నరసాపురం ప్రాంత ప్రజలు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో చైతన్యవంతులు కావాలని, అధికారులు, ప్రజాప్రతినిధులు చెత్త నిర్మూలనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు.
Published on: 04/04/2025శుక్రవారం నరసాపురం మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన “పరిశుభ్ర నరసాపురం” కు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, ప్రజా ప్రతినిధులు, శానిటరీ వర్కర్స్ తో సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ నరసాపురం డంపింగ్ పెద్ద సమస్యగా మారిందని, గోదావరి నది ఒడ్డున డంపింగ్ చేయడంతో భూమి, వాయు, నీరు కాలుష్యం అవుతున్నాయని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పరిశీలించి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ చర్యలకు పూనుకున్న సందర్భంలో, కొంత […]
Moreనియోజవర్గాల వారి అభివృద్ధి ప్రణాళికలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
Published on: 04/04/2025గురువారం తణుకు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ – 2047 కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ముఖ్యంగా మన జిల్లా వ్యవసాయ ఆధారిత పంటలపై ఆధారపడి ఉందని, జిల్లాలో వరి సాగు 4.25 లక్షల ఎకరాల్లో చేపట్టడం జరిగిందని, దీని ద్వారా 15 […]
Moreఐటిఐ కోర్సుల్లో విద్యను అభ్యసించి స్థిరమైన ఉపాధిని పొందాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మరియు ఉండి నియోజకవర్గం శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణ రాజు విద్యార్థులకు దిశా నిర్దేశించేశారు.
Published on: 04/04/2025గురువారం భీమవరం ఐటిఐ నందు ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో (ఐ ఎం సి) ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్న కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప సభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ ఐటిఐ క్వాలిఫికేషన్ తో ఉద్యోగాలు పొందిన వారు వెంటనే మానేయకుండా కొంతకాలం స్థిరంగా పనిచేయాలని సూచించారు. తద్వారా అనుభవం, […]
Moreరైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు ద్వారా అమ్మి లాభం పొందాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.
Published on: 04/04/2025గురువారం తాడేపల్లిగూడెం మండలం మోదుగగుంట గ్రామంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సంయుక్తంగా కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులు వాట్సాప్ సేవలు సద్వినియోగం చేసుకుని తమ ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు రైతు సేవ కేంద్రాలు ద్వారా అమ్ముకోవచ్చు అన్నారు. ధాన్యం రైతు సేవా కేంద్రానికి చేరిన 48 గంట […]
Moreఆక్వా సాగులో నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై అవగాహన పెంచుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు.
Published on: 04/04/2025బుధవారం రాత్రి కలెక్టరేట్ పి.జీ.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో మత్స్యశాఖపై సంబంధిత శాఖాధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్వా సాగులో రైతులు అనుసరిస్తున్న సాంకేతిక పద్ధతులు, వినియోగిస్తున్న నూతన యంత్రాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ముందుగా ఆక్వా ఎక్స్చేంజ్, కౌంట్ 366 సంస్థలు ఉపయోగిస్తున్న అదునాతన పరికరాలు అయిన పవర్ మాన్, స్టార్టర్స్ , ఆక్వా బోర్డ్స్ వాటి నిర్వహణ గురించి ఆసంస్థ ప్రతినిధులు జాయింట్ […]
Moreజిల్లాలోని వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పించడం జరుగుచున్నదని, విద్యార్థులు బాగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 04/04/2025గురువారం మొగల్తూరు మండలం ముత్యాలపల్లి బిసి బాలికల వసతి గృహం, ఎస్.బి.ఎం జిల్లా పరిషత్ హై స్కూల్ లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తనిఖీ చేసి వసతి గృహం నందు చేపట్టి పూర్తిచేసిన పనులను పరిశీలించారు. ఇంకా పెండింగ్ పనులు ఉంటే చేయించాలని నిధులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటివరకు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ నందు ఫ్లోరింగ్ పనులను, సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ పనులను, పైప్ లైన్ ల లీకేజ్ పనులను పూర్తి […]
Moreజిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా పెద్ద ఎత్తున పని దినాల కల్పనకు కార్యాచరణ రూపొందించి అమలు చేయడం జరుగుచున్నదని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
Published on: 04/04/2025గురువారం మొగల్తూరు మండలం వారతిప్ప మురుగు కాలువ నందు ఉపాధి హామీ కూలీల ద్వారా జరుగుచున్న కిక్కిస తొలగింపు పనులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మస్తర్ రిజిస్టర్ను పరిశీలించి ఎంతమంది హాజరయ్యారు, ఎన్ని రోజులు పని కల్పించారు, ఎన్ని గంటలకి పనికి హాజరవుతున్నారు, తదితర వివరాలను తెలుసుకొని హాజరను స్వయంగా పిలిచి పనికి వచ్చిన వారి హాజరుని నిర్ధారణ చేసుకున్నారు. ఈ సందర్భంలో కొందరు కూలీలు మాట్లాడుతూ వ్యవసాయ పనులు లేవని, […]
Moreపి జి ఆర్ ఎస్ ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి
Published on: 02/04/2025బుధవారం కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి జిల్లా అధికారులతో ప్రత్యక్షంగా సమావేశమై, డివిజన్, మండల స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో వెబ్ ఎక్స్ ద్వారా పి జి ఆర్ ఎస్ పిటీషన్లు పరిష్కారంపై శాఖల వారి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గత రెండు నెలల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజలు నుండి స్వీకరించిన ఫిర్యాదుల […]
Moreజిల్లాలో పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనులను చేపట్టి పని దినాలను కల్పించడంతోపాటు, తద్వారా మౌలిక వసతులకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడం జరుగుచున్నదని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు
Published on: 02/04/2025మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నామని, డెల్టా జిల్లా అయినప్పటికీ రెట్టింపు పని దినాల కల్పనతో జిల్లా ముందంజలో ఉందన్నారు. జిల్లాలో 1,81,101 జాబ్ కార్డులు నమోదుకాబడ్డాయన్నారు. 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో 39 లక్షల పని దినాలు లక్ష్యం కాగా 37.71 లక్షల పని దినాలు కల్పించి 96.69 శాతానికి పైగా లక్ష్యం సాధించి పని కోరిన 1,02,792 కుటుంబాలకు పని కల్పించడం జరిగిందన్నారు. దీనిలో […]
Moreరభీ ధాన్యం కొనుగోళ్లకు వేగవంతమైన చర్యలు ప్రారంభించాలని, కొనుగోళ్లలో రైతుకు లాభం చేకూర్చేలా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
Published on: 01/04/2025మంగళవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు టి.రాహుల్ కుమార్ రెడ్డి ధాన్యం సేకరణ కమిటీ అధికారులతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పశ్చిమగోదావరిజిల్లాలో రబీ 2024-25 సీజనుకుగాను రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయుటకు 348 రైతు సేవా కేంద్రాలను సిద్ధం చేయడం జరిగినదన్నారు. ఈ రబీ సీజనులో కనీస మద్దతు ధర ప్రతి క్వింటాల్ ధాన్యముకు సాధారణ రకం రూ.2,300/- చొప్పున మరియు గ్రేడ్-ఏ […]
More