ముగించు

టెంపుల్ టూరిజం

గోకుల తిరుమల పారిజాత గిరి క్షేత్రము, జంగారెడ్డిగూడెం:

గోకుల తిరుమల పారిజాత గిరి క్షేత్రము

పూర్వము చిట్టియ్య గారు అనే భక్తునికి శ్రీ వేంకటేశ్వరుడు కలలో కనిపించి జంగారెడ్డిగూడెం గ్రామము ఉత్తరము వైపున గల కొండలలో తన పాదములు వెలుస్తాయని ఆ ప్రదేశములో ఆలయము నిర్మంపమని భక్తుల ఆణిష్టములు నేరవేర్చుదునని భగవంతుడు తెలుపగా ఆ ప్రకారము అన్వేషించగా జంగారెడ్డిగూడెం ఉత్తర వైపున వరుసగా గల 7 కొండలలో 6వ కొండపై స్వతః సుద్దంగా పెరుగుచున్న పారిజాత వృక్షము క్రింద స్వామివారి పాదములు కల శిల ను గుర్తించి ఆ ప్రదేశములో చిన్న మందిరమును నిర్మంచి శ్రీ వేంకటేశ్వరుని శిల్పమును నెలకొల్పినారు.  భక్తుల కోర్కెలు నెరవేర్చుచూ స్వామి అనతికాలంలో ప్రసిద్ధినొందినాడు.  2003 సంవత్సరంలో శ్రీ పేరిచర్ల జగపతిరాజు గారి ఆధ్వర్యములో అభివృద్ధి కమిటి ఏర్పాడి భక్తుల సహకారంతో ప్రస్తుత, అమ్దమైన ఆలయము నిర్మించి శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామి వారి పర్యవేక్షణలో శ్రీవైఖానస ఆగమయుక్తంగా స్వామి వారి పాదాలు వెలసిన ప్రదేశములో ప్రస్తుత విగ్రహము ప్రతిష్టించినారు, పాడి పంటలు కలిగిన ప్రదేశము కావున గోకుల మని పారిజాత వృక్షములు కల కొండ కావున పారిజాతగిరి అని వేంకటేశ్వరుడు గల క్షేత్రము కావున తిరుమల అని గోకుల తిరుమల పారిజాత గిరి క్షేత్రముగా ప్రసిద్ధి పొందినది.

 

 

శ్రీ భూనీళా సమేత శ్రీ జనార్ధనస్వామి కన్యకా పరమేశ్వరి అమ్మవార్ల దేవస్థానం, ఏలూరు:

కన్యకా పరమేశ్వరి అమ్మవార్ల దేవస్థానం

ఈ సృష్టికి మూలమైన జగన్మాత త్రిమూర్తులను సృష్టి౦చి తనను పరిణయమాడవలెనని కోరగా, అందుకు బ్రహ్మ, విష్ణువులు అంగీకరించకపోవుటచే శంకరున్ని కోరగా మూడవనేత్రమును, తనశక్తులను తన వశము చేసినచో అందుకు అంగీకరించెదనని తెలిపెను.  ఆ మాటలకు జగన్మాత అంగీకరించి తన శక్తులతో పాటు మూడవనేత్రమును శంకరుని వశము చేసినంతనే శంకరుడు జగన్మాతను భస్మము చేసేనట. అంతట ఆ భస్మమును నాలుగు భాగములు చేసి మూడు భాగములను, లక్ష్మీదేవి, పార్వతిగా తాను పొందిన శక్తీ ప్రభావముచే సృష్టి౦చెను.  మిగిలిన నాల్గవ భాగమును మరలా 101 భాగములుగా చేసి వాటికి ప్రాణం పోసి లోకరక్షణకై ఒక్కొక్క గ్రామమునకు ఒక్కొక్క దేవత గ్రామరక్షణ గావించవలెనని ఆదేశించెనట.  అలా పరమశివుడు ఆదేశించిన దేవతలే నేడు గ్రామదేవతలుగా ప్రతీ గ్రామంలోనూ వెలిసినారట.  అలా వెలిసిన వారే నూకాలమ్మ, పోలేరమ్మ, సత్తెమ్మ, మహావిష్ణువు వీరందరికీ తముడుగా పోతురాజు అనే నామ౦తో ఉద్భవి౦చెనట.

