గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 19/01/2026జిల్లా కలెక్టరేట్ పెరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సోమవారం పీజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఈనెల 26వ తేదీన జిల్లా కలెక్టరేట్ పెరేడ్ మైదానంలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఇందుకోసం ఏర్పాట్లు ముందుగా చేపట్టాలన్నారు. వేదికను సుందరంగా అలంకరించాలని, సీటింగ్ ఏర్పాటులు చేయాలన్నారు. ప్రోటోకాల్ విధిగా […]
Moreఅన్ని ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ విజయవంతం చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులతో సమీక్ష
Published on: 19/01/2026సంక్రాంతి సెలవులు అనంతరం ప్రతి విద్యార్థి పాఠశాలకు హాజరయ్యే విధంగా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి జిల్లాలో బీసీ, ఎస్సీ, ట్రైబల్ వెల్ఫేర్ వసతి గృహాలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి విద్యార్థుల సౌకర్యాలపై దృష్టి సారించాలి. జిల్లా కలెక్టరేట్ పీ జి ఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు మౌలిక వసతులు, విద్యార్థుల హాజరు, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీఫై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులతో సమీక్షించారు. ఈ […]
Moreప్రధాన సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ వెబ్ ఎక్స్ ద్వారా ఆర్డివోలు, తహసిల్దార్లతో నేరుగా మాట్లాడి పరిష్కారానికి ఆదేశాలు.
Published on: 19/01/2026పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. ఫిర్యాదుల పరిష్కారం అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా నాణ్యమైన పరిష్కారం చూపాలి. నేడు పి జి ఆర్ ఎస్ లో 139 దరఖాస్తులు, రెవెన్యూ క్లినిక్ లో 54 దరఖాస్తులు స్వీకరణ. …జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. జిల్లా కలెక్టరేట్ పీజీ ఆర్ఎస్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా […]
Moreయోగివేమన బోధనలు సమాజానికి దిశానిర్దేశాలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 19/01/2026జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా యోగి వేమన జయంతి వేడుకలు.. భీమవరం కలెక్టరేట్ లోని వశిష్ట సమావేశ మందిరం నందు సోమవారం యోగి వేమన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. యోగి వేమన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ యోగి వేమన తెలుగు సాహిత్యంలో […]
Moreపట్టాదారు పాసు పుస్తకంలో ఉన్న తప్పులను సరి చేసుకునేందుకు రైతులు ముందుకు రావాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.
Published on: 17/01/2026పట్టాదారు పాసు పుస్తకాల్లో ఉన్న తప్పులను సరి చేసుకునేందుకు గ్రామ సభలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం నరసాపురం మండలం చట్టవరం గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటుచేసిన గ్రామ సభకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పట్టాదారు పాసు పుస్తకాలలో ఉన్న తప్పులు సరిచేసుకునేందుకు రైతులు ముందుకు […]
Moreరైతు హక్కులను కాపాడటమే లక్ష్యంగా పాస్ పుస్తకాలు అధికారికంగా పంపిణీ చేస్తుంది–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 17/01/2026భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పారదర్శకంగా చర్యలు తీసుకుంటుంది రైతులు తమ భూమికి సంబంధించిన వివరాలను పాసు పుస్తకాల ద్వారా సులభంగా తెలుసుకోవచ్చని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం ఆచంట మండలం పెనుమంచిలి గ్రామ సచివాలయం వద్ద జరిగిన గ్రామ సభకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టాదారు పాసు పుస్తకములను పరిశీలించారు. గ్రామ సభకు హాజరైన రైతులతో ఆయన […]
Moreరాజముద్రతో ముద్రించిన తప్పులు లేని పట్టాదార్ పాస్ పుస్తకాలు రైతులకు పంపిణీకి కృషి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 17/01/2026రైతుల భూ హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ద్వారా కృషి చేస్తుంది భూ రికార్డులు మార్పు చేసేందుకు వీలు లేకుండా ఆధునిక పరిజ్ఞానంతో డిజిటలైజేషన్ ప్రజల హక్కులను గౌరవిస్తూ వారికి భరోసా కల్పించడమే సుపరిపాలన లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం సూచనలతో జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన పట్టాదారుపాస్ పుస్తకాలలో డేటా అంతా చాలా స్పష్టంగా, తప్పులు లేకుండా ఉండాలి .. తప్పులు ఉంటే సంబంధిత అధికారిని బాధ్యులను చేస్తూ చర్యలు ఉంటాయని […]
Moreఈ నెల 19 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
Published on: 16/01/2026పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి జిల్లాలోని అన్ని గ్రామాలలో జనవరి 19 నుండి ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహణ చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు జనవరి 19వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులలో కూడా స్థిరమైన ఆదాయ వనరుగా పశుసంవర్ధన రంగం కొనసాగుచున్నదని, ఇది ఆ రంగంపై ఆధారపడిన వారికి […]
Moreఉజ్వల పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గ్యాస్ కనెక్షన్ సద్వినియోగం చేసుకోండి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 08/01/2026వినియోగదారుల నుండి అధిక ధరలు అదనపు చార్జీలు వసూలు చేసే వారిపై చర్యలు తప్పవు ఉజ్వల పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గ్యాస్ కనెక్షన్ అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం ఆకివీడు ఓంజేఎన్టి హెచ్.పి గ్యాస్ డీలర్ వద్ద ఉజ్వల పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ కంపెనీ లు, ఇచ్చే ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకంలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ […]
Moreప్రతి నెల జిల్లా, మండల స్థాయి అధికారులు పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల విద్యా బోధన, విద్యార్థులకు అందిస్తున్న ఆహారం, త్రాగునీరు, పరిసరాల పరిశుభ్రత పరిశీలించాలి–జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
Published on: 08/01/2026డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజన పథకం కింద జిల్లాలో అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యత, రుచికరమైన భోజనాన్ని అందించాలి. నిర్దేశించిన మెనూ ప్రకారం ఎటువంటి మార్పులు లేకుండా విద్యార్థులకు సమతుల ఆహారాన్ని అందించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో గురువారం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజన పథకం – పీఎం పోషణ, జిల్లాస్థాయి స్టీరింగ్ కమ్ సమన్వయ కమిటీ సమావేశానికి జిల్లా జాయింట్ కలెక్టర్ […]
More