ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాజీ పడవద్దు అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.
భీమవరం కొత్త బస్టాండ్ ఆర్టీసీ కాంప్లెక్స్ లో మరమ్మత్తుల్లో ఉన్న టాయిలెట్స్ ను రూ.14.5 లక్షల వ్యయంతో తిరిగి మరమ్మత్తులు చేసిన అనంతరం శనివారం జిల్లా కలెక్టర్…
Read more ...కలెక్టర్ చొరవతో చిన్నారి దివ్య రాణి నడక నేర్చింది,తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం వచ్చింది
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆలోచన ఒక చిన్నారి కి నడక నేర్పింది అంటే ఒక వింత ఆశ్చర్యం విన్నవారికి సంతోషం కలగక మానదు జీవితాంతం దివ్యాంగురాలుగా…
Read more ...