అప్పటి నురిడియూ ఒక్కోక్క  ప్రాంతానికి ఒక్కోక్క  గ్రామదేవత వెలసి గ్రామసరిరక్షణార్ధమై గ్రామ పొలిమేరల్లో ఉ౦టూ గ్రామాన్ని దుష్టశక్తుల బారి నుంచి కాపాడి రక్షిసున్నారట. ప్రతీ సంవత్సరం పాల్గుణ శుద్ద అమావాస్య వరకూ ప్రతీరోజూ రాత్రి గ్రామ సంరక్షణార్ధమై ఈ దేవతలు తనకు “ప్రతిరూపమైన గరగలుగా వెళ్ళి ఎక్కేగుమ్మం దిగేగుమ్మంగా వెళ్తూ ఏమైనా దెయ్యాలు- భూతాలు కనిపిరిచినచో తమ తముడైన పోతురాజుకు అప్పగి౦చి వస్తారట. తన అక్క తనకు అప్పచెప్పిన దుషశక్తులను పోతురాజు బారికోడు (మాదిగవాడు) కి అష్పగి౦చి వస్తాడట. అలా అప్పగి౦చిన దూతలను బారికోడు మరల గ్రామ పొలిమేరకు తీసుకెళ్ళి దిగదుడుపులను వదిలి వస్తు౦టాడు. ఇది అనాదిగా వస్తున్న ఆచార౦గా ఈనాడు పల్లెయ౦దు పట్టణాలయ౦దు కూడా పూర్వపు సంప్రదాయబద్దంగా ఆచరిస్తూ వస్తున్నారు.

 

 

శ్రీ కోటసత్తెమ్మ దేవస్థానము:

శ్రీ కోటసత్తెమ్మ దేవస్థానము

తిమ్మరాజుపాలెం లో వేంచేసియున్న _ శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి దేవాలయము నందు గల శ్రీఅమ్మవారి విగ్రహము పూర్వము 11వ శతాబ్ధoలో తూర్పు చాళుక్యులు కాలము నాటిదని తెలియుచున్నది. శ్రీ అమ్మవారి విగ్రహము 1936 సంవత్సరములో తిమ్మరాజుపాలెం లో గల శ్రీ దేవులపల్లి రామమూర్తిశాస్త్రి గారి పొలములో విగ్రహము బయటపడింది, అప్పటి సు౦డి ప్రజలు మరియు చుట్టు ప్రక్కల ప్రజలు భక్తితో పూజలు నిర్వహిరిచుచున్నారు. భక్తుల యొక్క కోరికలు తీర్చు దైవముగా ప్రసిద్ధిచెంది  ప్రస్తుతo రాష్ట్రం నలుమూలల ను0డి లక్షలామంది భక్తులు విచ్చేసి నిడదవోలు అమ్మవారి దేవాలయము, శ్రీ అమ్మవారిని దర్శిరిచుకొని తీర్ధప్రసాదములు స్వీకరించి తరిoచుచున్నారు. శ్రీ అమ్మవారు “శoఖుచక్ర గధ అభయ హస్తయజ్జోప వేతధారిణిగా ఏకశిలా” విగ్రహము అయిపున్నది. ప్రతి సంవత్సరం “దసరా” (నవరాత్రులలో) ప్రత్యేక పూజలు మరియు డిశoబరు నెలలో అనగా మార్గశిర పౌర్ణమి ను0డి చవితి వరకు!) “తిరునాళ్ళు” మహోతృవములు అతి వైభవముగా జరుపబడుచుస్నవి. ఈ దేవాలయమునకు ప్రతి “ ఆదివారము మరియు మoగళవారము” లలో భక్తులు వేలాదిగాను ఇతర దినములలో వందలాదిగాను విచ్చేసి తరిoచుచున్నారు.

