Close

News

గత వారం రోజులుగా వాతావరణ పరిస్థితులపై జిల్లాలోని రైతులను నిరంతరాయంగా అప్రమత్తం చేస్తూనే ఉన్నామని, ధాన్యం కొనుగోలు పక్రియ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి రాష్ట్ర సీఎస్ కు వివరించారు

Published on: 27/11/2025

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపధ్యంలో రానున్న నాలుగు రోజుల్లో దక్షిణ ఆంధ్రప్రదేశ్ జిల్లాలు సహా కోస్తా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలక్టర్లను, జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు, సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆర్టీజిఎస్, పాజిటివ్ పబ్లిక్ పెరస్పన్, డాక్యుమెంట్ అప్లోడ్ ఫర్ ఏజెంట్ స్పేస్ అంశాలపై గురువారం ఎపి సచివాలయం నుండి ఆయన జిల్లా […]

More

బాల్య వివాహాల నిరోధానికి ప్రతి ఒక్కరు తమ వంతు సామాజిక బాధ్యతగా గుర్తించాలి ….జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 27/11/2025

గురువారం కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో చైల్డ్ రైట్స్ అడ్వకేసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్తిభారత్ కార్యక్రమంలో భాగంగా 100 రోజుల ప్రచార కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాల నిరోధానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సామాజిక బాధ్యతగా సేవలందించాలన్నారు. నవంబర్ 27 నుండి మార్చి 8వ తేదీ వరకు ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. దేవాలయాలు, చర్చిలు, […]

More

జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడులకు సంబంధించి నమోదైన కేసుల విచారణ వేగవంతం చేయాలి. …జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Published on: 27/11/2025

గురువారం కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలోజిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో నూతన కమిటీ సభ్యులు కేసిహెచ్ పెద్దిరాజు, ఎం.నరేష్, కె.రాజశేఖర్, కొల్లు దొరబాబు, జగపతిరామయ్య, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరిగిన దాడులకు సంబంధించి నమోదైన కేసులపై విచారణ వేగవంతం చేయాలన్నారు. ముందుగా గత సమీక్ష సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న […]

More

జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీతో కలిసి భీమవరం పట్టణంలో ట్రాఫిక్ అవరోధాలను ద్విచక్ర వాహనాలపై ప్రయాణించి స్వయంగా పరిశీలన..

Published on: 25/11/2025

భీమవరం: నవంబర్ 25, 2025. మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి భీమవరం పట్టణం అంతా స్వయంగా ద్విచక్ర వాహనంపై మూడు గంటల పాటు ప్రయాణించి క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ అవరోధాలను స్వయంగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ బంగ్లా నుంచి ప్రారంభమైన ద్విచక్ర వాహన పర్యటన కాటన్ పార్క్, అడ్డవంతెన, అభిరుచి సెంటర్, బాంబే స్వీట్ సెంటర్, అంబేద్కర్ చౌక్, ప్రకాశం చౌక్, రిలయన్స్ సూపర్ మార్కెట్, పోలీస్ బొమ్మ […]

More

జిల్లాలో రెసిడెన్షియల్ పాఠశాలలు,వసతి గృహాలలో విద్యార్థులకు పరిశుభ్రమైన త్రాగునీరు అందించేందుకు అధికారులు శ్రద్ధ తీసుకోవాలి. …జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Published on: 24/11/2025

సోమవారం కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో అందరికీ ఇల్లు సర్వే, పరిసరాల పరిశుభ్రత, సురక్షితమైన త్రాగునీరు, తల్లికి వందనం, ఈ కేవైసీ అంశాలపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అందరికీ ఇల్లు సర్వేలో ఇప్పటి వరకు 2,206 మంది నమోదు చేసుకున్నారని గతంలో ఇచ్చిన పట్టాలు తాలూకు 24,351 కూడా ఈ […]

More

ఉండి మండలం చిలుకూరు గ్రామంలోని పిడబ్ల్యూఎస్ స్కీంకు జెజెఎం నిధులు రూ.28.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అధునాతన 0.50 మైక్రో ఫిల్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సోమవారం రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మరియు ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక

Published on: 24/11/2025

ఉండి మండలం చిలుకూరు గ్రామంలోని పిడబ్ల్యూఎస్ స్కీంకు జెజెఎం నిధులు రూ.28.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అధునాతన 0.50 మైక్రో ఫిల్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సోమవారం రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మరియు ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి పాల్గొని సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో ఇప్పటికే కాలువలను శుభ్రపరచడం, కాలవగట్లపై ఆక్రమణలను తొలగించడం జరిగింది […]

More

రైతులు కొరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు సూత్రాలపై అవగాహన చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు

Published on: 24/11/2025

రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సోమవారం పాలకోడేరు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి లేఖను ఆవిష్కరించారు. రైతులందరికీ స్వయంగా ఆయన చేతులతో లేఖను అందజేశారు. రైతులను కలిసి మాట్లాడారు. రైతాంగం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీటి భద్రత ఆధారిత వ్యవసాయ సాంకేతికత వ్యవసాయం ఆహార సంస్కరణ ప్రభుత్వ మద్దతు అనే ఐదు అంశాలు పై రైతులకు వివరించారు. రైతులు మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసే విధానమును […]

More

సోమవారం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, డిపిఓ ఎం.ర

Published on: 24/11/2025

సోమవారం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, డిపిఓ ఎం.రామనాథరెడ్డి కలెక్టరేట్ ఏవో ఎన్.వెంకటేశ్వరావు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలపై అధికారులు ప్రత్యేక […]

More

సోమవారం ఉండి మండలం చిలుకూరు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మరియు ఉండి నియోజకవర్గం శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడా నాగరాణి సంయుక్తంగా ప్రారంభించి, రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Published on: 24/11/2025

సోమవారం ఉండి మండలం చిలుకూరు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మరియు ఉండి నియోజకవర్గం శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడా నాగరాణి సంయుక్తంగా ప్రారంభించి, రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ రైతులు దేశ ఆరోగ్య ప్రయోజనాలను కాపాడేందుకు సాంప్రదాయ వ్యవసాయంపై ఆలోచన చేయాలన్నారు. విరివిగా ఎరువులు, పురుగు ముందుల వినియోగంతో మన ఆరోగ్యానికి మనమే వినాశనకారిగా మారామనేది గుర్తించుకోవాలన్నారు. ప్రభుత్వం […]

More

ఒకరితో ఒకరు కొట్లాడుకోకూడదు.. మంచిగా చదువుకుంటే ఉన్నత స్థాయికి చేరుకుంటారు..

Published on: 22/11/2025

విద్యార్థులకు అమ్మలా విద్యాబుద్ధులు నేర్పిన కలెక్టర్ అమ్మ.. విద్యార్థులతో మమేకమై సహపంక్తి భోజనం… విద్యకు ప్రాథమిక విద్యే బలమైన పునాది పిల్లలు ఒకరికి ఒకరు విద్యలో సహాయంగా ఉండాలి.. లక్ష్యాన్ని నిర్దేశించుకుని లక్ష్యాన్ని సాధించాలి.. శనివారం జిల్లా కలెక్టర్ పాలకొల్లులోని మహాత్మ జ్యోతిరావు పూలే ఏపీ బీసీ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదుల్లో విద్యార్థులతో మమేకమై కొంత సమయం వారికి పాఠాలను నేర్పించారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా చదువుకుంటున్నారు, వసతి […]

More