య పోటీలు” లో విజయం సాధించిన చెరుకువాడ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని కలిసి వారు సాధించిన విజయాన్ని వివరించారు. నిజ జీవితంలో ఎలక్ట్రాన్స్ ద్వారా […]
Moreజిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి కార్యదర్శి హోదా పదోన్నతి .. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ–అభినందనలు తెలిపిన జిల్లా జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, జిల్లా అధికారులు.
Published on: 29/12/2025పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి కార్యదర్శిగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సోమవారం పిజిఆర్ సమావేశ మందిరం నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. వీరితోపాటు జిల్లా రెవెన్యూ అధికారి బి.శివనారాయణ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ కు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం 2010 బ్యాచికి చెందిన ఐఏఎస్ లకు పదోన్నతి కల్పించిన […]
Moreమండలాల వారీగా ఎంత యూరియా అవసరమో రైతు సేవా కేంద్రాల్లో, సొసైటీలో నిల్వ ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 29/12/2025రబి సాగుకు సంబంధించి రైతులకు కావలసినంత యూరియా అందుబాటులో ఉంచాలి జిల్లా కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ చాంబర్ నుండి సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మండలాలు వారీగా యూరియా నిల్వలు ఎలా ఉన్నాయి, రైతుల అభిప్రాయాలు, రానున్న వారం రోజుల్లో ఏ ప్రాంతంలో ఎంత పరిధిలో నాట్లు జరిగినవి, ఎంత యూరియా అవసరము తదితర అంశాలపై జిల్లాలోని అందరూ వ్యవసాయ శాఖ అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా […]
Moreరెవెన్యూ సమస్యల పరిష్కారానికి క్లినిక్ లను ప్రజల సద్విని చేసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 29/12/2025జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రారంభమైన రెవెన్యూ క్లినిక్.. రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారానికి ప్రతి సోమవారం రెవిన్యూ క్లినిక్ ఏర్పాటు.. తొలి సోమవారం 59 రెవిన్యూ వర్జీలు స్వీకరణ… జిల్లా రెవిన్యూ యంత్రాంగం జవాబు దారీతనంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి భీమవరం కలెక్టరేట్లో ఆవరణలో సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రెవిన్యూ క్లినిక్లను ప్రారంభించి, పనితీరు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో 5 కౌంటర్లు ఏర్పాటు చేశారు. వీటిలో దరఖాస్తుల పరిశీలన, సలహా […]
Moreఅర్జీదారుల ఫిర్యాదులను నిర్దేశించిన గడువులోపుగా వారు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
Published on: 29/12/2025పిజిఆర్ఎస్ లో ప్రజల నుండి అందిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. సోమవారం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడి డా.కెసిహెచ్ అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరావు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన […]
Moreపిఎం లంక గ్రామాన్ని నేను దత్తత తీసుకోవడం కాదు ఈ గ్రామ ప్రజలే నన్ను దత్తత తీసుకున్నారు.–కేంద్ర ఆర్థికశాఖా మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
Published on: 28/12/2025పీఎం లంక గ్రామం అభివృద్ధి రాష్ట్రస్థాయిలో టాప్ లో ఉండాలి. పీఎం లంక మారుమూల గ్రామం కాదు ఏఐ టెక్నాలజీలో శిక్షణ అందిస్తున్న ముఖ్య కేంద్రం. పీఎం లంక గ్రామం అభివృద్ధి మహిళల మద్దతుతో సాధ్యమైంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జిల్లా పర్యటన సందర్భంగా ఆదివారం పెదమైనవానిలంక గ్రామంలో డిజిటల్ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర ఆర్థికమంత్రితో పాటు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల […]
More