 

 

రామలింగేశ్వర స్వామి దేవస్థానం:

రామలింగేశ్వర స్వామి దేవస్థానం

ఈ ప్రాచీన ప్రదేశం, ఇంద్ర ఉమ్రమేశ్వర స్వామి, బ్రహ్మ హాతయ పాపనాయకయా మరియు రామేశ్వరం లింగం కోసం శ్రీ రామచంద్ర రావనావడ ప్రధాన దేవత. ఈ ఆలయ గోడల టవర్లు నిర్మించబడ్డాయి మరియు స్వామి దీప దీపా నవియాతాలు రాజులు మరియు జమీందారుల ధనవంతులైన దాతలు. భక్తులు మరియు భక్తులు భక్తులు స్వామిని అందిస్తున్నారు. స్వామి నిరంతరంగా పురాణ పౌరాణిక హంకేరాసానా యొక్క మనోహరమైన శ్లోకాలతో బహుమతిగా ఉంది. ప్రసిద్ధ సప్తసగర అభయారణ్యం యొక్క పురాణంలో, గౌతమ వశిష్ట వశిష్ట “ఆచంట” పడమర మధ్యలో ఉంది. దాని పురాతన పేరు “అమరవీరుడు” .శరీరమేశ్వరన్ లింగసుయము ఉమామమతుముగ, ఉత్తర దిక్కున, ఉత్తర మరియు తూర్పు ప్రాంతంలో, ఆలయ ఉత్తర దిశలో, లార్డ్ రామచంద్ర పేరు. ఈ లక్షణాలు గమనార్హమైనవి.

 

 

ఆంజనేయ స్వామి దేవస్థానం:

ఆంజనేయ స్వామి దేవస్థానం

ఆంధవప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇరగావరం మండలూర్కి చెందిన ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. శ్రీ ఉమా రామేశ్వరస్వామి ఆలయం .ఇది దాని మండల్ ప్రధాన పట్టణమైన ఇరగావరం నుండి 5 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రి నుండి 74 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ నుండి 138 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామం హిందూ గ్రామ దేవత (గ్రామ దేవి అంటే గ్రామ దేవత) శ్రీ మాంటలమ తాలి ఆలయం (లేదా మంతలమ్మ దేవాలయం) ప్రసిద్ది చెందింది. ఈ ప్రాంతాన్ని బైల్ మరియు రైలు రవాణాను చేరవచ్చు. నిదడవోలు మరియు భీమవరం మధ్య నడుస్తున్న అన్ని స్థానిక రైళ్ళు ఈ గ్రామంలోనే నిలిచిపోతాయి.

 

 

సోమేశ్వర జనార్ధన స్వామి దేవస్థానం:

సోమేశ్వర జనార్ధన స్వామి దేవస్థానం

గుణపుడి సోమేశ్వర జనార్ధనస్వామి ఆలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం లో ఉంది. ఈ స్థలం సోమరామ ఆలయం కోసం ప్రసిద్ధి చెందింది, ఇది ఐదు పంచరమ దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి దేవాలయం భీమవరం వద్ద ఉన్నది. ఇది అన్ని ఇతర ప్రదేశాల నుండి చాలా మంచి బస్సు మరియు రైలు సౌకర్యం కలిగి ఉంది. మరో పంచరమ క్షేత్రం ‘షీరీరామ’ 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలకొల వద్ద ఉంది. భీమవరం యొక్క ఆకర్షణ శివుడికి శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామికి అంకితం చేయబడిన ఆధ్యాత్మికం. 4 వ శతాబ్దంలో రాజు చాళుక్య భీమా చేత దేవాలయ నిర్మాణానికి ప్రధాన పాత్ర పోషించారు. చంద్రుడు ఈ లింగంను స్థాపించిందని నమ్ముతారు కాబట్టి శివ లింగంను సోమేశ్వర అని పిలుస్తారు. పౌర్ణమి రోజు మరియు అమావాస్య సమయంలో లింగ యొక్క రంగు మారుతుంది. దేవత అన్నపూర్ణ ఆలయం గరుబాల్యం పైన ఉన్నది. శివుడు గంగా దేవిని తన తలమీద పట్టుకున్నాడని చెపుతారు. భారతదేశంలో ఎక్కడైనా చూడలేము. గర్భ గ్రామానికి దక్షిణాన, దేవత ఆదిలక్ష్మీ దేవత చూడవచ్చు మరియు మొదటగా, నేల నిర్మిస్తారు. నూతన హాలులో మరియు అన్నపూర్ణ మంటపంలో కూడా వివాహాలు నిర్వహిస్తారు. ఈ దేవాలయానికి తూర్పు వైపున సోమ గుండం అని పిలువబడే పుష్కరిణి చెరువు ఉంది. ఆలయం లోపల, ఆంజనేయ స్వామి, దేవుడు కుమార స్వామి, నవగ్రహ, సన్ దేవుడు, గణేశుడు కూడా చూడవచ్చు. ప్రధాన ద్వారం ముందు, 15 అడుగుల స్తంభము నిర్మించబడింది.

