Close

News

ఒకరితో ఒకరు కొట్లాడుకోకూడదు.. మంచిగా చదువుకుంటే ఉన్నత స్థాయికి చేరుకుంటారు..

Published on: 22/11/2025

విద్యార్థులకు అమ్మలా విద్యాబుద్ధులు నేర్పిన కలెక్టర్ అమ్మ.. విద్యార్థులతో మమేకమై సహపంక్తి భోజనం… విద్యకు ప్రాథమిక విద్యే బలమైన పునాది పిల్లలు ఒకరికి ఒకరు విద్యలో సహాయంగా ఉండాలి.. లక్ష్యాన్ని నిర్దేశించుకుని లక్ష్యాన్ని సాధించాలి.. శనివారం జిల్లా కలెక్టర్ పాలకొల్లులోని మహాత్మ జ్యోతిరావు పూలే ఏపీ బీసీ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదుల్లో విద్యార్థులతో మమేకమై కొంత సమయం వారికి పాఠాలను నేర్పించారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా చదువుకుంటున్నారు, వసతి […]

More

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి రైతు కుటుంబాలకు అవగాహన కల్పించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 22/11/2025

ఈనెల 24 నుండి 29వ తేదీ వరకు నిర్వహించే “రైతన్న.. మీకోసం” వారోత్సవాలను అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలి. సాగును లాభసాటిగా మార్చడం, రైతులను వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పుల వైపుకు నడిపించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ కాల్ నుండి “రైతన్న….మీకోసం” వారోత్సవాల నిర్వహణ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలోని ఆర్డీవోలు, వ్యవసాయ, ఉద్యాన, పశు, మత్స్యశాఖ అధికారులు, తహసిల్దార్లు, ఎంఏవోలు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. […]

More

ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాజీ పడవద్దు అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published on: 22/11/2025

భీమవరం కొత్త బస్టాండ్ ఆర్టీసీ కాంప్లెక్స్ లో మరమ్మత్తుల్లో ఉన్న టాయిలెట్స్ ను రూ.14.5 లక్షల వ్యయంతో తిరిగి మరమ్మత్తులు చేసిన అనంతరం శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడవద్దు అని సూచించారు. ప్రాంగణంలో ఉన్న అన్ని టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచేందుకు తగినంత సిబ్బందిని నియమించాలన్నారు. […]

More

భారతదేశానికి పెద్ద ఎత్తున మారకద్రవ్యాన్ని అందిస్తున్న పరిశ్రమ మత్స్య సంపదఅని, దీనికి కారణం మత్స్యకారులే అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయం మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.

Published on: 21/11/2025

నవంబర్ 21 ప్రపంచ మత్స్య దినోత్సవ సందర్భంగా నరసాపురం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర నీటిపారుదల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు, ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని […]

More

పీఎం స్వనిది పథకం కింద బ్యాంకర్లు వీధి వ్యాపారులకు మానవతా దృక్పథంతో రుణాలు అందించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 20/11/2025

ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు బ్యాంకర్లు లబ్ధిదారులకు రుణాలు అందజేసి వారి ఆర్థిక పురోగతికి సహాయపడాలి గృహ, వ్యవసాయ, విద్య రుణాలు మంజూరులో బ్యాంకర్లు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. సి.సి.ఆర్సి కార్డులు కలిగిన కౌలు రైతులకు, పశు కిసాన్ కార్డుదారులకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలి దీర్ఘకాలంగా లావాదేవీలు నిర్వహించని బ్యాంకు ఖాతాదారులు తమ బ్యాంకు అకౌంట్ లో ఉన్న సొమ్మును తిరిగి తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంకు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గురువారం […]

More

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం ద్వారా చేకూరుతున్న లబ్ధి రైతు కష్టానికి చేదోడు వాదోడుగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Published on: 19/11/2025

బుధవారం వీరవాసరం మండలం రాయకుదురు గ్రామం కోపరేటివ్ బ్యాంకు ఆవరణలో వ్యవసాయ శాఖ ద్వారా ఏర్పాటుచేసిన “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్” పథకం రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం శాసనసభ్యులు మరియు పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామ లక్ష్మి, ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత, […]

More

రామకృష్ణ మఠం సేవా దృక్పథంతో వందమంది తీర ప్రాంత మత్స్యకారుల జీవన అభివృద్ధికి చేసిన సహాయం మరువలేనిదని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Published on: 19/11/2025

బుధవారం నరసాపురం మండలం పెదమైనవాని లంక డిజిటల్ కమ్యూనిటీ సెంటర్ నందు రామకృష్ణ మఠం మిషన్ ఆధ్వర్యంలో మత్స్యకారుల జీవన అభివృద్ధి కొరకు పేద మత్స్యకారులతో ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, రాజమండ్రి రామ కృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయానందజీ మహారాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పేద మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడానికి తోడ్పాటు అందిస్తున్న రామకృష్ణ మఠం మిషన్ నిర్వాహకులకు తొలుత […]

More

పిజిఆర్ఎస్ లో వచ్చిన ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published on: 18/11/2025

పిజిఆర్ఎస్ ఫిర్యాదుపై మంగళవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అర్జీదారులను స్వయంగా విచారించి పరిష్కరించడం జరిగింది. పూర్వపరాల్లోకి వెళితే వీరవాసరం మండలం నవుడూరు గ్రామం రావి సత్యవతికి చెందిన ఆస్తి విషయంలో వారి పెద్ద కుమారుడు రావి రాంబాబు ఆగస్టు 25,2025న ఫిర్యాదు చేయడం జరిగింది. పూర్వపరాల్లోకి వెళితే రావి సత్యవతి తన భర్త సంపాదించిన ఆస్తి 1.36 సెంట్లు, అందులో 0.04 సెంట్లులో ఇల్లు ఉందని, తన […]

More

రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Published on: 18/11/2025

ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరగాలి రైతు సేవా కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోలు చేయాలి ఆచంట నియోజకవర్గంలో ఖరీఫ్ 2025-26 సీజన్ వరి కోతలు ప్రారంభం అయినందున ధాన్యము కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పగడ్బందీగా ఉండాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆచంట మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గస్థాయిలో ఆచంట, పోడూరు, పెనుగొండ, పెనుమంట్ర మండలాలకు సంబంధించిన ధాన్యం కొనుగోలు […]

More

అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ పథకం కింద రెండవ విడత రైతుల ఖాతాలలో నగదు జమ కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించాలి–జాయింట్ కలెక్టర్ టీ.రాహుల్ కుమార్ రెడ్డి.

Published on: 18/11/2025

మంగళవారం జాయింట్ కలెక్టర్ అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ పథకం కింద రెండవ విడత రైతుల ఖాతాలలో నగదు జమ కార్యక్రమం, ఖరీఫ్ ధాన్యం సేకరణపై రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహసిల్దార్లు, వ్యవసాయ, రవాణా, పౌర సరఫరాల శాఖ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ పథకం కింద రెండవ విడత రైతుల బ్యాంకు ఖాతాలో నగదు జమ కార్యక్రమం జిల్లాలోని […]

More