Close

News

జిల్లాలో మాదకద్రవ్యాల అణచివేతకు పోలీస్, ఈగల్, రవాణా, ఆర్టీసీ, రైల్వే, ఎక్సైజ్ శాఖలు దగ్గరగా పర్యవేక్షించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 18/11/2025

జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం అనే మాటే వినిపించకూడదు.. జిల్లాలో ఎక్కడైనా మాదకద్రవ్యాల వినియోగం ఉంటే ఉక్కు పాదంతో అణచివేయాలి.. మండల పరిధిలోని పోలీస్ అధికారులు జడ్పీ హెడ్మాస్టర్ లతో తరచూ మమేకం కావాలి.. జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు తీసుకున్న చర్యలపై నిర్వహించిన ఐవిఆర్ఎస్ సర్వేలో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది.. మాదకద్రవ్యాల వినియోగం దుష్పరిణామాలపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి.. మత్తుకు బానిసలైన వారు ఉంటే డి-ఎడిక్షన్ సెంటర్ నందు చికిత్స అందించాలి… జిల్లాలో […]

More

చిన్నారులు నిమోనియా బారిన పడకుండా తల్లులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 17/11/2025

సోమవారం భీమవరం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరం నందు నిమోనియా నిర్వహణపై గోడపత్రికను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో నిమోనియా నిర్వహణ అవగాహన ప్రచారాన్ని నవంబర్ 12 నుండి ప్రారంభించడం జరిగిందని, ఫిబ్రవరి 28, 2026 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. చిన్నారులు పాలు లేదా ఆహారం తీసుకోకపోవడం, ఫిట్స్ రావడం, నిమిషానికి 60 లేక అంతకంటే ఎక్కువ వేగంగా శ్వాస తీసుకోవడం, […]

More

అర్జీదారుల ఫిర్యాదుల పరిష్కారం వారు సంతృప్తి చెందే విధంగా చూపాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 17/11/2025

పిజిఆర్ఎస్ లో ప్రజల నుండి అందిన ప్రతి అర్జీని అధికారులు క్షుణ్ణంగా అధ్యయనం చేసి నాణ్యమైన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. సోమవారం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, గ్రామ వార్డు సచివాలయం అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పిడి డాక్టర్ కే సి హెచ్ అప్పారావు, కలెక్టరేట్ ఏవో ఎన్.వెంకటేశ్వరావు అర్జీలు స్వీకరించారు. […]

More

దేవాలయాల సందర్శన మాదిరిగా ప్రతి ఒక్కరూ గ్రంధాలయాలు సందర్శించి పుస్తక పఠనం అలవాటుగా చేసుకోవాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 16/11/2025

58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా డాక్టర్ వైయస్సార్ మెమోరియల్ ప్రధమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా గ్రంధాలయాలకు విశేష సేవ చేసిన అయ్యంకి వెంకట రమణయ్య , పాతురి నాగ భూషణం, ఎస్ ఆర్ రంఘనాథన్ చిత్రపటాల వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి పూల మాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మన […]

More

… చిన్నారికి మంచి భవిష్యత్తు అందించినందుకు కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు…

Published on: 16/11/2025

చిన్నారి దివ్య రాణికి నడక నేర్పిన పి.జి.ఆర్.ఎస్ కలెక్టర్ అమ్మ చొరవతో చిన్నారి నేడు నడవగలుగుతుంది… చిన్నారికి దివ్యాంగుల పెన్షన్ కోసం పీజిఆర్ఎస్ కి వస్తే.. కలెక్టర్ ఫిజియోథెరపీకి సిఫార్సు.. జీవితాంతం దివ్యాంగురాలు కాకుండా కాపాడిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆలోచన.. కలెక్టర్ ఆలోచన ఒక చిన్నారికి నడక నేర్పింది అంటే ఒకింత ఆశ్చర్యం .. విన్నవారికి సంతోషం కలగక మానదు. జీవితాంతం వికలాంగురాలుగా ఉండిపోవాల్సిన చిన్నారిని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆలోచనతో నేడు […]

More

ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణలో రైతులకు ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 15/11/2025

శనివారం కలెక్టరేట్ ఛాంబర్ నుండి జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి గూగుల్ మీట్ ద్వారా ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు, సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్, అర్హులైన వారి అందరికీ ఇళ్ళు, పిజిఆర్ఎస్ పిర్యాదుల ప్రగతిపై ఆర్డీవోలు, తాహసిల్దార్లు, ఎం ఎల్ ఓ లు, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ దాన్యం సేకరణలో రైతులకు ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు, వివాదాలు […]

More

గిరిజన సమస్యలపై బ్రిటిష్ పాలకులతో పోరాటాలు చేసిన నాయకుడు బిర్సా ముండను ఆదర్శంగా తీసుకొని గిరిజనులు అభివృద్ధి చెందాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.

Published on: 15/11/2025

గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వము వారి ఆదేశాల మేరకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశం మందిరం నందు గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు “శ్రీ భగవాన్ బిర్సాముండా 150వ జయంతి వేడుకల సందర్భంగా గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండ చిత్రపటానికి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ […]

More

ప్రతి ఒక్కరు ఏదో ఒక క్రీడలో తన ప్రతిభను చాటాలి..

Published on: 15/11/2025

రాష్ట్రస్థాయిలో స్కూల్ గేమ్స్ అండర్ 14, 17 ఆర్చరీ పోటీల్లో బంగారు, వెండి పథకాలు సాధించిన పశ్చిమగోదావరి జిల్లా విద్యార్థులు …. … అభినందించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి. శనివారం భీమవరం కలెక్టరేట్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డిని స్కూల్ గేమ్స్ అండర్ 14, 17 విభాగాల్లో ఆర్చరీ పోటీల నందు రాష్ట్రస్థాయిలో బంగారు, వెండి పథకాలను సాధించిన క్రీడాకారులు కలవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా […]

More

జిల్లాలో ప్రజల భద్రతే ద్యేయంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, ఏ విధమైన లోటుపాట్లకు ఎట్టి పరిస్థితుల్లో తావీరాదని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను హెచ్చరించారు

Published on: 13/11/2025

జిల్లాలో ప్రజల భద్రతే ధ్యేయంగా ట్రాఫిక్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి… ట్రాఫిక్ అంతరాయం కలిగించే ఏ ఒక్క అక్రమ నియంత్రణను ఉపేక్షించవద్దు ఆక్రమణలు తొలగింపులో జిల్లా యంత్రాంగం మద్దతుగా నిలుస్తుంది.. రోడ్డుకు ఇరువైపులా రోడ్డు పై/మార్జిన్ లో వాహనాలు నిలిపి ఉంచడం, షాపులు వస్తువులు పేర్చి ఉంచడం, నియంత్రించాలి… త్రిబుల్ రైడింగ్, నో హెల్మెట్, ట్రక్కు స్పీడ్ డ్రైవింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దు… మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులను కూడా బాధ్యులను చేయాలి… కమర్షియల్ దుకాణాలు […]

More

ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయడానికి క్షేత్రస్థాయిలో అధికారులు నిబద్ధత పని చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు

Published on: 12/11/2025

మంగళవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఖరీఫ్2025-26 సీజన్ ధాన్యం కొనుగోలు, మరియు అర్హులైన వారి అందరికీ ఇల్లు, పిజిఆర్ఎస్, రీ సర్వే, సంబంధిత అంశాలపై, డిపిసి మెంబర్స్, ఆర్డీవోలు, పి ఎస్ సి ఎస్ లు, తాహ సిల్దార్లు ఎం ఎల్ ఓ లు మండల్ లెవెల్ కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ […]

More