 

 

ద్వారకతిరుమల:

ద్వారకా తిరుమల

ఈ తీర్థయాత్ర కేంద్రం గొప్ప సెయింట్ అయిన “ద్వారకా తిరుమల” అని పిలువబడుతుంది, “వల్మరికం” (చీమల కొండ) లో తీవ్ర తపస్సు తరువాత లార్డ్ “శ్రీ వెంకటేశ్వర” యొక్క విశిష్టమైన విగ్రహం ఉన్న “ద్వార్క”. భక్తులు శ్రీ వెంకటేశ్వరని కలియుగ వైకుంట వసా అని పిలుస్తారు. ఈ ప్రదేశంను “చిన్నా తిరుపతి” అని కూడా పిలుస్తారు. గంజూ మరియు యమునా వంటి నృత్యాలు ఉత్తర భారతదేశ నదులు, అవి మూలం వరకు వెళ్ళేటప్పటికి, ఇంకా కృష్ణా, గోదావరి వంటి దక్షిణ భారత నదులు మరింత పవిత్రంగా ఉన్నాయి. . అందువల్ల చాలా దేవాలయాలు మరియు పవిత్ర స్నాన ఘాట్లు, దగ్గరి విరామాలలో, గొప్ప గ్రాండ్ నదులు కృష్ణ మరియు గోదావరి రెండు వైపులా వారి దిగువ ప్రాంతాల్లో ఉన్నాయి. మన ద్వారకా తిరుమల చేత ఉన్న ప్రాంతం భారతదేశంలో అత్యున్నత స్థానానికి కట్టుబడి ఉంది, ఈ రెండు గొప్ప భారతీయ నదులు కృష్ణ మరియు గోదావరిచే బ్రహ్మాంతరంగా బ్రహ్మ పురాణం సూచించాయి. తిరుమల తిరుపతి లార్డ్ వెంకటేశ్వరుడికి వారి విరాళాలు లేదా టోన్లులు లేదా ఏ ఇతర అర్పణలు ఇవ్వాలని కోరుకునే భక్తులు, “పెద తిరుపతి” అని పిలవబడతారు, ఎందుకంటే వారు అక్కడ వెళ్ళలేక పోతే, ద్వారకా తిరుమల ఆలయంలో వారి విరాళాలు, ప్రార్థనలు మరియు ఆరాధనలను అందిస్తాయి.

 

 

రామ లింగేశ్వర స్వామి ఆలయం:

రామ లింగేశ్వర స్వామి ఆలయం:

పాలకోల్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఈ ప్రదేశంలో శివ దేవాలయం ప్రసిద్ధి చెందింది, ఇది పంచరామ ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ శ్రీషిరా రామ లింగేశ్వర స్వామి ఆలయం అని పిలుస్తారు. అమరావతి, డిస్ట్రిక్ట్ వద్ద అమరరామ ఇతర నాలుగు ఆలయాలు ఉన్నాయి. గుంటూరు, ద్రాక్షారామా వద్ద ద్రాక్షరమ, డిస్ట్రిక్ట్. తూర్పుగోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలోని సమరలకోటలో కుమారరామ. భీమవరం జిల్లాలో సోమరామ మరియు గోదావరి. గర్భాలయంలో విండోస్ ద్వారా నాలుగు వైపుల నుండి శివలింగం (మూలా విరాట్) చూడవచ్చు. అంతేకాకుండా, సన్ గాడ్, కాశీ విశ్వస్వరం, దేవత పార్వతి, దేవత లక్ష్మి, నాగరేశ్వర లింగం, దుండి విజ్ఞాన్శ్వర, వీరభద్ర, సప్త మాటురుకా, కనక దుర్గ, బ్రహ్మ, సరస్వతి, కుమార స్వామి, కార్తికేయ, మహిషసుర మార్ధిని, నాగసర్పా, నటరాజ, దత్తాత్రేయ, కళ భైరవ, నాగేశ్వర, శనీశ్వర, రాధా కృష్ణ దేవాలయంలో కూడా చూడవచ్చు. విష్ణు భగవంతుడు శివలింగం స్థాపించాడనే నమ్మకం ఉంది.

 
 
 
 
 
 
 

ఆంజనేయస్వామి దేవస్థానం,జంగారెడ్డిగూడెం :

ఆంజనేయస్వామి దేవస్థానం

ఆంజనేయస్వామి అనగానే అందరికీ భయాలు పోయి ఎక్కడలేని ధైర్యమూ వస్తుందికదా.  భయం వేసే సమయంలో ఆయనని తలుచుకోని వారుండరంటే అతిశయోక్తి కాదు.  ముఖ్యంగా చిన్న పిల్లలకి ఆయన ఆరాధ్య దైవము.  భక్తులకీ భగవంతునికీ అవినాభావ సంబంధం వుంటుంది.  కొందరు భక్తులు భగవంతునికి సేవచేసి తరిస్తే, భగవంతుడు కొందరి భక్తులకు సేవ చేసి వారిని తరింపచేస్తాడు.   ఆ రెండో కోవకి చెందిన భగవంతుడు, భక్తుడు, వారు వెలసిన క్షేత్రంగురించి ఈ వారం తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డి గూడెం మండలం, గురవాయి గూడెం ఊళ్ళో వున్నది ఈ ఆంజనేయస్వామి ఆలయం.  ప్రతి నిత్యం భక్త జన సమూహాలతో కళ కళలాడే ఈ సుప్రసిధ్ధ క్షేత్రం ఎఱ్ఱకాలవ ఒడ్డున వున్నది.  తెల్ల మద్ది చెట్టు తొర్రలో స్వయంభువుడై వెలసిన స్వామి చరిత్ర గర్గ సంహిత, పద్మ పురాణము, శ్రీ రామాయణములలో చెప్పబడింది.  ఆ కధేమిటంటే త్రేతాయుగంలో రావణాసురుడి సైన్యంలో మధ్వాసురుడనే రాక్షసుడు వుండేవాడు. ఆయన  జన్మతో రాక్షసుడైనా రాక్షస ప్రవృత్తిలేక ఆధ్యాత్మకి చింతనతో వుండేవాడుట.  రామ రావణ యుధ్ధంలో శ్రీరామచంద్రుని వైపు పోరాడుతున్న హనుమంతుణ్ణి చూసి భక్తి పారవశ్యంతో అస్త్ర సన్యాసం చేసి హనుమా, హనుమా అంటూ తనువు చాలించాడు. తర్వాత ద్వాపరయుగంలో మధ్వికుడుగా జన్మించాడు.  అప్పుడుకూడా సదాచార సంపన్నుడై, సద్భక్తితో జీవితం గడిపేవాడు.  ఆ సమయంలో వచ్చిన కురు పాండవ యుధ్ధంలో కౌరవుల పక్షాన పోరాడుతూ, అర్జనుని జెండాపైన వున్న పవనసుతుని చూసి, పూర్వజన్మ స్మృతితో ప్రాణ త్యాగం చేశాడు. తర్వాత కలియుగంలో మధ్వుడిగా జన్మించాడు.  ఆంజనేయస్వామి గురించి తపస్సు చేసుకుంటూ పలు ప్రదేశాలు తిరుగుతూ ఎర్రకాలువ ఒడ్డుకు వచ్చి అక్కడ తపస్సు చేసుకోవటానికి నివాసం ఏర్పరచుకున్నాడు.  ప్రతి నిత్యం ఎర్ర కాలువలో స్నానం చేసి శ్రీ ఆంజనేయస్వామి గురించి తపస్సు చేసి మహర్షి అయ్యాడు.  వయోభారం మీదపడ్డా మధ్వ మహర్షి తన నిత్యకృత్యాలైన ఎర్ర కాలువ స్నానం, ఆంజనేయస్వామి గురించి తపస్సు విడువలేదు.